<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/gajula-pandari/author-12" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>Gajula pandari  - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/author/12/rss</link>
                <description>Gajula pandari  RSS Feed</description>
                
                            <item>
                <title>ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదలకు నీడ</title>
                                    <description><![CDATA[<p style="padding-left:40px;">బీర్కూర్, మే 01(డిడి9 వార్త):</p>
<p>కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలోని నిరుపేదలకు నీడను అందిస్తోందని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన మూడు ఇందిరమ్మ ఇండ్లకు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులైన దంపతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారి ఫొటోలతో కూడిన చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, దానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/shade-for-the-poor-with-the-construction-of-indiramma-houses/article-685"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img20260601184713.jpg" alt=""></a><br /><p style="padding-left:40px;">బీర్కూర్, మే 01(డిడి9 వార్త):</p>
<p>కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలోని నిరుపేదలకు నీడను అందిస్తోందని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన మూడు ఇందిరమ్మ ఇండ్లకు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులైన దంపతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారి ఫొటోలతో కూడిన చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, దానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇంకా రెండవ విడతలో మిగిలిఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదేవిదంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సహకారం అందిస్తున్న పోచారం గారికి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బోయి లాలయ్య, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, ఆత్మ కమిటీ సభ్యులు సందుల రవి, మాజీ సర్పంచ్ ఇందూర్ లక్ష్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేపురం గంగన్న, కుమ్మరి గంగారాం, గాజుల పండరి, హొక్నారి అశోక్, ఇందూర్ గజేందర్, మేత్రి నాగుగొండ, చైనాపురం కామప్ప, జంగం బసలింగప్ప, మేత్రి బుజ్జిగొండ, హావగిర్ రావు, పుల్కాంటి హన్ముగొండ, చైనాపురం వీరప్ప, మేత్రి చాందు, నీరడి రాములు, బోయి సాయిలు, చాకలి నాగయ్య, గైని సాయిలు, గాజుల గజేందర్, గైని రాములు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/shade-for-the-poor-with-the-construction-of-indiramma-houses/article-685</link>
                <guid>https://www.dd9vaartha.com/shade-for-the-poor-with-the-construction-of-indiramma-houses/article-685</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 19:55:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img20260601184713.jpg"                         length="1761804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవికి ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, మే 31(డిడి9 వార్త): మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ డైరెక్టర్ సందుల రవికి శనివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. నిగర్వి స్వభావంతో, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే సందుల రవికి ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు దక్కిన సందర్భంగా ఈ సన్మానం చేపట్టారు.ఈ సందర్భంగా సందుల రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా నియమించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. బరంగ్ ఏడ్గి గ్రామ రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/a-great-honor-to-sandula-ravi-director-of-atma-committee/article-684"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img20260529192247.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, మే 31(డిడి9 వార్త): మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ డైరెక్టర్ సందుల రవికి శనివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. నిగర్వి స్వభావంతో, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే సందుల రవికి ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు దక్కిన సందర్భంగా ఈ సన్మానం చేపట్టారు.ఈ సందర్భంగా సందుల రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా నియమించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. బరంగ్ ఏడ్గి గ్రామ రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కాదేపురం గంగన్న, హొక్నారి అశోక్, ఇందూర్ గజేందర్, బోయి లాలయ్య, కుమ్మరి గంగారాం, గాజుల పండరి, మేత్రి నాగుగొండ, ఫుల్కంటి హన్ముగొండ, నీరడి రాములు, జంగం బసలింగప్ప, హట్కారి దశరథ్, బోయి సాయిలు, గూడెం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/a-great-honor-to-sandula-ravi-director-of-atma-committee/article-684</link>
                <guid>https://www.dd9vaartha.com/a-great-honor-to-sandula-ravi-director-of-atma-committee/article-684</guid>
