<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/category-94" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title> భద్రాచలం - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/category/94/rss</link>
                <description> భద్రాచలం RSS Feed</description>
                
                            <item>
                <title>కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  <strong>వాజేడు డిసెంబర్ 6 (డిడి9 వార్త):</strong></p>
<p>పేరూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది గ్రామంలోని గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లగా సి రమేష్ అరికిల్ల  వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొడ్డే వరలక్ష్మికి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎస్సీ కాలనీ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని ప్రతిన బూనారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కురుసం కృష్ణమూర్తి అరికల్లా రఘుపతి తిప్పనపల్లి కళ్యాణ్ రాజ్ తోటపల్లి ఎల్లయ్య అరికెళ్ల సమ్మయ్య మల్లయ్య తోటపల్లికిచ్చయ్య లక్ష్మయ్య అరికెళ్ల పెద్ద సమ్మయ్య తోటపల్లి పూరయ్య అరికిల్ల రామయ్య తిప్పనపల్లి సుజన్ బండ రాములు తిప్పనపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/congress-candidate-campaigned-extensively-for-victory/article-325"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-12/img-20251206-wa1350.jpg" alt=""></a><br /><p> </p>
<p> <strong>వాజేడు డిసెంబర్ 6 (డిడి9 వార్త):</strong></p>
<p>పేరూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది గ్రామంలోని గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లగా సి రమేష్ అరికిల్ల  వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొడ్డే వరలక్ష్మికి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎస్సీ కాలనీ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని ప్రతిన బూనారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కురుసం కృష్ణమూర్తి అరికల్లా రఘుపతి తిప్పనపల్లి కళ్యాణ్ రాజ్ తోటపల్లి ఎల్లయ్య అరికెళ్ల సమ్మయ్య మల్లయ్య తోటపల్లికిచ్చయ్య లక్ష్మయ్య అరికెళ్ల పెద్ద సమ్మయ్య తోటపల్లి పూరయ్య అరికిల్ల రామయ్య తిప్పనపల్లి సుజన్ బండ రాములు తిప్పనపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>District's</category>
                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/congress-candidate-campaigned-extensively-for-victory/article-325</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/congress-candidate-campaigned-extensively-for-victory/article-325</guid>
                <pubDate>Sat, 06 Dec 2025 15:30:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-12/img-20251206-wa1350.jpg"                         length="145365"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పురుగుల మందుతో రోడ్డు పై బైఠాయించిన రైతులు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు రావాలని డిమాండ్</p>
<p>  </p>
<p>వెంకటాపురం,నవంబర్ 28,(డిడి9 వార్త)</p>
<p>రైతులు పురుగుల మందు రైతులు తో రోడ్డు పై బైఠాయించిన వినూత్న సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవాని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినకుండా కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు వస్తే తప్ప ధర్నా విరమించమని హెచ్చరించారు </p>
<p>గత రెండు రోజులుగా ఇసుక ర్యాంపు కి వ్యతిరేకంగా అదే గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం విధితమే ,శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న బిసి రైతుల పై అందులో స్త్రీల పై అకారణంగా కమిటీ సభ్యులు దాడి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఇసుక ర్యాంపు సంబంధించిన కమిటీ మధ్య తలెత్తిన చిన్న వివాదంతో తార స్థాయికి చేరి మహిళపై చేయి చేసుకునేదాక వచ్చింది అని ఆగ్రహించిన రైతాంగం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/farmers-camped-on-the-road-with-pesticides/article-293"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/img-20251128-wa0327.jpg" alt=""></a><br /><p> </p>
<p>కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు రావాలని డిమాండ్</p>
<p> </p>
<p>వెంకటాపురం,నవంబర్ 28,(డిడి9 వార్త)</p>
<p>రైతులు పురుగుల మందు రైతులు తో రోడ్డు పై బైఠాయించిన వినూత్న సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవాని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినకుండా కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు వస్తే తప్ప ధర్నా విరమించమని హెచ్చరించారు </p>
