<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/telangana/category-87" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>Telangana - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/category/87/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>కస్తూర్బా విద్యార్థినుల బోనాల సందడి</title>
                                    <description><![CDATA[సంప్రదాయ దుస్తుల్లో అలరించిన విద్యార్థినులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/kasturbas-student-bells-are-buzzing/article-775"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.33-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">భీమ్‌గల్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం బోనాల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డీ.అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి, శివసత్తులు, పోతరాజుల వేషధారణలతో అలరించారు. పూలతో అలంకరించిన బోనాలను నెత్తిన ధరించి ప్రాంగణంలో ఊరేగింపుగా వెళ్లారు. జానపద గీతాలకు విద్యార్థినులు నృత్యాలు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా విద్యార్థినులకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/kasturbas-student-bells-are-buzzing/article-775</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/kasturbas-student-bells-are-buzzing/article-775</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 10:52:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.33-am.jpeg"                         length="131561"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి</title>
                                    <description><![CDATA[నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/pending-cases-in-police-stations-should-be-completed-expeditiously/article-774"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.09-am-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నిజామాబాద్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సీపీ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి దందాపై ఉక్కుపాదం మోపాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్లలో రిసెప్షన్ నిర్వహణ బాగుండాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీలు ప్రకాష్ యాదవ్, గురునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/pending-cases-in-police-stations-should-be-completed-expeditiously/article-774</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/pending-cases-in-police-stations-should-be-completed-expeditiously/article-774</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 10:47:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.09-am-%281%29.jpeg"                         length="122501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><span>ఆర్మూర్ పట్టణ గుండ్ల చెరువు సమీపంలో వనమహోత్సవంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు.</span><span> ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,</span><span> మంత్రి సురేఖ పిలుపు మేరకు పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. </span><span>రాష్ట్రంలో 16 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని,</span><span> నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ ద్వారా రక్షిస్తామని స్పష్టం చేశారు.</span><span> మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చొరవతో ప్రతి ఇంట్లో మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.</span><span> కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి రఘు,</span><span> పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్,</span><span> కౌన్సిలర్లు,</span><span> నాయకులు,</span><span> సిబ్బంది పాల్గొన్నారు.</span></p>
<p style="text-align:justify;"><span>  </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/everyone-should-plant-trees/article-773"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.08-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><span>ఆర్మూర్ పట్టణ గుండ్ల చెరువు సమీపంలో వనమహోత్సవంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు.</span><span> ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,</span><span> మంత్రి సురేఖ పిలుపు మేరకు పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. </span><span>రాష్ట్రంలో 16 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని,</span><span> నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ ద్వారా రక్షిస్తామని స్పష్టం చేశారు.</span><span> మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చొరవతో ప్రతి ఇంట్లో మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.</span><span> కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి రఘు,</span><span> పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్,</span><span> కౌన్సిలర్లు,</span><span> నాయకులు,</span><span> సిబ్బంది పాల్గొన్నారు.</span></p>
<p style="text-align:justify;"><span> </span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/everyone-should-plant-trees/article-773</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/everyone-should-plant-trees/article-773</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 10:35:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.08-am.jpeg"                         length="215319"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శిశు మరణాల అడ్డుకట్టకు ప్రత్యేక ప్రణాళిక</title>
                                    <description><![CDATA[పీహెచ్‌సీల సిబ్బందితో డీఎంహెచ్‌ఓ సమీక్ష]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/a-special-plan-to-curb-infant-mortality/article-772"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.06-am-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మన చేతిలో ఉండి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా కాపాడదగ్గ ప్రతి ప్రాణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రాజశ్రీ పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో 10 పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైద్య సిబ్బంది తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడేందుకు సిబ్బందికి సీపీఆర్ పై అవగాహన ఉండాలని, ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర కిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడమే కాకుండా, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో ఆయా గ్రామాల్లో కుటుంబ నియంత్రణ, తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ అశోక్, డెప్యూటీ డీఎంహెచ్‌ఓలు రవీందర్, విద్య, సికందర్ నాయక్, నిపుణులు డాక్టర్ నవీన్, డాక్టర్ అరుణరేఖ, డీఎస్ఓ వెంకటేష్, డీహెచ్‌ఈలు, ఏఎన్‌ఎంలు, ఆశాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.06-am.jpeg" alt="WhatsApp Image 2026-08-12 at 10.26.06 