<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/gajula-pandari/author-12" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>Gajula pandari  - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/author/12/rss</link>
                <description>Gajula pandari  RSS Feed</description>
                
                            <item>
                <title>రెవెన్యూ, పోలీస్ మా చేతుల్లోనే ఉన్నారు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మొరం మాఫియా దౌర్జన్యం..!</title>
                                    <description><![CDATA[అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/the-revenue-police-are-in-our-hands-do-whatever-you/article-716"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/img_20260714_071902.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, <strong>జూలై 13 (డిడి9 వార్త):</strong> కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో మొరం తవ్వి ట్రాక్టర్లు,టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా గ్రామంలోని రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థుల కథనం ప్రకారం, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారు ఎలాంటి భయం లేకుండా బహిరంగంగానే వ్యవహరిస్తున్నారు. వారిని ప్రశ్నించిన గ్రామస్థులను <strong>రెవెన్యూ,పోలీస్ మా చేతుల్లోనే ఉన్నారు... ఏం చేసుకుంటారో చేసుకోండి</strong> అంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ వ్యాఖ్యలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని, అక్రమ తవ్వకాల వెనుక కొందరు ప్రభావశీలుల అండదండలు ఉన్నాయనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థులు పలుమార్లు సంబంధిత అధికారులకు, రెవెన్యూ శాఖకు, పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలిపారు. ఫిర్యాదుల అనంతరం కూడా యథావిధిగా మొరం తరలింపు కొనసాగుతుండటంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.అక్రమ మొరం తవ్వకాల వల్ల గ్రామంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయని, భారీ వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము, ధూళి విపరీతంగా ఎగసిపడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు రహదారులపై ప్రయాణించేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రహదారులు మరింత దెబ్బతిని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఈ విషయమై బీర్కూర్ తహసీల్దార్‌ను సంప్రదించగా,<strong>కిష్టాపూర్ గ్రామంలో మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రెవెన్యూ, గనుల శాఖ, పోలీసు శాఖలతో కలిసి విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం </strong>అని తెలిపారు.అయితే గ్రామస్థులు మాత్రం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాల్లో ఉపయోగిస్తున్న జేసీబీలు,ట్రాక్టర్లు,టిప్పర్లను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూములు, సహజ వనరులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.కిష్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఈ అక్రమ మొరం తవ్వకాలపై జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ మరియు పోలీసు అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టకపోతే భవిష్యత్తులో మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/the-revenue-police-are-in-our-hands-do-whatever-you/article-716</link>
                <guid>https://www.dd9vaartha.com/the-revenue-police-are-in-our-hands-do-whatever-you/article-716</guid>
                <pubDate>Tue, 14 Jul 2026 07:21:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/img_20260714_071902.jpg"                         length="1666568"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ అరిగే ధర్మతేజ</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 28(డిడి9 వార్త): మండల కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి చిన్నారికి చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/arige-dharmateja-sarpanch-who-started-the-pulse-polio-drops-programme/article-703"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260628-wa0003.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 28(డిడి9 వార్త): మండల కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి చిన్నారికి చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/arige-dharmateja-sarpanch-who-started-the-pulse-polio-drops-programme/article-703</link>
                <guid>https://www.dd9vaartha.com/arige-dharmateja-sarpanch-who-started-the-pulse-polio-drops-programme/article-703</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 09:25:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260628-wa0003.jpg"                         length="170957"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>బాన్సువాడ,జూన్ 26(డిడి9 వార్త): ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్) ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దామరంచ, బీర్కూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, దామరంచ సర్పంచ్ బోయిని శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మేకల విట్టల్, యువనాయకులు శశికాంత్, కొరిమె రఘు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/mla-pocharam-srinivas-reddy-distributed-the-cmr-cheques/article-702"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260626-wa0017.jpg" alt=""></a><br /><p>బాన్సువాడ,జూన్ 26(డిడి9 వార్త): ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్) ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దామరంచ, బీర్కూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, దామరంచ సర్పంచ్ బోయిని శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మేకల విట్టల్, యువనాయకులు శశికాంత్, కొరిమె రఘు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/mla-pocharam-srinivas-reddy-distributed-the-cmr-cheques/article-702</link>
                <guid>https://www.dd9vaartha.com/mla-pocharam-srinivas-reddy-distributed-the-cmr-cheques/article-702</guid>
