<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/districts/hyderabad/category-93" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>హైదరాబాద్ - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/category/93/rss</link>
                <description>హైదరాబాద్ RSS Feed</description>
                
                            <item>
                <title>ICC మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌ భారత జట్టు చరిత్ర సృష్టించింది</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్,స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త):</p>
<p>ప్రపంచం ఎదురు చూసిన క్షణం వచ్చింది. మహిళల క్రికెట్‌లో భారత జట్టు తనదైన శైలి, ధైర్యం, పట్టుదలతో ICC Women’s World Cup ను గెలుచుకుని కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది కేవలం విజయం కాదు కోట్లు మంది భారతీయుల కల నెరవేర్చిన చారిత్రాత్మక క్షణం.</p>
<p>  </p>
<p>భారత్ మహిళల జట్టు – వరల్డ్ కప్ గెలుపు ప్రయాణం</p>
<p>  </p>
<p>స్కోర్లు &amp; గెలిచిన మ్యాచ్‌లు</p>
<p>  </p>
<p>ఫైనల్ మ్యాచ్ – భారత్ వీఎస్ సౌతాఫ్రికా</p>
<p>  </p>
<p>దీప్తి శర్మా— 9.3 ఓవర్లలో 5 వికెట్లు (5/39) ￼</p>
<p>షఫాలి వర్మ— 7 ఓవర్లలో 2 వికెట్లు (2/36) ￼</p>
<p>ఎన్ శ్రీ చరణి— 9 ఓవర్లలో 1 వికెట్ (1/48) ￼</p>
<p>  </p>
<p>భారత్: 298/7 (50 ఓవర్లు)</p>
<p>సౌతాఫ్రికా: 246 (45.3 ఓవర్లు)</p>
<p>భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది</p>
<p>  </p>
<p>సెమీఫైనల్ – భారత్ vs ఆస్ట్రేలియా</p>
<p>ఆస్ట్రేలియా:</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/icc-womens-cricket-world-cup-indian-team-created-history/article-277"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/img-20251124-wa0360.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్,స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త):</p>
<p>ప్రపంచం ఎదురు చూసిన క్షణం వచ్చింది. మహిళల క్రికెట్‌లో భారత జట్టు తనదైన శైలి, ధైర్యం, పట్టుదలతో ICC Women’s World Cup ను గెలుచుకుని కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది కేవలం విజయం కాదు కోట్లు మంది భారతీయుల కల నెరవేర్చిన చారిత్రాత్మక క్షణం.</p>
<p> </p>
<p>భారత్ మహిళల జట్టు – వరల్డ్ కప్ గెలుపు ప్రయాణం</p>
<p> </p>
<p>స్కోర్లు &amp; గెలిచిన మ్యాచ్‌లు</p>
<p> </p>
<p>ఫైనల్ మ్యాచ్ – భారత్ వీఎస్ సౌతాఫ్రికా</p>
<p> </p>
<p>దీప్తి శర్మా— 9.3 ఓవర్లలో 5 వికెట్లు (5/39) ￼</p>
<p>షఫాలి వర్మ— 7 ఓవర్లలో 2 వికెట్లు (2/36) ￼</p>
<p>ఎన్ శ్రీ చరణి— 9 ఓవర్లలో 1 వికెట్ (1/48) ￼</p>
<p> </p>
<p>భారత్: 298/7 (50 ఓవర్లు)</p>
<p>సౌతాఫ్రికా: 246 (45.3 ఓవర్లు)</p>
<p>భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది</p>
<p> </p>
<p>సెమీఫైనల్ – భారత్ vs ఆస్ట్రేలియా</p>
<p>ఆస్ట్రేలియా: 338 (49.5 ఓవర్లు)</p>
<p>భారత్: 341/5 (48.3 ఓవర్లు)</p>
<p>భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది</p>
<p> </p>
<p>లీగ్ మ్యాచ్ – భారత్ vs శ్రీలంక</p>
<p>భారత్: 269/8 (47 ఓవర్లు)</p>
<p>శ్రీలంక: 211 (45.4 ఓవర్లు)</p>
<p>భారత్ 59 పరుగుల తేడాతో గెలిచింది</p>
<p> </p>
<p>లీగ్ మ్యాచ్ – భారత్ vs న్యూజిలాండ్</p>
<p>భారత్: 340/3 (49 ఓవర్లు)</p>
<p>న్యూజిలాండ్: 271/8 (44 ఓవర్లు ఫ్రీ)</p>
<p>భారత్ 53 పరుగుల తేడాతో విజయం</p>]]></content:encoded>
                
                                                            <category>Sports </category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/icc-womens-cricket-world-cup-indian-team-created-history/article-277</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/icc-womens-cricket-world-cup-indian-team-created-history/article-277</guid>