AM" width="1600" height="728"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/a-special-plan-to-curb-infant-mortality/article-772</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/a-special-plan-to-curb-infant-mortality/article-772</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 10:30:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-12-at-10.26.06-am-%281%29.jpeg"                         length="142522"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఈఐఆర్ పోర్టల్‌తో 8 ఫోన్ల రికవరీ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>భీమ్‌గల్</strong> మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న 8 సెల్‌ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను పోలీస్‌స్టేషన్‌లో యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన అనంతరం CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను త్వరితగతిన ట్రేస్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసిన కానిస్టేబుల్ టి. నారాయణను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p style="text-align:justify;">  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/recovery-of-8-phones-with-ceir-portal/article-771"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-11-at-8.23.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>భీమ్‌గల్</strong> మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న 8 సెల్‌ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను పోలీస్‌స్టేషన్‌లో యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన అనంతరం CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను త్వరితగతిన ట్రేస్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసిన కానిస్టేబుల్ టి. నారాయణను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/recovery-of-8-phones-with-ceir-portal/article-771</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/recovery-of-8-phones-with-ceir-portal/article-771</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 10:23:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-11-at-8.23.47-pm.jpeg"                         length="79136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీలాలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">రెంజల్</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span>  మండలంలోని నీలా గ్రామంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">మంగళవారం</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span>అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు క్యాతం యోగేష్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">విద్యార్థులు</span> చేతుల్లో మువ్వన్నెల జెండాలు ధరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందించడానికే ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశ పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను రెపరెపలాడించి దేశ ఘనతను, ఐక్యతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ర్యాలీ పొడవునా నాయకులు, కార్యకర్తలు చేసిన 'వందేమాతరం', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో నీలా వీధులు మారుమోగాయి.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/6a7bf37280a24/article-770"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/chatgpt-image-aug-12,-2026,-10_06_25-am.png" alt=""></a><br /><p style="text-align:justify;">భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">రెంజల్</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span> మండలంలోని నీలా గ్రామంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">మంగళవారం</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span>అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు క్యాతం యోగేష్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">విద్యార్థులు</span> చేతుల్లో మువ్వన్నెల జెండాలు ధరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందించడానికే ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశ పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను రెపరెపలాడించి దేశ ఘనతను, ఐక్యతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ర్యాలీ పొడవునా నాయకులు, కార్యకర్తలు చేసిన 'వందేమాతరం', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో నీలా వీధులు మారుమోగాయి.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శులు ఈర్ల రాజు, గాండ్ల ప్రసాద్, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జులు, వివిధ మోర్చాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/6a7bf37280a24/article-770</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/6a7bf37280a24/article-770</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 10:07:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/chatgpt-image-aug-12%2C-2026%2C-10_06_25-am.png"                         length="2405859"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>బోధన్ </strong>మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోటకు చేరి సంప్రదాయ పద్ధతిలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి వనభోజనం చేశారు. ఈ వేడుకల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు విశ్వనాథం శ్రీనివాస్, గట్టు రాణి, బొంపల్లి రాజు, ఎక్కలి రామకృష్ణ, బిళ్లకంటి అనిల్, వావిలాల రాజకిషన్, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, సాయికుసులు, రాజు, వనిత క్లబ్ ప్రతినిధులు స్వప్న, రజిత తదితర సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/celebratory-gourds-are-bustling-with-wild-food/article-769"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-11-at-8.40.32-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>బోధన్ </strong>మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోటకు చేరి సంప్రదాయ పద్ధతిలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి వనభోజనం చేశారు. ఈ వేడుకల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు విశ్వనాథం శ్రీనివాస్, గట్టు రాణి, బొంపల్లి రాజు, ఎక్కలి రామకృష్ణ, బిళ్లకంటి అనిల్, వావిలాల రాజకిషన్, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, సాయికుసులు, రాజు, వనిత క్లబ్ ప్రతినిధులు స్వప్న, రజిత తదితర సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/celebratory-gourds-are-bustling-with-wild-food/article-769</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/celebratory-gourds-are-bustling-with-wild-food/article-769</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 09:40:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-11-at-8.40.32-pm.jpeg"                         length="147262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బోధన్ పట్టణంలో ఆషాఢ బోనాల కోలాహలం మిన్నంటింది. బురుడ్గల్లిలో మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని బోనాల పండుగను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాల నడుమ కాలనీ మహిళలు, చిన్నారులు పసుపు కుంకుమలు, వేపకొమ్మలతో శోభాయమానంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు. పాన్‌గల్లిలోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలోనూ, షర్బతి కెనాల్ ఏరియాలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మల్లారం ప్రకాష్, సాయిలు, శంకర్, గంగాధర్, శ్రీనివాస్, సందీప్, శివకుమార్, శైలేష్, శ్రీకాంత్, కాలనీవాసులు విశేషంగా పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/devotees-offering-offerings-to-bonala-jatara-pochamma-mahalakshmi-ammavar-as/article-768"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-11-at-8.38.