<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/r-suresh/author-17" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>R.Suresh - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/author/17/rss</link>
                <description>R.Suresh RSS Feed</description>
                
                            <item>
                <title>పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్</title>
                                    <description><![CDATA[చికిత్సకు రూ.20 లక్షలు అవసరం.. భద్రత కవరేజ్ రాదన్న అధికారులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/save-the-fight-for-the-babys-life-sir/article-682"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/whatsapp-image-2026-05-27-at-6.11.54-pm.jpeg" alt=""></a><br /><p class="PlaygroundEditorTheme__paragraph" style="text-align:justify;">శాంతిభద్రతలను కాపాడే విధుల్లో నిత్యం నిమగ్నమయ్యే ఒక పోలీస్ కానిస్టేబుల్.. నేడు తన 11 నెలల కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి దాతల సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కాలేయం, కిడ్నీలు, మెదడు దెబ్బతిని <span class="transliteration">హైదరాబాద్</span> <span class="transliteration">లోని</span> కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న తన చిన్నారి గంటా జష్విక్‌ను రక్షించుకోవడానికి ఆ తండ్రి పడుతున్న వేదన వర్ణనాతీతం.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph" style="text-align:justify;">కానిస్టేబుల్ గంటా నరేష్ కుమారుడు జష్విక్ క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అత్యవసర చికిత్స నిమిత్తం వైద్యులు రూ.20 లక్షలు ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ చికిత్సకు భద్రత ఇన్సూరెన్స్ కవరేజ్ రాదని చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉన్నపళంగా అంత సొమ్ము సర్దడం సాధ్యం కాక, ఇప్పటివరకు దాచుకున్నదంతా హారతి కర్పూరంలా కరిగిపోవడంతో తక్షణ ఆర్థిక సాయం కోసం ఆ తండ్రి యావత్ సమాజాన్ని వేడుకుంటున్నారు. ఉదార హృదయులైన దాతలు స్పందించి ఆర్థికంగా అండగా నిలవాలని, తమ చిన్నారిని ప్రార్థనలతో, విరాళాలతో ఆదుకోవాలని కోరుతున్నారు. చిన్నారి జష్విక్ చికిత్స నిమిత్తం నేరుగా తండ్రి ఖాతాకే విరాళాలు పంపవచ్చు. <strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">ఫోన్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">పే</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold">, </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">గూగుల్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">పే</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">నెంబర్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong> 8008689977, 9505853446, <strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">ఎస్బిఐ</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">బ్యాంక్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">అకౌంట్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">నెంబర్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong>39073968252 <span class="transliteration">ఐఎసిఎఫ్సి</span> <span class="transliteration">కోడె</span> <span class="transliteration">నెంబర్</span> : SBIN0020376.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/save-the-fight-for-the-babys-life-sir/article-682</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/save-the-fight-for-the-babys-life-sir/article-682</guid>
                <pubDate>Wed, 27 May 2026 22:16:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/whatsapp-image-2026-05-27-at-6.11.54-pm.jpeg"                         length="283234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్​ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా, ఒక గన్నీ బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్ రాగి కాయిల్స్ లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని మెదక్ పట్టణానికి చెందిన వనం సాయిలు, జగన్నాధం సారయ్య అలియాస్ శ్రీనివాస్, ధన శ్రీ కిరణ్, బోధన్‌కు చెందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/gang-of-thieves-of-inter-district-transformers-arrested/article-680"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/screenshot_2026-05-23-10-03-59-095_com.miui.mediaeditor.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్​ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా, ఒక గన్నీ బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్ రాగి కాయిల్స్ లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని మెదక్ పట్టణానికి చెందిన వనం సాయిలు, జగన్నాధం సారయ్య అలియాస్ శ్రీనివాస్, ధన శ్రీ కిరణ్, బోధన్‌కు చెందిన వనం పోశెట్టి, నారాయణఖేడ్‌కు చెందిన దాసరి పోచయ్యగా గుర్తించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​వీరిని నిఘా నేత్రంతో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గత రెండేళ్లుగా ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వివిధ జిల్లాల్లో ఏకంగా 64 ట్రాన్స్‌ఫార్మర్లను పాడుచేసి వాటిలోని రాగి కాయిల్స్ దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో 38 దొంగతనాలకు పాల్పడ్డారు. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్, భిక్నూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పెద్ద కొడప్‌గల్ ప్రాంతాల్లో 20 ట్రాన్స్‌ఫార్మర్లను, మెదక్ జిల్లాలోని మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి ఏరియాలలో 4 దొంగతనాలను, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పరిధిలో 2 దొంగతనాలను చేసినట్లు నిర్ధారించారు. దొంగిలించిన రాగి సొత్తును బోధన్‌కు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, నిజామాబాద్‌కు చెందిన షేక్ మహబూబ్‌లతో పాటు మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప మాస్టర్ అలియాస్ గౌతమ్, తాయప్ప దంగల్ అనే స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తేలింది. వీరిలో స్క్రాప్ కొనుగోలు చేసిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ మహబూబ్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప, తాయప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ భారీ అంతరజిల్లా దొంగతనాల ముఠా గుట్టురట్టు చేసిన బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విట్టల్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్, కానిస్టేబుళ్లు రవి, విశాల్, కృష్ణలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260523_1005411.jpg" alt="IMG_20260523_100541" width="2160" height="2160"></img></p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/gang-of-thieves-of-inter-district-transformers-arrested/article-680</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/gang-of-thieves-of-inter-district-transformers-arrested/article-680</guid>
