<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/maoists-id-atack-in-dantwada-two-crpf-jawans-suffered/tag-161" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>maoists-ied-attack-in-dantewada-two-crpf-jawans-suffered - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/161/rss</link>
                <description>maoists-ied-attack-in-dantewada-two-crpf-jawans-suffered RSS Feed</description>
                
                            <item>
                <title>దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ దాడి – ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు</title>
                                    <description><![CDATA[<p>దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ దాడి – ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు</p>
<p>చర్ల, సెప్టెంబర్ 11 (డిడి9): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఉగ్రవాదం మరోసారి తలెత్తింది. దంతేవాడ జిల్లా బర్సూర్ ప్రాంతంలోని సత్ధర్–మాలేవాహి మధ్య సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు దాడికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.<br />గాయపడిన వారిని సహచర సిబ్బంది హుటాహుటిన దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో అదనపు దళాలను మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికల కోసం కంబింగ్ ఆపరేషన్లను వేగవంతం చేశాయి.<br />దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ, నిందితులను పట్టుకునే వరకు ఆపరేషన్లు కొనసాగుతాయని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/maoists-ied-attack-in-dantewada-two-crpf-jawans-suffered/article-117"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-09/12203.jpg" alt=""></a><br /><p>దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ దాడి – ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు</p>
<p>చర్ల, సెప్టెంబర్ 11 (డిడి9): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఉగ్రవాదం మరోసారి తలెత్తింది. దంతేవాడ జిల్లా బర్సూర్ ప్రాంతంలోని సత్ధర్–మాలేవాహి మధ్య సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు దాడికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.<br />గాయపడిన వారిని సహచర సిబ్బంది హుటాహుటిన దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో అదనపు దళాలను మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికల కోసం కంబింగ్ ఆపరేషన్లను వేగవంతం చేశాయి.<br />దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ, నిందితులను పట్టుకునే వరకు ఆపరేషన్లు కొనసాగుతాయని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/maoists-ied-attack-in-dantewada-two-crpf-jawans-suffered/article-117</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/maoists-ied-attack-in-dantewada-two-crpf-jawans-suffered/article-117</guid>
                <pubDate>Thu, 11 Sep 2025 14:45:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-09/12203.jpg"                         length="154009"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[DD9VAARTHA DESK]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        