<p>గత రెండు రోజులుగా ఇసుక ర్యాంపు కి వ్యతిరేకంగా అదే గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం విధితమే ,శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న బిసి రైతుల పై అందులో స్త్రీల పై అకారణంగా కమిటీ సభ్యులు దాడి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఇసుక ర్యాంపు సంబంధించిన కమిటీ మధ్య తలెత్తిన చిన్న వివాదంతో తార స్థాయికి చేరి మహిళపై చేయి చేసుకునేదాక వచ్చింది అని ఆగ్రహించిన రైతాంగం పురుగుల మందుతో రోడ్డు పై బైఠాయించినట్లు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ యంత్రాంగం సర్ది చెప్పినప్పటికీ, వినకుండా కలెక్టర్ మరియు ఐ.టీ.డీ.ఏ పీవో తక్షణమే మా వద్దకు రావాలని పురుగుమందు డబ్బాలతో రోడ్లపై బైఠాయించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/farmers-camped-on-the-road-with-pesticides/article-293</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/farmers-camped-on-the-road-with-pesticides/article-293</guid>
                <pubDate>Fri, 28 Nov 2025 11:26:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/img-20251128-wa0327.jpg"                         length="162092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ కార్యాలయం అయితే అడిగితే ఆధారాలు చూపించి ఎవరిది అయితే వాళ్ళు తీసుకునే వాళ్లు : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.</title>
                                    <description><![CDATA[<p>తాను ఆ స్థలం పట్టా దారు దగ్గర నుంచి కొనుగోలు చేశాం. ఎవరి స్థలం ఇంకెవరో దానం చేసానని చెబితే ఎలా కుదురుతుంది. 2010 లో రూ. 2 లక్షలకు స్తలం కొనుగోలు చేశాం. 2023 లో చందా హరిక్రిష్ణ నుంచి కొనుగోలు చేయడానికి ఆ నాడు చందా హరిక్రిష్ణ ఎక్కడున్నాడు. ప్రజలకు తెలియదా... చేతగాకే భౌతిక దాడులకు పాల్పడ్డారు. గుండ్ల సింగారం ఇసుక రీచ్ ను ఆశగా చూపి చందా హరిక్రిష్ణ నుంచి కాగితాలు రాపించుకుని ఉండొచ్చు. కానీ కార్యాలయం మాది అంటే ఆధారాలు చూపి మీదే అయితే ఇచ్చేవాళ్ళం కదా.. దాడులకు పాల్పడటం తీవ్రంగా కండిస్తున్నాం. Dmft నిధులు పాలేరు, మధిర కి తరలివేస్తుంటే ప్రశ్నించిన అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని చట్ట పరంగా ముందుకు వెళ్లి పోరాడి తెచ్చుకుంటాం.<br />మాజీ ఎమ్మెల్యే BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/as-for-the-congress-office-if-asked-they-would-show/article-202"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/whatsapp-image-2025-11-03-at-1.32.04-pm.jpeg" alt=""></a><br /><p>తాను ఆ స్థలం పట్టా దారు దగ్గర నుంచి కొనుగోలు చేశాం. ఎవరి స్థలం ఇంకెవరో దానం చేసానని చెబితే ఎలా కుదురుతుంది. 2010 లో రూ. 2 లక్షలకు స్తలం కొనుగోలు చేశాం. 2023 లో చందా హరిక్రిష్ణ నుంచి కొనుగోలు చేయడానికి ఆ నాడు చందా హరిక్రిష్ణ ఎక్కడున్నాడు. ప్రజలకు తెలియదా... చేతగాకే భౌతిక దాడులకు పాల్పడ్డారు. గుండ్ల సింగారం ఇసుక రీచ్ ను ఆశగా చూపి చందా హరిక్రిష్ణ నుంచి కాగితాలు రాపించుకుని ఉండొచ్చు. కానీ కార్యాలయం మాది అంటే ఆధారాలు చూపి మీదే అయితే ఇచ్చేవాళ్ళం కదా.. దాడులకు పాల్పడటం తీవ్రంగా కండిస్తున్నాం. Dmft నిధులు పాలేరు, మధిర కి తరలివేస్తుంటే ప్రశ్నించిన అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని చట్ట పరంగా ముందుకు వెళ్లి పోరాడి తెచ్చుకుంటాం.<br />మాజీ ఎమ్మెల్యే BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/as-for-the-congress-office-if-asked-they-would-show/article-202</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/as-for-the-congress-office-if-asked-they-would-show/article-202</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 16:50:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/whatsapp-image-2025-11-03-at-1.32.04-pm.jpeg"                         length="93013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మణుగూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నిప్పు</title>
                                    <description><![CDATA[<p>  మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని  ఫర్నీచర్ కు నిప్పు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు...</p>