                <pubDate>Sun, 31 May 2026 12:38:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img20260529192247.jpg"                         length="2564675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుతాడి శంకర్ సేవలు ప్రజలకు ఉపయోగపడాలి – మియాపురం శశికాంత్</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, మే 28(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలానికి చెందిన కుతాడి శంకర్ ఆత్మకమిటీ సభ్యుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా బీర్కూర్ యువనాయకుడు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మియాపురం శశికాంత్ మాట్లాడుతూ, కుతాడి శంకర్‌కు వచ్చిన ఈ బాధ్యత ప్రజలకు సేవ చేసే దిశగా మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో ముందుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.కుతాడి శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు, ఉప సర్పంచ్ పరమేశ్ పంతులు, మాజీ ఎంపీపీ రఘు, మేకల విట్టల్,వార్డుమెంబర్ కొరిమె రఘు, ప్రశాంత్యు, అశోక్, సాత్యకిరణ్, పృద్వి,అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/kutadi-shankars-services-should-be-useful-to-people-miyapuram/article-683"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260528-wa0025.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, మే 28(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలానికి చెందిన కుతాడి శంకర్ ఆత్మకమిటీ సభ్యుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా బీర్కూర్ యువనాయకుడు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మియాపురం శశికాంత్ మాట్లాడుతూ, కుతాడి శంకర్‌కు వచ్చిన ఈ బాధ్యత ప్రజలకు సేవ చేసే దిశగా మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో ముందుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.కుతాడి శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు, ఉప సర్పంచ్ పరమేశ్ పంతులు, మాజీ ఎంపీపీ రఘు, మేకల విట్టల్,వార్డుమెంబర్ కొరిమె రఘు, ప్రశాంత్యు, అశోక్, సాత్యకిరణ్, పృద్వి,అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/kutadi-shankars-services-should-be-useful-to-people-miyapuram/article-683</link>
                <guid>https://www.dd9vaartha.com/kutadi-shankars-services-should-be-useful-to-people-miyapuram/article-683</guid>
                <pubDate>Thu, 28 May 2026 19:29:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260528-wa0025.jpg"                         length="575682"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ గోశాలకు బీర్కూర్,పొతంగల్,కోటగిరి మిత్రబృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, మే 10(డిడి9 వార్త)</p>
<p>కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏకచక్రేశ్వర గోశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.4 లక్షల విలువైన గడ్డి కట్టలు (పశుగ్రాసం) అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.ఈ ఘటనను తెలుసుకున్న బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు,సామాజిక సేవకుడు,రక్తదాన ఫౌండర్,గోమాత సేవకుడు సితలే రమేష్ వెంటనే స్పందించారు.తమ వాట్సాప్ స్టేటస్ ద్వారా గో సేవకులు మరియు బీర్కూర్,పొతంగల్,కోటగిరి స్నేహితులకు సమాచారం అందించి సహాయం కోరగా వారి సహకారంతో రూ.39 వేల నగదును బోధన్ గోశాల కమిటీకి అందజేశారు.అంతేకాకుండా ఇప్పటి వరకు సుమారు 650 గడ్డి కట్టలను కూడా గోశాలకు పంపించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సేవలను గుర్తిస్తూ బోధన్ ఏకచక్రేశ్వర గోశాల కమిటీ తరపున సితలే రమేష్ ని చిన్నపాటి సన్మానంతో అభినందించారు.ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు నేపాల్ సింగ్ (జీవన్ ఎలక్ట్రికల్స్), గో సేవకులు సురేష్ఈనాని,శ్రీనివాస్,</p>
<p>చరణ్,ఆయిల్ శివ,సోలపూర్ శివ,దత్తు పటేల్,ప్రవీణ్ గౌడ్,సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/financial-assistance-to-bodhan-goshala-under-birkur-lions-club/article-668"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260510-wa0014.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, మే 10(డిడి9 వార్త)</p>
<p>కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏకచక్రేశ్వర గోశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.4 లక్షల విలువైన గడ్డి కట్టలు (పశుగ్రాసం) అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.ఈ ఘటనను తెలుసుకున్న బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు,సామాజిక సేవకుడు,రక్తదాన ఫౌండర్,గోమాత సేవకుడు సితలే రమేష్ వెంటనే స్పందించారు.తమ వాట్సాప్ స్టేటస్ ద్వారా గో సేవకులు మరియు బీర్కూర్,పొతంగల్,కోటగిరి స్నేహితులకు సమాచారం అందించి సహాయం కోరగా వారి సహకారంతో రూ.39 వేల నగదును బోధన్ గోశాల కమిటీకి అందజేశారు.అంతేకాకుండా ఇప్పటి వరకు సుమారు 650 గడ్డి కట్టలను కూడా గోశాలకు పంపించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సేవలను గుర్తిస్తూ బోధన్ ఏకచక్రేశ్వర గోశాల కమిటీ తరపున సితలే రమేష్ ని చిన్నపాటి సన్మానంతో అభినందించారు.ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు నేపాల్ సింగ్ (జీవన్ ఎలక్ట్రికల్స్), గో సేవకులు సురేష్ఈనాని,శ్రీనివాస్,</p>