                <pubDate>Sat, 23 May 2026 10:07:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/screenshot_2026-05-23-10-03-59-095_com.miui.mediaeditor.jpg"                         length="647064"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా 24 గంటల పాటు పటిష్టమైన తనిఖీలు చేపట్టాలని, ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బోధన్ సబ్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్నందున, అంతరాష్ట్ర సరిహద్దుల గుండా రాకపోకలు సాగించే అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్ర పోలీసులతో మెరుగైన సమన్వయం సాధించడం ద్వారా నేరస్థుల కదలికలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ముఖ్యంగా హత్యలు, చోరీలు, సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలతో పాటు డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/cp-comprehensive-review-of-crime-control-in-bodh-division/article-679"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260522-wa0099.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా 24 గంటల పాటు పటిష్టమైన తనిఖీలు చేపట్టాలని, ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బోధన్ సబ్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్నందున, అంతరాష్ట్ర సరిహద్దుల గుండా రాకపోకలు సాగించే అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్ర పోలీసులతో మెరుగైన సమన్వయం సాధించడం ద్వారా నేరస్థుల కదలికలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ముఖ్యంగా హత్యలు, చోరీలు, సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలతో పాటు డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పటిష్టం చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి జనసంచారం ఉన్న ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​రోడ్డు ప్రమాదాల నివారణపై కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపే లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతో పాటు, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని సూచించారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత హైవే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాహన చోదకుల్లో మార్పు తెచ్చేందుకు ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో బాధితులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, ప్రత్యేక విభాగాల ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/cp-comprehensive-review-of-crime-control-in-bodh-division/article-679</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/cp-comprehensive-review-of-crime-control-in-bodh-division/article-679</guid>
                <pubDate>Sat, 23 May 2026 09:56:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260522-wa0099.jpg"                         length="611776"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగడి బజారు నుంచి సమీకృత మండల కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు తక్షణమే నాలుగు వేల రూపాయల పింఛన్ అందించాలన్నారు. వచ్చే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని, ఈ ప్రక్రియలో కట్ ఆఫ్ డేట్ నిబంధనను పూర్తిగా తొలగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/beedi-workers-should-be-given-unrestricted-pension/article-678"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img_20260522_212706.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగడి బజారు నుంచి సమీకృత మండల కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు తక్షణమే నాలుగు వేల రూపాయల పింఛన్ అందించాలన్నారు. వచ్చే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని, ఈ ప్రక్రియలో కట్ ఆఫ్ డేట్ నిబంధనను పూర్తిగా తొలగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ప్రభుత్వం స్పందించని పక్షంలో బీడీ కార్మికులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి అధికారికి అందజేశారు. అయితే, అధికారులు కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను స్వీకరించేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన కార్మికులు సమీకృత మండల భవన సముదాయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ నాయకులు శోభ, బుజ్జి, లతా, శంకరమ్మ, లక్ష్మీ, గంగామణితో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/beedi-workers-should-be-given-unrestricted-pension/article-678</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/beedi-workers-should-be-given-unrestricted-pension/article-678</guid>
                <pubDate>Sat, 23 May 2026 09:45:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260522_212706.jpg"                         length="661337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాలూరలో ఘనంగా హరినామ సప్తాహ</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరినామ సప్తాహ మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆరో రోజుకు చేరుకున్న వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భజనలు, కీర్తనలు, హరినామ స్మరణతో మారుమోగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఉత్సవాలు విజయవంతంగా సాగేందుకు కమిటీ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. </p>