                <pubDate>Mon, 24 Nov 2025 18:48:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/img-20251124-wa0360.jpg"                         length="199201"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత స్త్రీ… ప్రపంచాన్ని జయించింది</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త )</p>
<p>మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ వేదికపై టీమ్‌ ఇండియా చరిత్రలో నాటి నాటి నుంచి అడ్డుకున్న బంధనాలన్నింటినీ చెరిపేసి ఘన విజయం సాధించింది. భారత స్త్రీ ‘ఇంట్లోనే ఉండాలన్న’ పాతవైఖరిని ధ్వంసం చేస్తూ—ప్రపంచం ముందు తన శక్తి, సామర్థ్యం, ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.</p>
<p>  </p>
<p>ప్రపంచ కప్‌ ఫైనల్లో దూకుడుతో ఆడిన భారత మహిళల జట్టు ప్రతి క్షణం దేశానికి గర్వకారణమైంది. వికెట్లు కూలినా, ఒత్తిడులు వచ్చినా, క్షణం కూడా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లిన వీర మహిళలు మ్యాచ్‌ను మాత్రమే కాదు… చాలాకాలంగా స్త్రీని అడ్డుకున్న భావజాలాన్నీ ఓడించారు.</p>
<p>  </p>
<p>“అమ్మాయి బయట ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటే చాలు” అనే మాటలు ఈరోజుతో ముగిశాయి.</p>
<p>క్రికెట్‌ మైదానంలో భారత అమ్మాయిలు నిలువెత్తు సమాధానం ఇచ్చారు—</p>
<p>‘స్త్రీ ఇంట్లో కాదు… ప్రపంచ వేదికపైనే ప్రకాశిస్తుంది!’</p>
<p>  </p>
<p>దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఈ విజయం కొత్త నమ్మకాన్ని నింపింది. అమ్మాయిలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/sports/the-indian-icc-cricket-woman-world-cup-sports%E2%80%A6conquered-the-world/article-276"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/gongadi-trisha-021512639-16x9_0.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త )</p>
<p>మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ వేదికపై టీమ్‌ ఇండియా చరిత్రలో నాటి నాటి నుంచి అడ్డుకున్న బంధనాలన్నింటినీ చెరిపేసి ఘన విజయం సాధించింది. భారత స్త్రీ ‘ఇంట్లోనే ఉండాలన్న’ పాతవైఖరిని ధ్వంసం చేస్తూ—ప్రపంచం ముందు తన శక్తి, సామర్థ్యం, ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.</p>
<p> </p>
<p>ప్రపంచ కప్‌ ఫైనల్లో దూకుడుతో ఆడిన భారత మహిళల జట్టు ప్రతి క్షణం దేశానికి గర్వకారణమైంది. వికెట్లు కూలినా, ఒత్తిడులు వచ్చినా, క్షణం కూడా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లిన వీర మహిళలు మ్యాచ్‌ను మాత్రమే కాదు… చాలాకాలంగా స్త్రీని అడ్డుకున్న భావజాలాన్నీ ఓడించారు.</p>
<p> </p>
<p>“అమ్మాయి బయట ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటే చాలు” అనే మాటలు ఈరోజుతో ముగిశాయి.</p>
<p>క్రికెట్‌ మైదానంలో భారత అమ్మాయిలు నిలువెత్తు సమాధానం ఇచ్చారు—</p>
<p>‘స్త్రీ ఇంట్లో కాదు… ప్రపంచ వేదికపైనే ప్రకాశిస్తుంది!’</p>
<p> </p>
<p>దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఈ విజయం కొత్త నమ్మకాన్ని నింపింది. అమ్మాయిలు కలలు కనే ప్రతి ఇంట్లో ఈ రోజు కొత్త వెలుగు పుట్టింది. ధైర్యం, శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే స్త్రీకి ప్రపంచం కూడా చిన్నదే అని ఈ విజయం మరోసారి నిరూపించింది.</p>
<p> </p>
<p>ప్రపంచకప్‌ను ఎత్తుకున్న ఆ క్షణం—</p>
<p>భారత స్త్రీ శక్తి గర్జించిన క్షణం.</p>
<p>అది కేవలం ట్రోఫీ కాదు… శతాబ్దాల ఆలోచనలకు పొడిచిన పూదోట.</p>
<p>ఇంటినుంచి ప్రపంచానికీ ఎదిగిన భారత యువతుల విజయగాథ ఇది.</p>]]></content:encoded>
                
                                                            <category>Sports </category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/sports/the-indian-icc-cricket-woman-world-cup-sports%E2%80%A6conquered-the-world/article-276</link>
                <guid>https://www.dd9vaartha.com/sports/the-indian-icc-cricket-woman-world-cup-sports%E2%80%A6conquered-the-world/article-276</guid>
                <pubDate>Mon, 24 Nov 2025 18:26:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/gongadi-trisha-021512639-16x9_0.jpg"                         length="147555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం!</title>