                <pubDate>Fri, 26 Jun 2026 18:04:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260626-wa0017.jpg"                         length="769678"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మురికి కాలువల శుభ్రతకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 22(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మురికి మట్టి పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కాలువల శుభ్రత పనులను గ్రామ పంచాయతీ పాలకవర్గం చేపట్టింది. గత తొమ్మిది రోజులుగా సర్పంచ్ అనిల్ కుమార్ రెంజర్ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పరిశుభ్ర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు శివకళ, బుమవ్వ, సాయిలు, గంగవ్వ, బాలేష్, యాదవరావు, అనిల్, హన్మండ్లు, రేణుక, పంచాయతీ సెక్రటరీ గురునాథ్, కరోబారి పర్వయ్య పాల్గొన్నారు.గ్రామంలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని పాలకవర్గం సభ్యులు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/government-takes-special-measures-to-clean-dirty-drains/article-701"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260622-wa0025.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 22(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మురికి మట్టి పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కాలువల శుభ్రత పనులను గ్రామ పంచాయతీ పాలకవర్గం చేపట్టింది. గత తొమ్మిది రోజులుగా సర్పంచ్ అనిల్ కుమార్ రెంజర్ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పరిశుభ్ర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు శివకళ, బుమవ్వ, సాయిలు, గంగవ్వ, బాలేష్, యాదవరావు, అనిల్, హన్మండ్లు, రేణుక, పంచాయతీ సెక్రటరీ గురునాథ్, కరోబారి పర్వయ్య పాల్గొన్నారు.గ్రామంలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని పాలకవర్గం సభ్యులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/government-takes-special-measures-to-clean-dirty-drains/article-701</link>
                <guid>https://www.dd9vaartha.com/government-takes-special-measures-to-clean-dirty-drains/article-701</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 14:31:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260622-wa0025.jpg"                         length="235078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యోగతో ఆరోగ్యం – బాన్సువాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>బాన్సువాడ, జూన్ 21(డిడి9 వార్త): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడలోని యస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయుష్ విభాగం నిర్వహణలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. నేటి ఒత్తిడి జీవనశైలిలో యోగ ఉత్తమ పరిష్కార మార్గమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుశాల్, ఆయుష్ విభాగం వాలంటరీ శ్రీనివాస్ గౌడ్, కాసుల రోహిత్, కాలెక్, గౌస్, మంద ప్రవీణ్ కుమార్, లక్క నరహరి, నర్వ శ్రీనివాస్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/health-with-yoga-%E2%80%93-international-yoga-day-celebrations-in-bansuwada/article-700"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260621-wa0024.jpg" alt=""></a><br /><p>బాన్సువాడ, జూన్ 21(డిడి9 వార్త): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడలోని యస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయుష్ విభాగం నిర్వహణలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. నేటి ఒత్తిడి జీవనశైలిలో యోగ ఉత్తమ పరిష్కార మార్గమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుశాల్, ఆయుష్ విభాగం వాలంటరీ శ్రీనివాస్ గౌడ్, కాసుల రోహిత్, కాలెక్, గౌస్, మంద ప్రవీణ్ కుమార్, లక్క నరహరి, నర్వ శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో యోగపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/health-with-yoga-%E2%80%93-international-yoga-day-celebrations-in-bansuwada/article-700</link>
                <guid>https://www.dd9vaartha.com/health-with-yoga-%E2%80%93-international-yoga-day-celebrations-in-bansuwada/article-700</guid>
                <pubDate>Sun, 21 Jun 2026 13:32:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260621-wa0024.jpg"                         length="56253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బరంగేడ్గి గ్రామంలో యోగా కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 21(డిడి9 వార్త):</p>
<p>అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో భగత్ సింగ్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగేళ్ల సాయికిరణ్ ఆధ్వర్యంలో గ్రామ యువతతో పాటు చిన్నారులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.యువత రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/yoga-program-in-barangay-village-on-the-occasion-of-international/article-699"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260621-wa0037.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 21(డిడి9 వార్త):</p>
<p>అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో భగత్ సింగ్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగేళ్ల సాయికిరణ్ ఆధ్వర్యంలో గ్రామ యువతతో పాటు చిన్నారులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.యువత రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/yoga-program-in-barangay-village-on-the-occasion-of-international/article-699</link>
                <guid>https://www.dd9vaartha.com/yoga-program-in-barangay-village-on-the-occasion-of-international/article-699</guid>