<p dir="ltr" style="text-align:justify;">  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/grand-harinama-week-in-salura/article-677"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img_20260523_092523.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరినామ సప్తాహ మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆరో రోజుకు చేరుకున్న వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భజనలు, కీర్తనలు, హరినామ స్మరణతో మారుమోగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఉత్సవాలు విజయవంతంగా సాగేందుకు కమిటీ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. </p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/grand-harinama-week-in-salura/article-677</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/grand-harinama-week-in-salura/article-677</guid>
                <pubDate>Sat, 23 May 2026 09:41:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260523_092523.jpg"                         length="840539"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జానకంపేట్ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ఎస్సై ముత్యాల రామ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు వాహనదారులు సహకరించాలని కోరారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/police-raids-at-janakampet/article-675"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/vid_20260522_121245.mp4" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ఎస్సై ముత్యాల రామ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు వాహనదారులు సహకరించాలని కోరారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/police-raids-at-janakampet/article-675</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/police-raids-at-janakampet/article-675</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:59:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/vid_20260522_121245.mp4"                         length="25978007"                         type="video/mp4"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ ఇసుక రవాణాపై నిఘా.. టిప్పర్‌ సీజ్</title>
                                    <description><![CDATA[<h6 dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ మంజీరా నది ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక టిప్పర్‌ను గురువారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ విట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పర్గ నుంచి ఇసుకతో వెళ్తున్న టిప్పర్‌ను మావంది ఖుర్డు వద్ద అధికారులు తనిఖీ చేసి, ఎలాంటి అనుమతులు లేకపోవడంతో దానిని సీజ్ చేశారు. అనంతరం పట్టుబడిన వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.</h6>
<h6 dir="ltr">​<strong><span style="color:rgb(224,62,45);">సమాచారం ఇస్తే చర్యలు.</span></strong>.</h6>
<h6 dir="ltr" style="text-align:justify;">​మండల పరిధిలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే స్థానిక ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తహశీల్దార్ విట్టల్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ పట్టుబడితే వాహనాల యజమానులపై, డ్రైవర్లపై కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా</h6>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/surveillance-tipper-siege-on-illegal-transport-of-sand/article-674"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img_20260523_084758.jpg" alt=""></a><br /><h6 dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ మంజీరా నది ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక టిప్పర్‌ను గురువారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ విట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పర్గ నుంచి ఇసుకతో వెళ్తున్న టిప్పర్‌ను మావంది ఖుర్డు వద్ద అధికారులు తనిఖీ చేసి, ఎలాంటి అనుమతులు లేకపోవడంతో దానిని సీజ్ చేశారు. అనంతరం పట్టుబడిన వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.</h6>
<h6 dir="ltr">​<strong><span style="color:rgb(224,62,45);">సమాచారం ఇస్తే చర్యలు.</span></strong>.</h6>
<h6 dir="ltr" style="text-align:justify;">​మండల పరిధిలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే స్థానిక ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తహశీల్దార్ విట్టల్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ పట్టుబడితే వాహనాల యజమానులపై, డ్రైవర్లపై కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా  హెచ్చరించారు.</h6>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/surveillance-tipper-siege-on-illegal-transport-of-sand/article-674</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/surveillance-tipper-siege-on-illegal-transport-of-sand/article-674</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:48:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260523_084758.jpg"                         length="330567"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు</title>
                                    <description><![CDATA[<blockquote>
<p dir="ltr" style="text-align:justify;">సనాతన హిందూ సంప్రదాయాలు, నైతిక విలువలను కాపాడుకుంటూ, మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ ఉద్ఘాటించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధన్ పట్టణంలో శనివారం హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని బురుడు గల్లిలో గల విష్ణు మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి కాలనీవాసులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీతో పాటు గౌరవ అతిథులు కృష్ణ శాస్త్రి, విజయ భాస్కర్, మైస్కర్ సురేఖలు పాల్గొని ప్రసంగించారు. నేటి ఆధునిక కాలంలో హిందూ ధర్మ రక్షణ ఆవశ్యకతను వారు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే హిందూ సంప్రదాయాలను అలరింపజేయాలని, వారిలో దేశభక్తి, ధర్మనిష్ఠను పెంపొందించాలని కోరారు. సమాజ హితం కోసం హిందువులంతా ఏకతాటిపై</p></blockquote>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/sadguru-somalinga-sivacharya-swamiji-called-all-hindus-to-come-together/article-673"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img_20260523_083948.jpg" alt=""></a><br /><blockquote>