                                    <description><![CDATA[<p>​హైదరాబాద్ నవంబర్ 18 (డిడి 9 వార్త ) :</p>
<p>​దేశ భద్రతా దళాలకు ఎన్నో ఏళ్లుగా సవాల్ విసురుతున్న మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ నాయకుడు హిడ్మా ఎట్టకేలకు హతమయ్యాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో అగ్ర నేత హిడ్మా తో పాటు 6 గురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు ధృవీకరించారు.</p>
<p>  వివరాల్లోకి వెళ్తే ....​మారేడుమిల్లి అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికల గురించి విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు, ఈ ఉదయం ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కొంతసేపు జరిగిన కాల్పుల అనంతరం, సంఘటనా స్థలాన్ని తనిఖీ చేయగా, ఒక మృతదేహం లభ్యమైంది. అది మావోయిస్టు అగ్రనేత హిడ్మాదేనని పోలీసులు గుర్తించారు.</p>
<p>​ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో సహా పలు రాష్ట్రాల్లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/top-maoist-leader-hidma-killed/article-244"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/whatsapp-image-2025-11-18-at-11.14.22-am.jpeg" alt=""></a><br /><p>​హైదరాబాద్ నవంబర్ 18 (డిడి 9 వార్త ) :</p>
<p>​దేశ భద్రతా దళాలకు ఎన్నో ఏళ్లుగా సవాల్ విసురుతున్న మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ నాయకుడు హిడ్మా ఎట్టకేలకు హతమయ్యాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో అగ్ర నేత హిడ్మా తో పాటు 6 గురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు ధృవీకరించారు.</p>
<p> వివరాల్లోకి వెళ్తే ....​మారేడుమిల్లి అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికల గురించి విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు, ఈ ఉదయం ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కొంతసేపు జరిగిన కాల్పుల అనంతరం, సంఘటనా స్థలాన్ని తనిఖీ చేయగా, ఒక మృతదేహం లభ్యమైంది. అది మావోయిస్టు అగ్రనేత హిడ్మాదేనని పోలీసులు గుర్తించారు.</p>
<p>​ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అనేక దాడులకు, హింసాత్మక ఘటనలకు హిడ్మానే ముఖ్య సూత్రధారిగా వ్యవహరించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఇతడి కోసం వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దళాలు ఎంతోకాలంగా ముమ్మరంగా గాలిస్తున్నాయి. అతని మృతి మావోయిస్టు ఉద్యమానికి ఒక గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరిన్ని దర్యాప్తు, కూంబింగ్ చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/top-maoist-leader-hidma-killed/article-244</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/top-maoist-leader-hidma-killed/article-244</guid>
                <pubDate>Tue, 18 Nov 2025 11:17:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/whatsapp-image-2025-11-18-at-11.14.22-am.jpeg"                         length="186118"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత</title>
                                    <description><![CDATA[<div>హైదరాబాద్‌, నవంబర్‌ 10 (డిడి9 వార్త):</div>
<div>తెలంగాణ గీతం “జయ జయహే తెలంగాణ, జయ హో తెలంగాణ” రచయితగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం తన స్వగృహంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఉదయం 7.25 గంటలకు వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.</div>
<div>  </div>
<div>1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్న వయసు నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆయనకు అశువు కవిత్వం చెప్పడంలో అపారమైన నైపుణ్యం ఉండేది. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కవిత్వం, రచనలతో ప్రజల్లో జాగృతి రగిలించిన అందెశ్రీ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన వక్తగా నిలిచారు.</div>
<div>  </div>