                <pubDate>Sun, 21 Jun 2026 13:24:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260621-wa0037.jpg"                         length="942299"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మట్టి దందాకు అడ్డుకట్టేదీ..? అధికారుల మౌనమే కారణమా..?</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 18(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండల కేంద్రంలోని బాజాన్ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులోని మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టి రవాణా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. సాయంత్రం 06 గంటలు దాటినా మట్టి తరలింపు కొనసాగుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.చెరువుల పరిరక్షణ బాధ్యత ఉన్న అధికారులు అక్రమ మట్టి దందాపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులకు ముడుపులు ముట్టాయా అనే అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.బాజాన్ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/is-it-the-silence-of-the-authorities-that-prevents-the/article-696"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img20260618182901.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 18(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండల కేంద్రంలోని బాజాన్ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులోని మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టి రవాణా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. సాయంత్రం 06 గంటలు దాటినా మట్టి తరలింపు కొనసాగుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.చెరువుల పరిరక్షణ బాధ్యత ఉన్న అధికారులు అక్రమ మట్టి దందాపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులకు ముడుపులు ముట్టాయా అనే అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.బాజాన్ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుని అక్రమ మట్టి దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/is-it-the-silence-of-the-authorities-that-prevents-the/article-696</link>
                <guid>https://www.dd9vaartha.com/is-it-the-silence-of-the-authorities-that-prevents-the/article-696</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 18:43:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img20260618182901.jpg"                         length="952307"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో బదిలీ అయిన సిబ్బందికి ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన భాను ప్రకాష్‌తో పాటు వివిధ గ్రామపంచాయతీలలో పనిచేసిన కార్యదర్శులు ఇటీవల బదిలీపై ఇతర మండలాలకు వెళ్లిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు.బుధవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనిధి, ఎంపీవో మహిబూబ్, ఏపీవో అక్మల్, ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, సర్పంచులు బోయిని శంకర్, ధర్మతేజ, అప్పారావు, దేవీసింగ్, బాన్సువాడ మనెవ్వ, మాజీ ఎంపీపీ రఘు, బస్వారాజ్ పటేల్, కనిగిరి కాశీరాం, రాచప్ప పటేల్‌ ఆయాగ్రామాల సెక్రెట్రీలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన అధికారులను, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. బీర్కూర్ మండల అభివృద్ధికి వారు అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్‌లో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.సన్మానితులు మాట్లాడుతూ బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందించిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/a-great-honor-to-the-transferred-staff-in-birkur-mpdo/article-695"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260617-wa0042.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన భాను ప్రకాష్‌తో పాటు వివిధ గ్రామపంచాయతీలలో పనిచేసిన కార్యదర్శులు ఇటీవల బదిలీపై ఇతర మండలాలకు వెళ్లిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు.బుధవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనిధి, ఎంపీవో మహిబూబ్, ఏపీవో అక్మల్, ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, సర్పంచులు బోయిని శంకర్, ధర్మతేజ, అప్పారావు, దేవీసింగ్, బాన్సువాడ మనెవ్వ, మాజీ ఎంపీపీ రఘు, బస్వారాజ్ పటేల్, కనిగిరి కాశీరాం, రాచప్ప పటేల్‌ ఆయాగ్రామాల సెక్రెట్రీలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన అధికారులను, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. బీర్కూర్ మండల అభివృద్ధికి వారు అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్‌లో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.సన్మానితులు మాట్లాడుతూ బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/a-great-honor-to-the-transferred-staff-in-birkur-mpdo/article-695</link>
                <guid>https://www.dd9vaartha.com/a-great-honor-to-the-transferred-staff-in-birkur-mpdo/article-695</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 17:52:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260617-wa0042.jpg"                         length="236861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పారిశుద్ధ్య పనులు</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మురికి కాలువల శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తిని నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఉన్న మురికి కాలువలను పూర్తిగా శుభ్రం చేసి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు లక్కపల్లి హనుమండ్లు, వడ్ల యాదవరావు, కారోబారి పర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B1%87-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-694"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260617-wa0015~2.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మురికి కాలువల శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తిని నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఉన్న మురికి కాలువలను పూర్తిగా శుభ్రం చేసి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు లక్కపల్లి హనుమండ్లు, వడ్ల యాదవరావు, కారోబారి పర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B1%87-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-694</link>