<p dir="ltr" style="text-align:justify;">సనాతన హిందూ సంప్రదాయాలు, నైతిక విలువలను కాపాడుకుంటూ, మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ ఉద్ఘాటించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధన్ పట్టణంలో శనివారం హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని బురుడు గల్లిలో గల విష్ణు మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి కాలనీవాసులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీతో పాటు గౌరవ అతిథులు కృష్ణ శాస్త్రి, విజయ భాస్కర్, మైస్కర్ సురేఖలు పాల్గొని ప్రసంగించారు. నేటి ఆధునిక కాలంలో హిందూ ధర్మ రక్షణ ఆవశ్యకతను వారు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే హిందూ సంప్రదాయాలను అలరింపజేయాలని, వారిలో దేశభక్తి, ధర్మనిష్ఠను పెంపొందించాలని కోరారు. సమాజ హితం కోసం హిందువులంతా ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధల నడుమ సాగిన ఈ సమ్మేళనంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>
</blockquote>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/sadguru-somalinga-sivacharya-swamiji-called-all-hindus-to-come-together/article-673</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/sadguru-somalinga-sivacharya-swamiji-called-all-hindus-to-come-together/article-673</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:40:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260523_083948.jpg"                         length="282041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బడిబాటతో.. ప్రభుత్వ బడుల్లోకి చేరికలు</title>
                                    <description><![CDATA[ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించిన ఎంఈఓ నాగయ్య]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/admissions-into-government-schools-with-training/article-672"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img_20260523_082355.jpg" alt=""></a><br /><blockquote>
<p dir="ltr" style="text-align:justify;">ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఉచిత వసతులు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బోధన్ మండల విద్యాధికారి నాగయ్య పిలుపునిచ్చారు. </p>
<p dir="ltr" style="text-align:justify;">బోధన్<strong> </strong>మండల పరిధిలోని రాంపూర్, కల్దుర్కి గ్రామాల్లో శుక్రవారం “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిధిలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగారు. పాఠశాల వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి, ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​దీని ప్రభావంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులు రాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరగా, కల్దుర్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో బాలుడు కొత్తగా చేరాడు. బడిబాట మొదటి రోజే ఐదుగురు విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపడం విశేషం.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు మరియు మధ్యాహ్న భోజన సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది  పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>
</blockquote>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/admissions-into-government-schools-with-training/article-672</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/admissions-into-government-schools-with-training/article-672</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:28:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260523_082355.jpg"                         length="2646216"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య, వసతులు : ఎడపల్లి  సర్పంచ్ కందగట్ల రామచందర్ </title>
                                    <description><![CDATA[<blockquote>
<p dir="ltr" style="text-align:justify;">ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ పిలుపునిచ్చారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">బడి బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశిష్టతను, ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందుతున్న ఉచిత సౌకర్యాలను వివరిస్తూ ముద్రించిన ప్రత్యేక కరపత్రాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, గ్రామ పెద్దలు పోల మల్కారెడ్డితో కలిసి ఆవిష్కరించారు.  <span style="text-align:left;">​ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కూడిన నాణ్యమైన బోధన అందుతుందని, లభించే వసతులను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయులు రవికుమార్, </span><span style="text-align:left;">ఉపాధ్యాయులు సురేష్ కుమార్, సంజీవ్ కుమార్ మరియు ఇతర</span></p></blockquote>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/quality-education-facilities-in-government-schools/article-671"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260522-wa0132.jpg" alt=""></a><br /><blockquote>
<p dir="ltr" style="text-align:justify;">ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ పిలుపునిచ్చారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">బడి బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశిష్టతను, ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందుతున్న ఉచిత సౌకర్యాలను వివరిస్తూ ముద్రించిన ప్రత్యేక కరపత్రాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, గ్రామ పెద్దలు పోల మల్కారెడ్డితో కలిసి ఆవిష్కరించారు.  <span style="text-align:left;">​ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కూడిన నాణ్యమైన బోధన అందుతుందని, లభించే వసతులను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయులు రవికుమార్, </span><span style="text-align:left;">ఉపాధ్యాయులు సురేష్ కుమార్, సంజీవ్ కుమార్ మరియు ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు.</span></p>