<div>తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం, ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు పొందింది. ఇటీవలే</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/famous-poet-writer-andeshree-kanmoota-passed-away/article-203"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/whatsapp-image-2025-11-10-at-10.15.16-am.jpeg" alt=""></a><br /><div>హైదరాబాద్‌, నవంబర్‌ 10 (డిడి9 వార్త):</div>
<div>తెలంగాణ గీతం “జయ జయహే తెలంగాణ, జయ హో తెలంగాణ” రచయితగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం తన స్వగృహంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఉదయం 7.25 గంటలకు వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.</div>
<div> </div>
<div>1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్న వయసు నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆయనకు అశువు కవిత్వం చెప్పడంలో అపారమైన నైపుణ్యం ఉండేది. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కవిత్వం, రచనలతో ప్రజల్లో జాగృతి రగిలించిన అందెశ్రీ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన వక్తగా నిలిచారు.</div>
<div> </div>
<div>తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం, ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు పొందింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ. కోటి పురస్కారం ప్రకటించింది.</div>
<div> </div>
<div>అందెశ్రీ సాహిత్య రంగంలో అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.</div>
<div>• 2006లో “గంగ” సినిమాకు నంది పురస్కారం</div>
<div>• 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్</div>
<div>• 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం</div>
<div>• 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం</div>
<div>• 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం</div>
<div>• అలాగే లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు.</div>
<div> </div>
<div>కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన అందెశ్రీ, తెలంగాణ సాహితీ వేదికల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను సాహిత్యమాధ్యమంగా ప్రతిబింబిస్తూ, సామాన్యుడి వాణిగా నిలిచారు.</div>
<div> </div>
<div>అందెశ్రీకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణంతో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖులు, రచయితలు, కవులు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/famous-poet-writer-andeshree-kanmoota-passed-away/article-203</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/famous-poet-writer-andeshree-kanmoota-passed-away/article-203</guid>
                <pubDate>Mon, 10 Nov 2025 11:31:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/whatsapp-image-2025-11-10-at-10.15.16-am.jpeg"                         length="11818"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోడుప్పల్‌లో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన</title>
                                    <description><![CDATA[మేడ్చల్,అక్టోబర్ 28,(డిడి9 వార్త):
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిలకనగర్ నుండి బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు హెచ్‌ఎండిఏ నిధులతో రూ.10 కోట్లు వ్యయంతో చేపట్టిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేసారు 
మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ , బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ “ప్రజల సౌలభ్యం కోసం, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ చేపడుతున్నామని” అన్నారు 

వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ “బోడుప్పల్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగానే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి” అన్నారు.