<p>చరణ్,ఆయిల్ శివ,సోలపూర్ శివ,దత్తు పటేల్,ప్రవీణ్ గౌడ్,సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/financial-assistance-to-bodhan-goshala-under-birkur-lions-club/article-668</link>
                <guid>https://www.dd9vaartha.com/financial-assistance-to-bodhan-goshala-under-birkur-lions-club/article-668</guid>
                <pubDate>Sun, 10 May 2026 17:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260510-wa0014.jpg"                         length="130393"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్ని జాకోరా క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బస్సు-టిప్పర్ ఢీ, 25 మందికి గాయాలు</title>
                                    <description><![CDATA[<p>నిజామాబాద్ వర్ని 09 (డిడి9 వార్త); నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోరా క్రాస్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికుల కథనం ప్రకారం, బడాపహాడ్ నుంచి వర్ణి వైపు వస్తున్న బస్సును, ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో, క్షతగాత్రులను హుటాహుటిన వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/25-injured-in-bus-tipper-collision-at-warni-jakora-cross/article-667"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260509-wa0014.jpg" alt=""></a><br /><p>నిజామాబాద్ వర్ని 09 (డిడి9 వార్త); నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోరా క్రాస్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికుల కథనం ప్రకారం, బడాపహాడ్ నుంచి వర్ణి వైపు వస్తున్న బస్సును, ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో, క్షతగాత్రులను హుటాహుటిన వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/25-injured-in-bus-tipper-collision-at-warni-jakora-cross/article-667</link>
                <guid>https://www.dd9vaartha.com/25-injured-in-bus-tipper-collision-at-warni-jakora-cross/article-667</guid>
                <pubDate>Sat, 09 May 2026 20:01:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260509-wa0014.jpg"                         length="427073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారులు వి.హెచ్. హనుమంతరావును కలిసిన అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్</title>
                                    <description><![CDATA[<p>బాన్సువాడ, మే 08(డిడి9 వార్త):</p>
<p>హైదరాబాద్‌లో నూతనంగా తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారుగా నియామకమైన వి.హెచ్. హనుమంతరావుని తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ప్రదీప్ పటేల్ కూడా పాల్గొన్నారు.నూతన బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు కి శుభాకాంక్షలు తెలియజేసిన కాసుల బాల్‌రాజ్ బీసీల అభ్యున్నతికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం పరస్పరం పలు సామాజిక, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/agro-industries-chairman-kasula-balraj-met-vh-hanumantha-rao-bc/article-664"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260508-wa0024.jpg" alt=""></a><br /><p>బాన్సువాడ, మే 08(డిడి9 వార్త):</p>
<p>హైదరాబాద్‌లో నూతనంగా తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారుగా నియామకమైన వి.హెచ్. హనుమంతరావుని తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ప్రదీప్ పటేల్ కూడా పాల్గొన్నారు.నూతన బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు కి శుభాకాంక్షలు తెలియజేసిన కాసుల బాల్‌రాజ్ బీసీల అభ్యున్నతికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం పరస్పరం పలు సామాజిక, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/agro-industries-chairman-kasula-balraj-met-vh-hanumantha-rao-bc/article-664</link>
                <guid>https://www.dd9vaartha.com/agro-industries-chairman-kasula-balraj-met-vh-hanumantha-rao-bc/article-664</guid>
                <pubDate>Fri, 08 May 2026 09:08:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260508-wa0024.jpg"                         length="188801"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, మే 07(డిడి9 వార్త):</p>
<p>కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏక చక్రేశ్వర గోశాల లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 వేల గడ్డి కట్టలు దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ ఘటన గురించి గోసేవకుడు సితలే రమేష్ ద్వారా తెలుసుకున్న బీర్కూర్ గ్రామ యువకులు స్పందించి గోశాలకు పశుగ్రాసం సహాయం అందించారు.</p>
<p>బీర్కూర్ గ్రామానికి చెందిన గోసేవ దాతలు పిట్లం అశోక్ (బంగారం), శశికాంత్ కలిసి సుమారు రూ.25 వేల విలువైన 350 గడ్డి కట్టలను బోధన్ ఏక చక్రేశ్వర గోశాలకు పంపించారు.ఈ సేవా కార్యక్రమంలో గోసేవకులు సితలే రమేష్, శశికాంత్, కిట్టు, మెకానిక్ నాగు, శేఖర్, జూకంటి మల్లేష్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. గోశాలకు అవసర సమయంలో సహాయం అందించిన దాతలను గోసేవకులు అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/birkur-youths-who-gave-fodder-to-bodhan-goshala/article-662"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260507-wa0028.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, మే 07(డిడి9 వార్త):</p>