</blockquote>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/quality-education-facilities-in-government-schools/article-671</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/quality-education-facilities-in-government-schools/article-671</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:19:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260522-wa0132.jpg"                         length="101826"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేటి నుంచి జాన్కంపేట్‌లో పోలీస్ ఫైరింగ్ శిక్షణ</title>
                                    <description><![CDATA[పశువుల కాపరులు, రైతులకు ఎడపల్లి ఎస్సై, సర్పంచ్ హెచ్చరిక]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/police-firing-training-in-jancompet-from-today/article-670"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260522-wa0129.jpg" alt=""></a><br /><h5 dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో శనివారం నుంచి ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎడపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ముత్యాల రమ ఒక ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.</h5>
<h5 dir="ltr" style="text-align:justify;">​<strong><span style="color:rgb(224,62,45);">ఉదయం 6 నుంచి 10 వరకు..</span></strong></h5>
<h5 dir="ltr" style="text-align:justify;">​ఈ ఫైరింగ్ శిక్షణ ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో పీటీసీ పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా చేను పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శిక్షణ జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా ఆ ప్రాంతం వైపు వెళ్లరాదని, పశువులను అటువైపు తోలకూడదని స్పష్టం చేశారు.</h5>
<h5 dir="ltr" style="text-align:justify;">​<span style="color:rgb(224,62,45);"><strong>ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి</strong></span></h5>
<h5 dir="ltr" style="text-align:justify;">​ఎలాంటి అవాంఛనీయ, ప్రమాదకర సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఎస్సై రమ వివరించారు. పోలీస్ శిక్షణ సజావుగా సాగేందుకు స్థానిక గ్రామస్థులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలందరికీ చేరవేయాలని గ్రామ సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్ స్థానికులకు విజ్ఞప్తి చేశారు.</h5>
<h5 dir="ltr" style="text-align:justify;"> </h5>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/police-firing-training-in-jancompet-from-today/article-670</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/police-firing-training-in-jancompet-from-today/article-670</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:04:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260522-wa0129.jpg"                         length="126103"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాలూర మండలంలో జోరుగా అక్రమ ‘ఇసుక’ రవాణా !</title>
                                    <description><![CDATA[సాలూర మండలం దాటి వెళ్తున్న వాహనాలను పట్టుకున్న బోధన్ తహసీల్దార్  
]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/illegal-sand-transport-in-salura-mandal/article-669"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/untitled.png" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">మంజీరా నది పరివాహక ప్రాంతం అక్రమార్కులకు కామధేనువుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో ఇసుక దోపిడీ మూడు పువ్వులు ఆరు كాయలుగా వర్ధిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా, స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ‘చూసీ చూడనట్లు’ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లోని మంజీరా నది నుంచి ప్రతిరోజూ ఉదయం, రాతి వేళల్లో నిత్యం 50కి పైగా ఆటోలు, ట్రాక్టర్లలో ఇసుక దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.</p>
<p dir="ltr"><span style="color:rgb(224,62,45);">​<strong>కళ్ల ముందే వెళ్తున్నా... నిమ్మకు నీరెత్తినట్లు!</strong></span></p>
<p dir="ltr" style="text-align:justify;">సాలూర మండల అధికారులు నిజామాబాద్ నుంచి విధులకు వస్తున్న సమయంలోనూ, తిరిగి వెళ్తున్న సమయంలోనూ వారి కళ్ల ముందే ఇసుక వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం తాము తిరిగే మార్గంలోనే అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు కనీసం వాహనాలను ఆపి తనిఖీ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నుంచి ఇసుక అక్రమంగా సాలూర మండలం దాటి వెళ్తుంటే, పక్కనే ఉన్న బోధన్ మండల తహసీల్దార్ నిన్న రాత్రి ఆ వాహనాలను పట్టుకోవాల్సి వచ్చింది. మంజీరా నదికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే బోధన్ తహసీల్దార్ నిఘా పెట్టి ఇసుక వాహనాలను సీజ్ చేస్తుంటే, నిత్యం సాలూర మండల కేంద్రం గుండానే వాహనాలు తిరుగుతున్నా ఇక్కడి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.</p>
<p dir="ltr">​<span style="color:rgb(224,62,45);"><strong>ఉన్నతాధికారులు స్పందించాలి..</strong></span></p>
<p dir="ltr" style="text-align:justify;">సాలూర మండల కేంద్రం గుండానే ఈ ఇసుక రవాణా సాగుతున్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక స్థానిక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేల ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంజీరా తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.</p>
<p dir="ltr"><strong><span style="color:rgb(224,62,45);"><em>ఈ వ్యవహారంపై వివరణ కోరగా... </em></span></strong></p>
<p dir="ltr" style="text-align:justify;"><em>అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక  తహసీల్దార్ అజ్మత్ నవాజ్   తెలిపారు. </em></p>
<p dir="ltr" style="text-align:justify;"><em><img src="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260517_001139.jpg" alt="IMG_20260517_001139" width="1469" height="591"></img></em></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/illegal-sand-transport-in-salura-mandal/article-669</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/illegal-sand-transport-in-salura-mandal/article-669</guid>
                <pubDate>Sat, 16 May 2026 22:53:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/untitled.png"                         length="440882"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        