<p>బీఆర్ఎస్ పార్టీ కబ్జా లో ఉన్న కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/tension-in-manuguru-set-brs-party-office-on-fire/article-199"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/whatsapp-image-2025-11-02-at-12.07.48-pm.jpeg" alt=""></a><br /><p> మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని  ఫర్నీచర్ కు నిప్పు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు...</p>
<p>బీఆర్ఎస్ పార్టీ కబ్జా లో ఉన్న కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/tension-in-manuguru-set-brs-party-office-on-fire/article-199</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/tension-in-manuguru-set-brs-party-office-on-fire/article-199</guid>
                <pubDate>Sun, 02 Nov 2025 12:09:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/whatsapp-image-2025-11-02-at-12.07.48-pm.jpeg"                         length="91887"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వాజేడు లో తాగునీటి కోసం బిందెలతో ధర్నా</title>
                                    <description><![CDATA[<div>వాజేడు,అక్టోబర్ 28,(డిడి9 వార్త):</div>
<div>ములుగు జిల్లా వాజేడు మండలంలో గత ఇరువై రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరతతో విసిగిపోయిన మహిళలు, గ్రామ ప్రజలు బిందెలు, కుండలు చేతబట్టి ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా బి ఆర్ఆం ఎస్దో ఆధ్వర్యం లో ఆందోళన నిర్వహించారు </div>
<div>  </div>
<div>ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుల పెనుమళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ  ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా నీళ్ల కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్మి షన్ భగీరథ పైపులు ఉన్నా, నీళ్లు రావడం లేదు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, గత ఇరువై రోజులుగా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.</div>
<div>  </div>
<div>వాజేడు మండలంలోని నీటి సరఫరా మోటార్ పాడైపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎం పి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/dharna-with-buckets-for-drinking-water-in-wajedu/article-197"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-28-at-4.32.33-pm.jpeg" alt=""></a><br /><div>వాజేడు,అక్టోబర్ 28,(డిడి9 వార్త):</div>
<div>ములుగు జిల్లా వాజేడు మండలంలో గత ఇరువై రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరతతో విసిగిపోయిన మహిళలు, గ్రామ ప్రజలు బిందెలు, కుండలు చేతబట్టి ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా బి ఆర్ఆం ఎస్దో ఆధ్వర్యం లో ఆందోళన నిర్వహించారు </div>
<div> </div>
<div>ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుల పెనుమళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ  ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా నీళ్ల కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్మి షన్ భగీరథ పైపులు ఉన్నా, నీళ్లు రావడం లేదు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, గత ఇరువై రోజులుగా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.</div>
<div> </div>
<div>వాజేడు మండలంలోని నీటి సరఫరా మోటార్ పాడైపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎం పి ఓ శ్రీకాంత్ నాయుడు ఆందోళన స్థలానికి చేరుకుని ప్రజల సమస్యలను విన్నారు. తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.</div>
<div> </div>
<div>తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించకపోతే, మరింత పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగుతామని మహిళలు హెచ్చరించారు.</div>
<div>ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షుడు ముడిగ తిరుపతి యాదవ్ ,,సిరుమర్తి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కల్లూరు సతీష్, వెంకట్ రెడ్డి, మీనయ్య ,సాయి,ఎట్టి పాపారావు మరియు మహిళలు జంపాల దేవి, తంగిళ్ళపల్లి ,రమాదేవి శారద ,అనసూర్య, వెంకట నర్స్ తదితరులు పాల్గొన్నారు</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/dharna-with-buckets-for-drinking-water-in-wajedu/article-197</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/dharna-with-buckets-for-drinking-water-in-wajedu/article-197</guid>
                <pubDate>Tue, 28 Oct 2025 16:37:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-28-at-4.32.33-pm.jpeg"                         length="308561"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్</title>