ఈ కార్యక్రమం లో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సుమన్ నాయక్, బొమ్మక్ కళ్యాణ్, కొత్త చందర్ గౌడ్, పులకండ్ల జంగారెడ్డి, కృపాసాగర్, చీరాల నర్సింహా, కంటెస్టెడ్ కార్పొరేటర్ హరినాథ్ రెడ్డి, తోటకూర రాజు యాదవ్ తదితరులు మరియు అధికారులు పాల్గొన్నారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/foundation-laying-of-100-feet-road-widening-works-at-boduppal/article-196"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-28-at-09.05.17-(1).jpeg" alt=""></a><br /><p><img src="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-28-at-09.05.17.jpeg" alt="WhatsApp Image 2025-10-28 at 09.05.17" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/foundation-laying-of-100-feet-road-widening-works-at-boduppal/article-196</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/foundation-laying-of-100-feet-road-widening-works-at-boduppal/article-196</guid>
                <pubDate>Tue, 28 Oct 2025 09:09:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-28-at-09.05.17-%281%29.jpeg"                         length="299894"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చట్ పూజ భక్తి, ఐక్యతకు ప్రతీక – మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్</title>
                                    <description><![CDATA[మల్కాజ్ గిరి,అక్టోబర్ 28,(డిడి9 వార్త)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో బీహారులు ఆధ్యాత్మికంగా, భక్తిశ్రద్ధలతో కార్తీక మాస పర్వదినమైన చట్ పూజ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని భక్తులతో కలిసి పూజలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ పూజ అనేది భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికతకు ప్రతీక. వివిధ ప్రాంతాల వారు ఒకే వేదికపై చేరి సూర్యభగవానునికి పూజలు చేయడం మన సంస్కృతి వైభవానికి నిదర్శనం”అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సుమన్ నాయక్, కంటెస్టెడ్ కార్పొరేటర్ శివ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/chat-puja-is-a-symbol-of-devotional-unity-%E2%80%93-former/article-195"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-28-at-08.51.20.jpeg" alt=""></a><br /><p><img src="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-28-at-08.51.20.jpeg" alt="WhatsApp Image 2025-10-28 at 08.51.20" width="1600" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/chat-puja-is-a-symbol-of-devotional-unity-%E2%80%93-former/article-195</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/chat-puja-is-a-symbol-of-devotional-unity-%E2%80%93-former/article-195</guid>
                <pubDate>Tue, 28 Oct 2025 08:56:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-28-at-08.51.20.jpeg"                         length="204961"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తప్పుడు ప్రకటన సమర్పణపై హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం</title>
                                    <description><![CDATA[<div>హైదరాబాద్, అక్టోబర్ 22 (డిడి9 వార్త ):</div>
<div>రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెద్ద సంచలనం రేగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.</div>
<div>  </div>
<div>సల్మాన్ తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు, ఆ నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించారు.</div>
<div>  </div>
<div>ఇందువల్ల సల్మాన్ ఇకపై జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేరు.</div>
<div>ఈ పరిణామంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.</div>
<div>  </div>
<div>అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సల్మాన్ సమర్పించిన పత్రాల్లోని ఆస్తి వివరాలు మరియు అర్హత పత్రాల్లో ప్రమాదకరమైన వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.</div>
<div>ఈ విషయంలో అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/the-election-commission-rejected-the-nomination-of-haisi-leader-salman/article-193"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-22-at-4.15.29-pm.jpeg" alt=""></a><br /><div>హైదరాబాద్, అక్టోబర్ 22 (డిడి9 వార్త ):</div>
<div>రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెద్ద సంచలనం రేగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.</div>
<div> </div>
<div>సల్మాన్ తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు, ఆ నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించారు.</div>
<div> </div>
<div>ఇందువల్ల సల్మాన్ ఇకపై జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేరు.</div>
<div>ఈ పరిణామంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.</div>
<div> </div>
<div>అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సల్మాన్ సమర్పించిన పత్రాల్లోని ఆస్తి వివరాలు మరియు అర్హత పత్రాల్లో ప్రమాదకరమైన వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.</div>
