<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/thati-sravan-kumar/author-13" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>THATI SRAVAN kUMAR  - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/author/13/rss</link>
                <description>THATI SRAVAN kUMAR  RSS Feed</description>
                
                            <item>
                <title>వెంకటాపురంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(52,73,94);"><strong>వెంకటాపురం, నూగురు, జనవరి 20,(డిడి 9 వార్త):<br /></strong></span><br />ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన నగదు చెక్కులను పంపిణీ చేశారు.</p>
<p>ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం, బీసీ మరిగడం సంఘాలు తదితర సంఘాలు, సీనియర్ రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాములు రమేష్, కాంగ్రెస్ నాయకులు లక్మల మోహన్, గుండముల కిరణ్, దుర్గా రవి, లబ్ధిదారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/distribution-of-cm-relief-fund-checks-in-venkatapuram/article-372"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-01/img-20260120-wa0339.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(52,73,94);"><strong>వెంకటాపురం, నూగురు, జనవరి 20,(డిడి 9 వార్త):<br /></strong></span><br />ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన నగదు చెక్కులను పంపిణీ చేశారు.</p>
<p>ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం, బీసీ మరిగడం సంఘాలు తదితర సంఘాలు, సీనియర్ రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాములు రమేష్, కాంగ్రెస్ నాయకులు లక్మల మోహన్, గుండముల కిరణ్, దుర్గా రవి, లబ్ధిదారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/distribution-of-cm-relief-fund-checks-in-venkatapuram/article-372</link>
                <guid>https://www.dd9vaartha.com/distribution-of-cm-relief-fund-checks-in-venkatapuram/article-372</guid>
                <pubDate>Tue, 20 Jan 2026 19:01:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-01/img-20260120-wa0339.jpg"                         length="216349"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[THATI SRAVAN kUMAR ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        