                                    <description><![CDATA[<p>భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్ ఇసుక లారీల‌ను అడ్డుకున్న క‌న్నాయిగూడెం గ్రామ‌స్తులు త‌మ రోడ్లు ధ్వంసం అవుతున్నాయ‌ని ఆగ్ర‌హం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన కన్నాయిగూడెం గ్రామస్తులు ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలు తిప్పొద్దని.. ఆందోళనకు దిగిన కన్నాయిగూడెం గ్రామస్థులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/tension-on-ap-telangana-border-near-bhadrachalam/article-192"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-22-at-11.59.03-am.jpeg" alt=""></a><br /><p>భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్ ఇసుక లారీల‌ను అడ్డుకున్న క‌న్నాయిగూడెం గ్రామ‌స్తులు త‌మ రోడ్లు ధ్వంసం అవుతున్నాయ‌ని ఆగ్ర‌హం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన కన్నాయిగూడెం గ్రామస్తులు ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలు తిప్పొద్దని.. ఆందోళనకు దిగిన కన్నాయిగూడెం గ్రామస్థులు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/tension-on-ap-telangana-border-near-bhadrachalam/article-192</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/tension-on-ap-telangana-border-near-bhadrachalam/article-192</guid>
                <pubDate>Wed, 22 Oct 2025 11:59:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-22-at-11.59.03-am.jpeg"                         length="61891"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.!</title>
                                    <description><![CDATA[<div>వాజేడు, అక్టోబర్ 18 (DD9 వార్త):</div>
<div>బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బీసీ డే బంద్ వాజేడు మండలంలో సంపూర్ణంగా విజయం సాధించింది.</div>
<div>  </div>
<div>బీసీ ఉద్యమ పిలుపుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు విశేష స్పందన తెలిపారు. వాజేడు మండలంలోని గొల్లగూడెం, జగన్నాధపురం, మండల కేంద్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు.</div>
<div>  </div>
<div>“మాకు న్యాయం చేయాలి – 42% రిజర్వేషన్ ఇవ్వాలి!” అంటూ బీసీ నాయకులు గళమెత్తారు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం కోసం జరిగే న్యాయపోరాటమని, ఇది ఏ రాజకీయానికి చెందినది కాదని వారు స్పష్టం చేశారు.</div>
<div>  </div>
<div>బంద్ నేపథ్యంలో వాజేడు మండలంలో దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. ప్రజలంతా బీసీల న్యాయపోరాటానికి ఐక్యంగా మద్దతు తెలపడం గమనార్హం.</div>
<div>  </div>
<div>బీసీ సంఘాల నాయకులు ఈ రోజును ప్రజా ఉద్యమ చరిత్రలో *“సామాజిక న్యాయం కోసం</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/bc-day-%E2%80%93-bandh-purmanam-voluntarily-participated-people-parties/article-189"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/dsg3.jpg" alt=""></a><br /><div>వాజేడు, అక్టోబర్ 18 (DD9 వార్త):</div>
<div>బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బీసీ డే బంద్ వాజేడు మండలంలో సంపూర్ణంగా విజయం సాధించింది.</div>
<div> </div>
<div>బీసీ ఉద్యమ పిలుపుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు విశేష స్పందన తెలిపారు. వాజేడు మండలంలోని గొల్లగూడెం, జగన్నాధపురం, మండల కేంద్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు.</div>
<div> </div>
<div>“మాకు న్యాయం చేయాలి – 42% రిజర్వేషన్ ఇవ్వాలి!” అంటూ బీసీ నాయకులు గళమెత్తారు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం కోసం జరిగే న్యాయపోరాటమని, ఇది ఏ రాజకీయానికి చెందినది కాదని వారు స్పష్టం చేశారు.</div>
<div> </div>
<div>బంద్ నేపథ్యంలో వాజేడు మండలంలో దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. ప్రజలంతా బీసీల న్యాయపోరాటానికి ఐక్యంగా మద్దతు తెలపడం గమనార్హం.</div>
<div> </div>
<div>బీసీ సంఘాల నాయకులు ఈ రోజును ప్రజా ఉద్యమ చరిత్రలో *“సామాజిక న్యాయం కోసం మేల్కొన్న బీసీల దినోత్సవం”*గా నిలుస్తుందని పేర్కొన్నారు.</div>
<div>ఈ నిరసన కార్యక్రమంలో</div>
<div>మనేటి దుర్గా లక్ష్మి, కొప్పుల నాగమణి, మెట్టిపల్లి రజిత, బొల్లె సుజాత తదితర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపారు.</div>
<div> </div>
<div> </div>