<div>ఈ విషయంలో అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/the-election-commission-rejected-the-nomination-of-haisi-leader-salman/article-193</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/the-election-commission-rejected-the-nomination-of-haisi-leader-salman/article-193</guid>
                <pubDate>Wed, 22 Oct 2025 16:17:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-22-at-4.15.29-pm.jpeg"                         length="24880"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ కీలక అధినేత హిడ్మా?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>హైదరాబాద్,అక్టోబర్ 22,(డిడి9 వార్త):ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా వాసి అయిన హిడ్మా త్వరలోనే అధికారుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు చరిత్రలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (PLGA) కమాండర్‌గా పని చేస్తున్నాడు.</p>
<p>  </p>
<p>హిడ్మా పేరు అనేక ఘోర దాడుల్లో, ముఖ్యంగా సుక్మా మరియు దంతేవాడా జిల్లాల్లో జరిగిన పోలీసు దాడుల్లో, కేంద్ర బలగాలపై జరిగిన దాడుల్లో వినిపించింది. అతడి వ్యూహాత్మక నైపుణ్యం, అడవుల్లో సైలెంట్ మిషన్ల రూపకల్పనతో మావోయిస్టులకు మానసిక బలం కల్పించాడు.</p>
<p>  </p>
<p>తాజా సమాచారం ప్రకారం, హిడ్మా తనతో పాటు కీలక మావోయిస్టు కమాండర్లు, సాయుధ దళ సభ్యులతో కలిసి పెద్దఎత్తున లొంగిపోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గత కొంతకాలంగా సీనియర్ నాయకత్వం క్రమంగా తగ్గిపోవడం, భద్రతా దళాల ఒత్తిడి పెరగడం, అంతర్గత విభేదాలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.</p>
<p>  </p>
<p>హిడ్మా చిన్ననాటి నుంచే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/hidma-is-a-key-maoist-leader-who-will-surrender-before/article-191"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-22-at-11.55.35-am.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>హైదరాబాద్,అక్టోబర్ 22,(డిడి9 వార్త):ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా వాసి అయిన హిడ్మా త్వరలోనే అధికారుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు చరిత్రలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (PLGA) కమాండర్‌గా పని చేస్తున్నాడు.</p>
<p> </p>
<p>హిడ్మా పేరు అనేక ఘోర దాడుల్లో, ముఖ్యంగా సుక్మా మరియు దంతేవాడా జిల్లాల్లో జరిగిన పోలీసు దాడుల్లో, కేంద్ర బలగాలపై జరిగిన దాడుల్లో వినిపించింది. అతడి వ్యూహాత్మక నైపుణ్యం, అడవుల్లో సైలెంట్ మిషన్ల రూపకల్పనతో మావోయిస్టులకు మానసిక బలం కల్పించాడు.</p>
<p> </p>
<p>తాజా సమాచారం ప్రకారం, హిడ్మా తనతో పాటు కీలక మావోయిస్టు కమాండర్లు, సాయుధ దళ సభ్యులతో కలిసి పెద్దఎత్తున లొంగిపోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గత కొంతకాలంగా సీనియర్ నాయకత్వం క్రమంగా తగ్గిపోవడం, భద్రతా దళాల ఒత్తిడి పెరగడం, అంతర్గత విభేదాలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.</p>
<p> </p>
<p>హిడ్మా చిన్ననాటి నుంచే ఉద్యమంలో చేరి, తక్కువ కాలంలోనే అగ్రస్థాయికి ఎదిగిన యోధుడు. అతని లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా మారనుంది. హిడ్మా లొంగిపోతే, దశాబ్దాలుగా అరణ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న రెడ్ టెరర్ పూర్తిగా కనుమరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి.</p>
<p> </p>
<p>పోలీసులు ఇప్పటికే ఈ పరిణామంపై సమాచారం అందుకున్నారని, హిడ్మా లొంగిపోవడానికి అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారని సమాచారం. అధికార వర్గాలు త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/hidma-is-a-key-maoist-leader-who-will-surrender-before/article-191</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/hidma-is-a-key-maoist-leader-who-will-surrender-before/article-191</guid>
                <pubDate>Wed, 22 Oct 2025 11:56:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-22-at-11.55.35-am.jpeg"                         length="162232"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ నిజాయతీ లేకుండా బీసీలకు మోసం చేస్తోంది – ఈటల ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వేడి చెలరేగింది. బీసీ బంద్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో <strong>భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్</strong> తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి <strong>రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని</strong>, ఆయన బీసీలకు న్యాయం చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు.</p>
<p>జూబ్లీ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ బీసీ బంద్‌లో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ, “దేశంలో రిజర్వేషన్ల విషయంలో నిజాయతీగా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం తమిళనాడే. తెలంగాణలో అయితే పూర్వపు కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసినా, బీసీ కమిషన్ ఏర్పాటు చేసినా.. వాటి ఫలితాలు ఎక్కడా కనిపించలేద” అని అన్నారు.</p>
