<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/poetry-to-advance-the-kcr-agenda/tag-149" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>poetry-to-advance-the-kcr-agenda - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/149/rss</link>
                <description>poetry-to-advance-the-kcr-agenda RSS Feed</description>
                
                            <item>
                <title> కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత </title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> మాట్లాడుతూ, మాజీ సీఎం <strong>కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని</strong> స్పష్టం చేశారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె, చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంలోనూ అంజలి ఘటించారు.</p>
<p>ఆమె మాట్లాడుతూ, <strong>"సామాజిక తెలంగాణ సాధన వరకు జాగృతి కార్యకర్తలు విశ్రాంతి తీసుకోరు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కాళోజీ, ఐలమ్మల స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకాలు. ఆ స్ఫూర్తితోనే మేము పనిచేస్తున్నాం"</strong> అని పేర్కొన్నారు.</p>
<p>అదే విధంగా, జస్టిస్ <strong>సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి మరింత గౌరవం తీసుకువస్తారని</strong> కవిత అభిప్రాయపడ్డారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/poetry-to-advance-the-kcr-agenda/article-103"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-09/mlc-kavitha-1024x576.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> మాట్లాడుతూ, మాజీ సీఎం <strong>కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని</strong> స్పష్టం చేశారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె, చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంలోనూ అంజలి ఘటించారు.</p>
<p>ఆమె మాట్లాడుతూ, <strong>"సామాజిక తెలంగాణ సాధన వరకు జాగృతి కార్యకర్తలు విశ్రాంతి తీసుకోరు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కాళోజీ, ఐలమ్మల స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకాలు. ఆ స్ఫూర్తితోనే మేము పనిచేస్తున్నాం"</strong> అని పేర్కొన్నారు.</p>
<p>అదే విధంగా, జస్టిస్ <strong>సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి మరింత గౌరవం తీసుకువస్తారని</strong> కవిత అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/poetry-to-advance-the-kcr-agenda/article-103</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/poetry-to-advance-the-kcr-agenda/article-103</guid>
                <pubDate>Tue, 09 Sep 2025 18:02:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-09/mlc-kavitha-1024x576.jpg"                         length="87676"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DD9VAARTHA DESK]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        