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">బోధన్ పట్టణంలో ఆషాఢ బోనాల కోలాహలం మిన్నంటింది. బురుడ్గల్లిలో మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని బోనాల పండుగను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాల నడుమ కాలనీ మహిళలు, చిన్నారులు పసుపు కుంకుమలు, వేపకొమ్మలతో శోభాయమానంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు. పాన్‌గల్లిలోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలోనూ, షర్బతి కెనాల్ ఏరియాలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మల్లారం ప్రకాష్, సాయిలు, శంకర్, గంగాధర్, శ్రీనివాస్, సందీప్, శివకుమార్, శైలేష్, శ్రీకాంత్, కాలనీవాసులు విశేషంగా పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/devotees-offering-offerings-to-bonala-jatara-pochamma-mahalakshmi-ammavar-as/article-768</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/devotees-offering-offerings-to-bonala-jatara-pochamma-mahalakshmi-ammavar-as/article-768</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 09:37:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-11-at-8.38.26-pm.jpeg"                         length="222089"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!</title>
                                    <description><![CDATA[<h6 style="text-align:justify;"><strong>సాలూర</strong> మండల పరిధిలోని <span class="transliteration" style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;">తగ్గెల్లి</span><span style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;"> </span>గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్ నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అజ్మత్ నావజ్ వెల్లడించారు. <span class="transliteration" style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;">తగ్గెల్లి</span><span style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;"> </span>వద్ద మంజీరా నది తీరం నుంచి నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళ ఇసుక తోడుతూ వాహనంలోకి ఎక్కిస్తున్నారనే పక్కా సమాచారం ఆర్‌ఐ శంకర్‌కు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా క్షేత్రస్థాయికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">తగ్గెల్లి</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">నుంచి</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">ఎలాంటి</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">అనుమతులు</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">లేకుండా</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span style="white-space:pre-wrap;">ఇసుక లోడుతో </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">బోధన్</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">వైపు</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">వెళ్తున్న</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span style="white-space:pre-wrap;">బొలేరో వాహనాన్ని ఆర్‌ఐ స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. </span><br /><br /><br /><span style="color:rgb(224,62,45);"><strong>కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ అజ్మత్ <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">నవాజ్</span></strong></span></h6>
<h6 style="text-align:justify;"><br />ఈ సందర్భంగా తహసీల్దార్ అజ్మత్ <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">నవాజ్</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span>మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నది నుంచి</h6>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/illegal-sand-transport-bolero-seized-at-manjira-coast/article-767"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/whatsapp-image-2026-08-12-at-7.57.56-am.jpeg" alt=""></a><br /><h6 style="text-align:justify;"><strong>సాలూర</strong> మండల పరిధిలోని <span class="transliteration" style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;">తగ్గెల్లి</span><span style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;"> </span>గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్ నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అజ్మత్ నావజ్ వెల్లడించారు. <span class="transliteration" style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;">తగ్గెల్లి</span><span style="font-family:'AnekTelugu-Regular';font-size:12pt;white-space:pre-wrap;"> </span>వద్ద మంజీరా నది తీరం నుంచి నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళ ఇసుక తోడుతూ వాహనంలోకి ఎక్కిస్తున్నారనే పక్కా సమాచారం ఆర్‌ఐ శంకర్‌కు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా క్షేత్రస్థాయికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">తగ్గెల్లి</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">నుంచి</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">ఎలాంటి</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">అనుమతులు</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">లేకుండా</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span style="white-space:pre-wrap;">ఇసుక లోడుతో </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">బోధన్</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">వైపు</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">వెళ్తున్న</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span><span style="white-space:pre-wrap;">బొలేరో వాహనాన్ని ఆర్‌ఐ స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. </span><br /><br /><br /><span style="color:rgb(224,62,45);"><strong>కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ అజ్మత్ <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">నవాజ్</span></strong></span></h6>