<p>అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఈటల విమర్శించారు. “బీసీలు జనాభాలో 52 శాతం ఉన్నా, 42 శాతం మాత్రమే ఉన్నారని కాంగ్రెస్ లెక్కలు చెబుతోంది. అది కాకి లెక్కలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/congress-is-dishonestly-cheating-bcs-%E2%80%93-etala-rages/article-188"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-18-at-2.22.52-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వేడి చెలరేగింది. బీసీ బంద్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో <strong>భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్</strong> తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి <strong>రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని</strong>, ఆయన బీసీలకు న్యాయం చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు.</p>
<p>జూబ్లీ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ బీసీ బంద్‌లో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ, “దేశంలో రిజర్వేషన్ల విషయంలో నిజాయతీగా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం తమిళనాడే. తెలంగాణలో అయితే పూర్వపు కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసినా, బీసీ కమిషన్ ఏర్పాటు చేసినా.. వాటి ఫలితాలు ఎక్కడా కనిపించలేద” అని అన్నారు.</p>
<p>అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఈటల విమర్శించారు. “బీసీలు జనాభాలో 52 శాతం ఉన్నా, 42 శాతం మాత్రమే ఉన్నారని కాంగ్రెస్ లెక్కలు చెబుతోంది. అది కాకి లెక్కలు తప్ప మరేమీ కాదు. నేను చెప్పినది అబద్ధమైతే రాజకీయాలను వదిలేస్తా” అని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>ఈటల మాట్లాడుతూ, బీసీల స్థానం యాచించే స్థాయిలో కాదని, పాలించే స్థాయిలో ఉందని చెప్పారు. “ప్రాంతీయ పార్టీల పాలనలో అధికారం కుటుంబాలకే పరిమితమవుతోంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఒక్క బీసీ లేదా గిరిజన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేకపోయారు. తెలంగాణలో కనీసం ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉండాలి, కానీ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. వారికిచ్చిన శాఖలు కూడా చిన్నవి” అని వ్యాఖ్యానించారు.</p>
<p>అంతేకాకుండా, నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని <strong>నరేంద్ర మోదీ</strong> నిజాయతీగా బీసీలకు మద్దతు ఇస్తున్నారని ఈటల అన్నారు. “మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఇది భాజపా నిజాయతీకి నిదర్శనం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టసభల్లోనూ అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు.</p>
<p>చివరగా, “తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనట్లే బీసీ రాజ్యాధికారమూ సాధ్యమే. బీసీల హక్కుల కోసం ఐక్య ఉద్యమం కొనసాగిద్దాం” అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/congress-is-dishonestly-cheating-bcs-%E2%80%93-etala-rages/article-188</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/congress-is-dishonestly-cheating-bcs-%E2%80%93-etala-rages/article-188</guid>
                <pubDate>Sat, 18 Oct 2025 14:24:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-18-at-2.22.52-pm.jpeg"                         length="53129"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లో జరిగిన బీసీ బంద్ సందర్భంగా అంబర్‌పేట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని, బంద్ విజయవంతంగా సాగిందని ప్రకటించారు. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయడం కాంగ్రెస్ పార్టీకి ఆనందదాయకమని ఆయన తెలిపారు.</p>
<p>మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, “బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇతర ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే నిర్వహించింది. అలాగే బీసీ హక్కులను బలపరిచే దిశగా జీవో కూడా జారీ చేసింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని మోదీని కలిసి, బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నాం” అని అన్నారు.</p>
<p>ఇక స్థానిక ఎన్నికల విషయంపై మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనతో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలను సమీక్షించిన తర్వాత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/mahesh-goud-led-by-revanth-reddy-is-going-to-meet/article-187"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-18-at-1.17.17-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్‌లో జరిగిన బీసీ బంద్ సందర్భంగా అంబర్‌పేట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని, బంద్ విజయవంతంగా సాగిందని ప్రకటించారు. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయడం కాంగ్రెస్ పార్టీకి ఆనందదాయకమని ఆయన తెలిపారు.</p>
<p>మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, “బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇతర ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే నిర్వహించింది. అలాగే బీసీ హక్కులను బలపరిచే దిశగా జీవో కూడా జారీ చేసింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని మోదీని కలిసి, బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నాం” అని అన్నారు.</p>