<p>కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏక చక్రేశ్వర గోశాల లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 వేల గడ్డి కట్టలు దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ ఘటన గురించి గోసేవకుడు సితలే రమేష్ ద్వారా తెలుసుకున్న బీర్కూర్ గ్రామ యువకులు స్పందించి గోశాలకు పశుగ్రాసం సహాయం అందించారు.</p>
<p>బీర్కూర్ గ్రామానికి చెందిన గోసేవ దాతలు పిట్లం అశోక్ (బంగారం), శశికాంత్ కలిసి సుమారు రూ.25 వేల విలువైన 350 గడ్డి కట్టలను బోధన్ ఏక చక్రేశ్వర గోశాలకు పంపించారు.ఈ సేవా కార్యక్రమంలో గోసేవకులు సితలే రమేష్, శశికాంత్, కిట్టు, మెకానిక్ నాగు, శేఖర్, జూకంటి మల్లేష్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. గోశాలకు అవసర సమయంలో సహాయం అందించిన దాతలను గోసేవకులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/birkur-youths-who-gave-fodder-to-bodhan-goshala/article-662</link>
                <guid>https://www.dd9vaartha.com/birkur-youths-who-gave-fodder-to-bodhan-goshala/article-662</guid>
                <pubDate>Thu, 07 May 2026 15:00:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260507-wa0028.jpg"                         length="1625548"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రారంభోత్సవానికే పరిమితమైన చలివేంద్రం..!</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, మే 07(డిడి9 వార్త):</p>
<p>కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మరుసటి రోజుకే నిర్లక్ష్యానికి గురైంది.కామప్ప చౌరస్తా సమీపంలో గ్రామ సర్పంచ్ ధర్మ తేజ ప్రారంభించిన ఈ చలివేంద్రం ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది.ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం నిర్వహణ లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజు మాత్రమే నీటి సౌకర్యం కల్పించి, తరువాత పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన సేవలు కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నాయా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చలివేంద్రాన్ని నిరంతరం నిర్వహించే బాధ్యత ఎవరిది..? నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది..? అనే విషయాలపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/chalivendra-is-limited-to-the-inauguration-ceremony/article-661"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260507-wa0017.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, మే 07(డిడి9 వార్త):</p>
<p>కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మరుసటి రోజుకే నిర్లక్ష్యానికి గురైంది.కామప్ప చౌరస్తా సమీపంలో గ్రామ సర్పంచ్ ధర్మ తేజ ప్రారంభించిన ఈ చలివేంద్రం ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది.ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం నిర్వహణ లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజు మాత్రమే నీటి సౌకర్యం కల్పించి, తరువాత పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన సేవలు కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నాయా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చలివేంద్రాన్ని నిరంతరం నిర్వహించే బాధ్యత ఎవరిది..? నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది..? అనే విషయాలపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/chalivendra-is-limited-to-the-inauguration-ceremony/article-661</link>
                <guid>https://www.dd9vaartha.com/chalivendra-is-limited-to-the-inauguration-ceremony/article-661</guid>
                <pubDate>Thu, 07 May 2026 14:53:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260507-wa0017.jpg"                         length="205655"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోశాలకు రూ.10 వేల పశుగ్రాసం అందజేత</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, మే 01(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ గ్రామానికి చెందిన యువకుడు పిట్లం అశోక్ (బంగారం)గొప్ప మనసు చాటుకున్నారు. రూ.10,000 విలువైన పశుగ్రాసాన్ని బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గోశాలకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు.పశుసంరక్షణకు యువత ముందుకు రావాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పలువురు పేర్కొన్నారు.బీర్కూర్ యువకులకు పిట్లం అశోక్ ఈ సేవ స్పూర్తిదాయకంగా నిలిచింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/rs-10000-fodder-will-be-given-to-goshala/article-656"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260501-wa0011.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, మే 01(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ గ్రామానికి చెందిన యువకుడు పిట్లం అశోక్ (బంగారం)గొప్ప మనసు చాటుకున్నారు. రూ.10,000 విలువైన పశుగ్రాసాన్ని బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గోశాలకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు.పశుసంరక్షణకు యువత ముందుకు రావాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పలువురు పేర్కొన్నారు.బీర్కూర్ యువకులకు పిట్లం అశోక్ ఈ సేవ స్పూర్తిదాయకంగా నిలిచింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/rs-10000-fodder-will-be-given-to-goshala/article-656</link>