<div>గగ్గూరి రమణయ్య, బొల్లె ఆదినారాయణ, బత్తుల శ్రీనివాసరావు, సూర్యం సూరిబాబు, నరసింహులు, శ్రీధర్, మహేష్, విజయ్‌కుమార్, అనిల్, పెనుమల్ రామకృష్ణారెడ్డి, నాగార్జున గారు, తాడూర్ కిషోర్, సంపత్ కుమార్, సాంబమూర్తి, అల్లి రాంబాబు, అల్లి నాగేశ్వరరావు, డినార్జన్, సాంబశివరావు, సర్వీస్ రావు, దుర్గారావు, నరసింహారావు, సంతోష్, ఆదినారాయణ, రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div>ముడిగ తిరుపతి యాదవ్ అనుముల కృష్ణ యాదవ్ ముడిగ రాజు యాదవ్ ముడిగ రాజు యాదవ్ అనుమల సంజీవ్ యాదవ్ వేలుపూరు శ్రీనివాస్ కూరాకుల ముక్కంటి చిందుకూరు శ్రీనివాస్ చెడంపల్లి నరసింహులు మదిగాని రాజు కల్లూరు సతీష్ వడ్లూరి షణ్ముఖ చారి చిరుమర్తి శ్రీనివాస్ తంగెళ్లపల్లి రామకృష్ణ కొప్పనాతి పవన్. పెనుమల్లు కృష్ణారెడ్డి కాకర్లపూడి విక్రాంత్ వర్మ పూనమ్ రాంబాబు వత్సవాయి జగన్నాథరాజు</div>
<div>మహిళా నాయకులు కూడా ఈ బంద్‌లో చురుకైన పాత్ర పోషించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/bc-day-%E2%80%93-bandh-purmanam-voluntarily-participated-people-parties/article-189</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/bc-day-%E2%80%93-bandh-purmanam-voluntarily-participated-people-parties/article-189</guid>
                <pubDate>Sat, 18 Oct 2025 16:42:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/dsg3.jpg"                         length="554765"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.?</title>
                                    <description><![CDATA[<p>అక్టోబర్ 13 ( DD9వార్త ) వెంకటాపురం :</p>
<p>భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ రహదారులు దెబ్బతింటున్నాయంటూ  తెగింపుతో కూడిన ఉద్యమాన్ని చేశారు లారీలు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు అధికార దిగి వచ్చారు. వారం రోజులపాటు ఆన్లైన్ బుకింగ్ నిలిపివేశారట. అంతా బానే ఉంది ఉన్న లారీలను వెంకటాపురం మండల వైపు తరలించినట్లుగా సమాచారం వస్తుంది. అక్కడ సమస్య లేదా.. అక్కడ రోడ్డు పాడవడం లేదా.. ఇక్కడ ఈ సమస్య అయితే ఉందో అక్కడ అంతకన్నా ఎక్కువ సమస్య ఉంది. కానీ వెంకటాపురం వాజేడు మండలాల నాయకుల్లో  చిత్తశుద్ధితో ఉద్యమాలు చేసే సత్తా లేకపోవడమే ఆ ప్రాంత ప్రజలకు శాపంలా మారింది.. తెగింపు లేని ఉద్యమాలు చేస్తూ ఫలితం లేని పోరాటాలు చేస్తూ మొక్కుబడి తంతు చేస్తున్న నాయకులంతా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/why-are-the-unprecedented-movements/article-184"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-13-at-1.06.44-pm.jpeg" alt=""></a><br /><p>అక్టోబర్ 13 ( DD9వార్త ) వెంకటాపురం :</p>
<p>భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ రహదారులు దెబ్బతింటున్నాయంటూ  తెగింపుతో కూడిన ఉద్యమాన్ని చేశారు లారీలు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు అధికార దిగి వచ్చారు. వారం రోజులపాటు ఆన్లైన్ బుకింగ్ నిలిపివేశారట. అంతా బానే ఉంది ఉన్న లారీలను వెంకటాపురం మండల వైపు తరలించినట్లుగా సమాచారం వస్తుంది. అక్కడ సమస్య లేదా.. అక్కడ రోడ్డు పాడవడం లేదా.. ఇక్కడ ఈ సమస్య అయితే ఉందో అక్కడ అంతకన్నా ఎక్కువ సమస్య ఉంది. కానీ వెంకటాపురం వాజేడు మండలాల నాయకుల్లో  చిత్తశుద్ధితో ఉద్యమాలు చేసే సత్తా లేకపోవడమే ఆ ప్రాంత ప్రజలకు శాపంలా మారింది.. తెగింపు లేని ఉద్యమాలు చేస్తూ ఫలితం లేని పోరాటాలు చేస్తూ మొక్కుబడి తంతు చేస్తున్న నాయకులంతా మేల్కోండి అఖిలపక్షంగా ఏర్పడండి లారీల సమస్యకు పరిష్కార వెతకండి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/why-are-the-unprecedented-movements/article-184</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/why-are-the-unprecedented-movements/article-184</guid>
                <pubDate>Mon, 13 Oct 2025 13:08:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-13-at-1.06.44-pm.jpeg"                         length="76611"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన </title>
                                    <description><![CDATA[<p>దుమ్ముగూడెం,అక్టోబర్ 12,(డిడి9 వార్త)<br />భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్థులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపైకి దిగారు.</p>
<p>గ్రామంలోని ప్రధాన రహదారి తీవ్రంగా అధ్వానంగా మారి, సాధారణ వాహనదారులు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేషెంట్లను భద్రాచలం తరలించే సమయంలో రోడ్డు పరిస్థితి కారణంగా ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.</p>
<p>మితిమీరిన గుంతల వల్ల వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయని, ట్రాఫిక్‌కు అంతరాయం జరుగుతోందని తెలిపారు. అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను వెంటనే నియంత్రించాలని, ధ్వంసమైన రోడ్లను అత్యవసరంగా మరమ్మతు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.</p>
