<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/prasad-raju/author-19" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>Prasad Raju - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/author/19/rss</link>
                <description>Prasad Raju RSS Feed</description>
                
                            <item>
                <title>గోదావరిలోకి దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>  కాపాడిన సిమ్మర్ ప్రసాద్</strong></span></p>
<p>భద్రాచలం,మార్చి 28,(డిడి9 వార్త): భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి ఒక వివాహిత తన 18 నెలల బిడ్డతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.</p>
<p>స్వరూప అనే మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు గజఈతగాళ్లకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఈతగాడు సిమ్మర్ ప్రసాద్ నీటిలో ఉన్న తల్లి–బిడ్డను గుర్తించి చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు.</p>
<p>స్వరూప పాల్వంచ కలెక్టర్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆమె భర్త మృతి చెందినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>
<p>తల్లి–బిడ్డలను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/mother-and-child-attempted-suicide-by-jumping-into-godavari/article-593"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-03/img-20260328-wa0390.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong> కాపాడిన సిమ్మర్ ప్రసాద్</strong></span></p>
<p>భద్రాచలం,మార్చి 28,(డిడి9 వార్త): భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి ఒక వివాహిత తన 18 నెలల బిడ్డతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.</p>
<p>స్వరూప అనే మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు గజఈతగాళ్లకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఈతగాడు సిమ్మర్ ప్రసాద్ నీటిలో ఉన్న తల్లి–బిడ్డను గుర్తించి చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు.</p>
<p>స్వరూప పాల్వంచ కలెక్టర్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆమె భర్త మృతి చెందినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>
<p>తల్లి–బిడ్డలను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.dd9vaartha.com/mother-and-child-attempted-suicide-by-jumping-into-godavari/article-593</link>
                <guid>https://www.dd9vaartha.com/mother-and-child-attempted-suicide-by-jumping-into-godavari/article-593</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 14:34:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-03/img-20260328-wa0390.jpg"                         length="70601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prasad Raju]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        