                <guid>https://www.dd9vaartha.com/rs-10000-fodder-will-be-given-to-goshala/article-656</guid>
                <pubDate>Fri, 01 May 2026 11:59:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260501-wa0011.jpg"                         length="116440"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన బాధితులు</title>
                                    <description><![CDATA[<p>బాన్సువాడ, మే 01(డిడి9 వార్త):</p>
<p>కామారెడ్డి జిల్లా బాన్సువాడ పరిధిలోని కంశెట్ పల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ గోడును వినిపించారు. గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ దళిత నాయకుడు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో వారు చైర్మన్‌ను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను చైర్మన్‌కు వివరంగా తెలియజేశారు.తమపై జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదని, పోలీసుల స్పందన తగిన విధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల విన్నపాన్ని శ్రద్ధగా విన్న చైర్మన్ బక్కి వెంకటయ్య వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీనిపై స్పందించిన కాదేపురం గంగన్న మాట్లాడుతూ, చైర్మన్ చాలా సానుకూలంగా స్పందించారని, వెంటనే బాన్సువాడ డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కేసును సీరియస్‌గా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/the-victims-met-the-chairman-of-the-state-sc-st/article-655"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260501-wa0006.jpg" alt=""></a><br /><p>బాన్సువాడ, మే 01(డిడి9 వార్త):</p>
<p>కామారెడ్డి జిల్లా బాన్సువాడ పరిధిలోని కంశెట్ పల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ గోడును వినిపించారు. గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ దళిత నాయకుడు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో వారు చైర్మన్‌ను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను చైర్మన్‌కు వివరంగా తెలియజేశారు.తమపై జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదని, పోలీసుల స్పందన తగిన విధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల విన్నపాన్ని శ్రద్ధగా విన్న చైర్మన్ బక్కి వెంకటయ్య వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీనిపై స్పందించిన కాదేపురం గంగన్న మాట్లాడుతూ, చైర్మన్ చాలా సానుకూలంగా స్పందించారని, వెంటనే బాన్సువాడ డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కేసును సీరియస్‌గా తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. బాధ్యులపై ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. పోలీసుల పనితీరుపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పర్యవేక్షణ కొనసాగిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు.అదేవిధంగా బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, ఎలాంటి బెదిరింపులు లేకుండా న్యాయపరమైన సహాయం అందించాలని కూడా చైర్మన్ సూచించినట్లు గంగన్న తెలిపారు. బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడాలని, దళితులపై జరిగే అన్యాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీయస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగల్ల శ్రీనివాస్, రొడ్డ వెంకటి, కొండాపూర్ లక్ష్మన్‌తో పాటు ఇతర దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/the-victims-met-the-chairman-of-the-state-sc-st/article-655</link>
                <guid>https://www.dd9vaartha.com/the-victims-met-the-chairman-of-the-state-sc-st/article-655</guid>
                <pubDate>Fri, 01 May 2026 11:43:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260501-wa0006.jpg"                         length="96941"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తిరుమలలో 11 ఏళ్లుగా పెళ్లిరోజు ప్రత్యేక దర్శనం     భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న శ్రావణి దేవేందర్ రెడ్డి ఆచారం</title>
                                    <description><![CDATA[<p>బాన్సువాడ, ఏప్రిల్ 29 (డిడి9 వార్త):</p>
<p>తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భక్తులు ఎన్నో విధాలుగా తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలాంటి అరుదైన భక్తి సంప్రదాయాలలో ఒకటి బోర్లం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి దేవేందర్ రెడ్డి ఆచరిస్తున్న ప్రత్యేక విధానం.గత 11సంవత్సరాలుగా తన పెళ్లిరోజు సందర్భంగా తప్పక తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఆమె జీవితంలో భాగమైపోయింది.ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో వినిపించే వేదఘోషలు, సుప్రభాత గీతాలు మధ్య స్వామివారిని దర్శించుకోవడం తనకు వర్ణనాతీతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆమె తెలిపారు.శ్రావణి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలా వరుసగా 11 సంవత్సరాలుగా నా పెళ్లిరోజునే స్వామివారి సన్నిధిలో ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రతి ఏడాది ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/for-11-years-in-tirumala-a-special-darshan-on-the/article-654"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-04/img-20260429-wa0068.jpg" alt=""></a><br /><p>బాన్సువాడ, ఏప్రిల్ 29 (డిడి9 వార్త):</p>