<h6 style="text-align:justify;"><br />ఈ సందర్భంగా తహసీల్దార్ అజ్మత్ <span class="transliteration" style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;">నవాజ్</span><span style="font-family:'Noto Sans Telugu';font-size:12pt;white-space:pre-wrap;"> </span>మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తోడినా, తరలించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతామని, రాత్రి వేళల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు.</h6>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/illegal-sand-transport-bolero-seized-at-manjira-coast/article-767</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/illegal-sand-transport-bolero-seized-at-manjira-coast/article-767</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 08:35:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/whatsapp-image-2026-08-12-at-7.57.56-am.jpeg"                         length="93446"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260806-wa0203.jpg" alt="IMG-20260806-WA0203" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు.</p>
<p style="text-align:justify;">​అనంతరం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 115 రకాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల నుంచి ఛందస్సు వరకు భాషా విశేషాలను ప్రదర్శించారు. తెలంగాణ మాండలిక పదాలు, ఆటల ద్వారా అక్షరాల కూర్పు, సామెతలు, భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థుల తెలంగాణ తల్లి, రాముడు, సీత, లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, అకాడమిక్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/professor-jayashankars-birth-anniversary-in-teaching/article-757"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/img_20260806_223230.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260806-wa0203.jpg" alt="IMG-20260806-WA0203" width="4096" height="2304"></img></p>
<p style="text-align:justify;">బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు.</p>
<p style="text-align:justify;">​అనంతరం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 115 రకాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల నుంచి ఛందస్సు వరకు భాషా విశేషాలను ప్రదర్శించారు. తెలంగాణ మాండలిక పదాలు, ఆటల ద్వారా అక్షరాల కూర్పు, సామెతలు, భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థుల తెలంగాణ తల్లి, రాముడు, సీత, లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల, తెలుగు విభాగ అధిపతి శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260806-wa0202.jpg" alt="IMG-20260806-WA0202" width="4096" height="2304"></img></p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/professor-jayashankars-birth-anniversary-in-teaching/article-757</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/professor-jayashankars-birth-anniversary-in-teaching/article-757</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 22:34:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/img_20260806_223230.jpg"                         length="587762"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;"><span style="text-align:justify;">తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ... జయశంకర్ సార్ సిద్ధాంతాలే లేకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదన్నారు. ఆయన బీసీ బిడ్డ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 1200 మంది అమరులలో సింహభాగం బీసీలేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నరసయ్య, రేఖ, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.</span></p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260806-wa0128.jpg" alt="IMG-20260806-WA0128" width="1200" height="960" /></p>
<p dir="ltr" style="text-align:justify;">  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/jayashankars-theories-are-the-compass-of-telangana/article-756"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/img-20260806-wa0127.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;"><span style="text-align:justify;">తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ... జయశంకర్ సార్ సిద్ధాంతాలే లేకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదన్నారు. ఆయన బీసీ బిడ్డ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 1200 మంది అమరులలో సింహభాగం బీసీలేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నరసయ్య, రేఖ, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.</span></p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260806-wa0128.jpg" alt="IMG-20260806-WA0128" width="1280" height="960"></img></p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/jayashankars-theories-are-the-compass-of-telangana/article-756</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/jayashankars-theories-are-the-compass-of-telangana/article-756</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 15:52:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260806-wa0127.jpg"                         length="115428"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌తో అక్రమాలకు చెక్‌</title>
                                    <description><![CDATA[రోజూ నిల్వల వివరాలు అప్‌డేట్ చేయాలి: వ్యవసాయ అధికారులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/check-for-irregularities-with-ffs-app/article-754"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-08/img-20260803-wa0152.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">ఎరువుల పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు నిల్వల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌’ యాప్‌ను డీలర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బోధన్‌లోని రైతు వేదిక భవనంలో బోధన్, సాలూర మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎరువుల వ్యాపారులకు ఈ యాప్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.</p>
<p style="text-align:justify;">​రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఎరువులు బుక్‌ చేసుకునేందుకు, నిల్వల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ యాప్‌ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డీలర్ల లాగిన్, రోజువారీ స్టాక్ వివరాల నమోదు, ప్లాట్ నమోదు, రైతుల బుకింగ్‌ల ధ్రువీకరణతో పాటు సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యక్షంగా డీలర్లకు వివరించారు. డీలర్లు ప్రతిరోజూ తమ వద్ద ఉన్న ఎరువుల నిల్వల వివరాలను యాప్‌లో ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.</p>
<p style="text-align:justify;">​ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ శ్వేత, వ్యవసాయ విస్తరణ అధికారులు, బోధన్, సాలూర ప్రాంతాలకు చెందిన ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/check-for-irregularities-with-ffs-app/article-754</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/check-for-irregularities-with-ffs-app/article-754</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 09:04:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-08/img-20260803-wa0152.jpg"                         length="299139"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        