<p>ఈ ధర్నాలో మాజీ జెడ్పీటీసీ అన్నే సత్యనారాయణమూర్తి, బుల్లోజ్ పవన్ కుమార్, ఆలా వెంకటకృష్ణ, అజీమ్, వినోద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థుల ఆందోళనతో ఆ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/concerns-in-sitarampuram-to-stop-sand-trucks/article-183"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/whatsapp-image-2025-10-12-at-3.01.44-pm.jpeg" alt=""></a><br /><p>దుమ్ముగూడెం,అక్టోబర్ 12,(డిడి9 వార్త)<br />భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్థులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపైకి దిగారు.</p>
<p>గ్రామంలోని ప్రధాన రహదారి తీవ్రంగా అధ్వానంగా మారి, సాధారణ వాహనదారులు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేషెంట్లను భద్రాచలం తరలించే సమయంలో రోడ్డు పరిస్థితి కారణంగా ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.</p>
<p>మితిమీరిన గుంతల వల్ల వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయని, ట్రాఫిక్‌కు అంతరాయం జరుగుతోందని తెలిపారు. అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను వెంటనే నియంత్రించాలని, ధ్వంసమైన రోడ్లను అత్యవసరంగా మరమ్మతు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.</p>
<p>ఈ ధర్నాలో మాజీ జెడ్పీటీసీ అన్నే సత్యనారాయణమూర్తి, బుల్లోజ్ పవన్ కుమార్, ఆలా వెంకటకృష్ణ, అజీమ్, వినోద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/concerns-in-sitarampuram-to-stop-sand-trucks/article-183</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/concerns-in-sitarampuram-to-stop-sand-trucks/article-183</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 15:17:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/whatsapp-image-2025-10-12-at-3.01.44-pm.jpeg"                         length="237013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సారపక మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>సారపక అక్టోబర్ 10 డిడి 9 వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపక మూల మలుపు వద్ద శుక్రవారం ఉదయం  రెండు ప్రభుత్వ  ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ బస్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.</p>
<p>​స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న రెండు బస్సులు మలుపు వద్ద అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో చాలా మందికి చిన్నపాటి గాయాలు కాగా, కొందరికి తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం.<br />​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులందరినీ తక్షణమే చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు గాయపడిన ప్రయాణికులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో కొందరికి తలకి  గాయాలు అయ్యాయి , కొంత మంది ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉన్నప్పటికీ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/the-worst-road-accident-at-the-base-turn/article-180"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/img-20251010-wa0008.jpg" alt=""></a><br /><p> </p>
<p>సారపక అక్టోబర్ 10 డిడి 9 వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపక మూల మలుపు వద్ద శుక్రవారం ఉదయం  రెండు ప్రభుత్వ  ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ బస్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.</p>
<p>​స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న రెండు బస్సులు మలుపు వద్ద అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో చాలా మందికి చిన్నపాటి గాయాలు కాగా, కొందరికి తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం.<br />​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులందరినీ తక్షణమే చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు గాయపడిన ప్రయాణికులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో కొందరికి తలకి  గాయాలు అయ్యాయి , కొంత మంది ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉన్నప్పటికీ, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.<br />​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/the-worst-road-accident-at-the-base-turn/article-180</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/the-worst-road-accident-at-the-base-turn/article-180</guid>