<p>తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భక్తులు ఎన్నో విధాలుగా తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలాంటి అరుదైన భక్తి సంప్రదాయాలలో ఒకటి బోర్లం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి దేవేందర్ రెడ్డి ఆచరిస్తున్న ప్రత్యేక విధానం.గత 11సంవత్సరాలుగా తన పెళ్లిరోజు సందర్భంగా తప్పక తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఆమె జీవితంలో భాగమైపోయింది.ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో వినిపించే వేదఘోషలు, సుప్రభాత గీతాలు మధ్య స్వామివారిని దర్శించుకోవడం తనకు వర్ణనాతీతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆమె తెలిపారు.శ్రావణి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలా వరుసగా 11 సంవత్సరాలుగా నా పెళ్లిరోజునే స్వామివారి సన్నిధిలో ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రతి ఏడాది ఈ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తాను. స్వామివారి ఆశీర్వాదంతో మా కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. భక్తితో చేసిన ప్రార్థనలు ఎప్పుడూ ఫలిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రభాత సేవలో పాల్గొనడం ద్వారా కలిగిన ఆధ్యాత్మిక ఆనందం తన జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందిందని పేర్కొన్నారు.ఆలయంలోని ధ్వజస్తంభం దర్శనం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని, అక్కడి పవిత్ర వాతావరణం మనసుకు ప్రశాంతతను అందిస్తుందని ఆమె చెప్పారు. ప్రతి సందర్శనలో కొత్త అనుభూతి కలుగుతుందని, తిరుమల యాత్ర తనకు ఒక ఆత్మీయ అనుభవంగా మారిందని వివరించారు.దర్శనం అనంతరం రంగనాయక మండపంలో నిర్వహించిన వేద ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమె కుటుంబానికి శ్రేయస్సు కలగాలని ఆశీర్వదించారు.</p>
<p>ఈ దర్శనం విజయవంతంగా జరగడానికి సహకరించిన తమ గురువు శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వం వల్లే ప్రతి ఏడాది ఇలాంటి ప్రత్యేక దర్శనం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆమె భర్త దేవేందర్ రెడ్డి, కుమారుడు నిశాంత్ రెడ్డి, తల్లి విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. కుటుంబమంతా కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం వారికి అపూర్వమైన ఆనందాన్ని కలిగించింది.ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవనశైలిలో కూడా ఇలాంటి భక్తి సంప్రదాయాలను క్రమంగా కొనసాగించడం విశేషం. శ్రావణి దేవేందర్ రెడ్డి ఆచరిస్తున్న ఈ ప్రత్యేక విధానం భక్తి, నియమం, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. స్థానికంగా ఈ సంప్రదాయం ఎంతో మంది భక్తులకు ప్రేరణగా మారుతోంది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/for-11-years-in-tirumala-a-special-darshan-on-the/article-654</link>
                <guid>https://www.dd9vaartha.com/for-11-years-in-tirumala-a-special-darshan-on-the/article-654</guid>
                <pubDate>Wed, 29 Apr 2026 19:54:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-04/img-20260429-wa0068.jpg"                         length="221867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బరంగేడ్గిలో దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజీలు – కాలనీవాసుల ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, ఏప్రిల్ 29(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో పారిశుధ్య పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలోని డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు,ఈగలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.పాలకులు,అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడిన ప్రజలు,వెంటనే డ్రైనేజీలను శుభ్రపరిచి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/stinking-drainages-in-barangay-%E2%80%93-colonists-ire/article-653"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-04/img_20260429_071433.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, ఏప్రిల్ 29(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో పారిశుధ్య పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలోని డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు,ఈగలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.పాలకులు,అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడిన ప్రజలు,వెంటనే డ్రైనేజీలను శుభ్రపరిచి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/stinking-drainages-in-barangay-%E2%80%93-colonists-ire/article-653</link>
                <guid>https://www.dd9vaartha.com/stinking-drainages-in-barangay-%E2%80%93-colonists-ire/article-653</guid>
                <pubDate>Wed, 29 Apr 2026 08:36:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-04/img_20260429_071433.jpg"                         length="2274206"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        