<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/maoists--attack-on-churla-moists-morter-off-villagers-september/tag-168" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>maoists-attack-on-churla-maoists-murder-of-villagers-september - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/168/rss</link>
                <description>maoists-attack-on-churla-maoists-murder-of-villagers-september RSS Feed</description>
                
                            <item>
                <title>చర్ల సరిహద్దులో మావోయిస్టుల దాడి – గ్రామస్థుడి హత్య</title>
                                    <description><![CDATA[<p style="text-align:center;">చర్ల, సెప్టెంబర్ 17 (డిడి 9 వార్త) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రం అనే గ్రామస్థుడిని ఇన్‌ఫార్మర్‌ అంటూ మావోయిస్టులు బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన, వాతావరణం విషాదకరంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు అరణ్యరోధనతో విలపించారు. గమనార్హమేమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితం బండి కొర్రం కుమారుడు హరేంద్ర కొర్రం కూడా మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/bhadrachalam/maoists-attack-on-churla-maoists-murder-of-villagers-september/article-124"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-09/img-20250917-wa0055.jpg" alt=""></a><br /><p style="text-align:center;">చర్ల, సెప్టెంబర్ 17 (డిడి 9 వార్త) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రం అనే గ్రామస్థుడిని ఇన్‌ఫార్మర్‌ అంటూ మావోయిస్టులు బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన, వాతావరణం విషాదకరంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు అరణ్యరోధనతో విలపించారు. గమనార్హమేమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితం బండి కొర్రం కుమారుడు హరేంద్ర కొర్రం కూడా మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category> భద్రాచలం</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/maoists-attack-on-churla-maoists-murder-of-villagers-september/article-124</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/bhadrachalam/maoists-attack-on-churla-maoists-murder-of-villagers-september/article-124</guid>
                <pubDate>Wed, 17 Sep 2025 16:50:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-09/img-20250917-wa0055.jpg"                         length="39895"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        