                <guid>https://www.dd9vaartha.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B1%87-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-694</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 17:23:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260617-wa0015~2.jpg"                         length="323617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆరోగ్యవంతమైన మాంసమే విక్రయించాలి: సర్పంచ్ ధర్మతేజ</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండల కేంద్రంలోని పశువైద్య ఆసుపత్రిలో పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో మాంసం విక్రయ దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యంగా ఉన్న మేకల మాంసాన్ని మాత్రమే విక్రయించాలని మాంసం దుకాణదారులకు సూచించారు.అనారోగ్యానికి గురైన లేదా నాణ్యత లేని మాంసాన్ని విక్రయించకుండా నిబంధనలు పాటించాలని కోరారు.పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ మాంసం విక్రయానికి ముందు పశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈవో గంగారం, మాంసం విక్రయ దుకాణదారులు హుస్సేన్, గణేష్, శంకర్, నర్సుజీ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/only-healthy-meat-should-be-sold-sarpanch-dharmateja/article-693"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260617-wa0037.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండల కేంద్రంలోని పశువైద్య ఆసుపత్రిలో పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో మాంసం విక్రయ దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యంగా ఉన్న మేకల మాంసాన్ని మాత్రమే విక్రయించాలని మాంసం దుకాణదారులకు సూచించారు.అనారోగ్యానికి గురైన లేదా నాణ్యత లేని మాంసాన్ని విక్రయించకుండా నిబంధనలు పాటించాలని కోరారు.పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ మాంసం విక్రయానికి ముందు పశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈవో గంగారం, మాంసం విక్రయ దుకాణదారులు హుస్సేన్, గణేష్, శంకర్, నర్సుజీ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/only-healthy-meat-should-be-sold-sarpanch-dharmateja/article-693</link>
                <guid>https://www.dd9vaartha.com/only-healthy-meat-should-be-sold-sarpanch-dharmateja/article-693</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 16:50:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260617-wa0037.jpg"                         length="185850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నూతన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలానికి నూతనంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ బండి విజయ్‌ను బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని పశువులతో పాటు గ్రామాల్లో సంచరించే గోవులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పశువైద్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పశుసంవర్థక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.డాక్టర్ బండి విజయ్ మాట్లాడుతూ పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, సీనియర్ లయన్ సభ్యులు ఎం.ఏ. రషీద్, మేకల విఠల్, కిషోర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/new-veterinary-assistant-surgeon-honored-by-lions-club/article-691"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260617-wa0023.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలానికి నూతనంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ బండి విజయ్‌ను బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని పశువులతో పాటు గ్రామాల్లో సంచరించే గోవులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పశువైద్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పశుసంవర్థక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.డాక్టర్ బండి విజయ్ మాట్లాడుతూ పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, సీనియర్ లయన్ సభ్యులు ఎం.ఏ. రషీద్, మేకల విఠల్, కిషోర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/new-veterinary-assistant-surgeon-honored-by-lions-club/article-691</link>
                <guid>https://www.dd9vaartha.com/new-veterinary-assistant-surgeon-honored-by-lions-club/article-691</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 16:36:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260617-wa0023.jpg"                         length="98522"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఎంఈవో వెంకన్న హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) వెంకన్న విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల యాజమాన్యం వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.విద్యార్థుల నుంచి నోట్‌బుక్స్, యూనిఫాంలు, అధిక ఫీజులు లేదా డొనేషన్లు బలవంతంగా వసూలు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపే చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే విద్యా శాఖ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన శిక్షలు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని ఎంఈవో వెంకన్న సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/meo-venkannas-warning-to-the-owners-of-private-schools/article-690"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-06/img-20260617-wa0028.jpg" alt=""></a><br /><p>బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):</p>
<p>బీర్కూర్ మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) వెంకన్న విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల యాజమాన్యం వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.విద్యార్థుల నుంచి నోట్‌బుక్స్, యూనిఫాంలు, అధిక ఫీజులు లేదా డొనేషన్లు బలవంతంగా వసూలు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపే చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే విద్యా శాఖ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన శిక్షలు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని ఎంఈవో వెంకన్న సూచించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/meo-venkannas-warning-to-the-owners-of-private-schools/article-690</link>
                <guid>https://www.dd9vaartha.com/meo-venkannas-warning-to-the-owners-of-private-schools/article-690</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 15:18:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-06/img-20260617-wa0028.jpg"                         length="85869"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gajula pandari ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        