<p>ఇక స్థానిక ఎన్నికల విషయంపై మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనతో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలను సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.</p>
<p>ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన కార్యకర్తలు “బీసీలకు న్యాయం చేయాలి”, “కాంగ్రెసే నిజమైన బీసీ మిత్ర పార్టీ” అంటూ నినాదాలు చేశారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/mahesh-goud-led-by-revanth-reddy-is-going-to-meet/article-187</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/mahesh-goud-led-by-revanth-reddy-is-going-to-meet/article-187</guid>
                <pubDate>Sat, 18 Oct 2025 13:21:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-18-at-1.17.17-pm.jpeg"                         length="30672"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్ అంబర్‌పేటలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో ర్యాలీ కొనసాగుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి మూర్ఛిపోయారు.</p>
<p>అతని పక్కన ఉన్న నాయకులు వెంటనే స్పందించి ఆయన్ని పైకి లేపి విశ్రాంతి తీసుకునేలా సాయం చేశారు. తక్షణమే నీరు ఇవ్వడం, సపర్యలు చేయడం జరిగింది. అనంతరం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.</p>
<p>ఈ ఘటనతో అక్కడి కార్యకర్తలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. తర్వాత ర్యాలీ మళ్లీ కొనసాగింది. బీసీ హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ర్యాలీ నగరంలో చర్చనీయాంశమైంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/in-the-middle-of-the-rally-v-hanumantha-rao-suddenly/article-186"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-18-at-12.22.29-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్ అంబర్‌పేటలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో ర్యాలీ కొనసాగుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి మూర్ఛిపోయారు.</p>
<p>అతని పక్కన ఉన్న నాయకులు వెంటనే స్పందించి ఆయన్ని పైకి లేపి విశ్రాంతి తీసుకునేలా సాయం చేశారు. తక్షణమే నీరు ఇవ్వడం, సపర్యలు చేయడం జరిగింది. అనంతరం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.</p>
<p>ఈ ఘటనతో అక్కడి కార్యకర్తలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. తర్వాత ర్యాలీ మళ్లీ కొనసాగింది. బీసీ హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ర్యాలీ నగరంలో చర్చనీయాంశమైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/in-the-middle-of-the-rally-v-hanumantha-rao-suddenly/article-186</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/in-the-middle-of-the-rally-v-hanumantha-rao-suddenly/article-186</guid>
                <pubDate>Sat, 18 Oct 2025 12:24:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-18-at-12.22.29-pm.jpeg"                         length="37694"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం </title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్,అక్టోబర్ 15,(డిడి9 వార్త):</p>
<p>జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నవంబర్‌ 6 నుంచి 11 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రచురణను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ECI) ఆదేశాలు జారీ చేసింది.</p>
<p>ఈ నిషేధం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా సహా అన్ని వేదికలకు వర్తిస్తుంది. ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడం, ప్రచారం చేయడం వంటి చర్యలు 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్‌ 126A ప్రకారం శిక్షార్హమని కమిషన్‌ హెచ్చరించింది.</p>
<p>ఎన్నికల స్వేచ్ఛ, నిష్పాక్షికతను కాపాడేందుకు ఈ నిషేధం తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/exit-polls-ban-on-jubilee-hills-by-election/article-185"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/img-20251015-wa0012.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్,అక్టోబర్ 15,(డిడి9 వార్త):</p>
<p>జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నవంబర్‌ 6 నుంచి 11 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రచురణను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ECI) ఆదేశాలు జారీ చేసింది.</p>
<p>ఈ నిషేధం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా సహా అన్ని వేదికలకు వర్తిస్తుంది. ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడం, ప్రచారం చేయడం వంటి చర్యలు 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్‌ 126A ప్రకారం శిక్షార్హమని కమిషన్‌ హెచ్చరించింది.</p>
<p>ఎన్నికల స్వేచ్ఛ, నిష్పాక్షికతను కాపాడేందుకు ఈ నిషేధం తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/exit-polls-ban-on-jubilee-hills-by-election/article-185</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/exit-polls-ban-on-jubilee-hills-by-election/article-185</guid>
                <pubDate>Wed, 15 Oct 2025 12:44:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/img-20251015-wa0012.jpg"                         length="227145"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        