                <pubDate>Fri, 10 Oct 2025 08:57:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/img-20251010-wa0008.jpg"                         length="142029"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భద్రాచలంలో దొంగల బీభత్సం</title>
                                    <description><![CDATA[<p>అక్టోబర్ 7, (డిడి 9 వార్త):</p>
<p>​భద్రాచలం పట్టణంలో దొంగల వరుస దాడులు స్థానికులను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో అమ్మవారి ఆలయాలు, మండపాలను లక్ష్యంగా చేసుకొని రెండు చోరీలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.</p>
<p>​తాజాగా, భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టిన దుండగులు, గుడిలోని హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించారు.</p>
<p>  </p>
<p>​ఇదిలా ఉండగా, సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే ఇంటి ఆవరణంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలోని హుండీని కూడా దుండగులు అపహరించారు.</p>
<p>  </p>
<p>​కేవలం వారం రోజుల్లో ఒకే ఏరియాలో, రెండుసార్లు అమ్మవారి హుండీలను అపహరించడం స్థానిక భక్తులను, ప్రజలను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేస్తోంది. పండుగ వేళ ఇలాంటి ఘటనలు జరగడంపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/the-thieves-in-bhadrachalam/article-174"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/img-20251007-wa0000.jpg" alt=""></a><br /><p>అక్టోబర్ 7, (డిడి 9 వార్త):</p>
<p>​భద్రాచలం పట్టణంలో దొంగల వరుస దాడులు స్థానికులను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో అమ్మవారి ఆలయాలు, మండపాలను లక్ష్యంగా చేసుకొని రెండు చోరీలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.</p>
<p>​తాజాగా, భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టిన దుండగులు, గుడిలోని హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించారు.</p>
<p> </p>
<p>​ఇదిలా ఉండగా, సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే ఇంటి ఆవరణంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలోని హుండీని కూడా దుండగులు అపహరించారు.</p>
<p> </p>
<p>​కేవలం వారం రోజుల్లో ఒకే ఏరియాలో, రెండుసార్లు అమ్మవారి హుండీలను అపహరించడం స్థానిక భక్తులను, ప్రజలను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేస్తోంది. పండుగ వేళ ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రజలు భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే ఈ వరుస దొంగతనాలను అరికట్టి, నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/the-thieves-in-bhadrachalam/article-174</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/the-thieves-in-bhadrachalam/article-174</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 09:09:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/img-20251007-wa0000.jpg"                         length="360457"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భద్రాచలం లో విద్యుత్ అంతరాయం</title>
                                    <description><![CDATA[కుర్రాజుల గుట్ట సబ్స్టేషన్ పరిధిలో గల అశోక్ నగర్ ఫీడర్ ఈరోజు 
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటలు ట్రీ కటింగ్  మరియు మెయింటెనెన్స్ కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును. ఇండస్ట్రియల్ ఏరియా, డబల్ బెడ్ రూమ్ సైడ్, నన్నపనేని మోహన్ స్కూలు దగ్గర, వెన్నెల హాస్పిటల్ సైడ్, మరియు ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర వద్ద, గీతాంజలి హోటల్ వద్ద, మరియు బస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగును  దయచేసి గమనించి, మా యొక్క సంస్థకు సహకరించగలరనీ అధికారుకు తెలిపారు.
]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/power-interruption-in-bhadrachalam/article-171"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-10/tamilnadu-electricity-board-chengalpattu-ho-chengalpattu-electricity-supply-xmi037r.jpg" alt=""></a><br />]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/power-interruption-in-bhadrachalam/article-171</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/power-interruption-in-bhadrachalam/article-171</guid>
                <pubDate>Mon, 06 Oct 2025 11:20:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-10/tamilnadu-electricity-board-chengalpattu-ho-chengalpattu-electricity-supply-xmi037r.jpg"                         length="20448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        