<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/in-the-by-elections-that-congress-should-not-be-less/tag-206" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>in-the-by-elections-the-congress-should-not-be-less - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/206/rss</link>
                <description>in-the-by-elections-the-congress-should-not-be-less RSS Feed</description>
                
                            <item>
                <title>ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు <strong>కేటీఆర్</strong> కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన, <strong>"కాంగ్రెస్ బకాయి కార్డు"</strong> పేరుతో ప్రత్యేక కార్డులను ప్రజలకు అందజేశారు. ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేర బకాయి పడిందో ఆ కార్డుల్లో స్పష్టంగా పొందుపరిచారు.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, "ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ గ్యారంటీల అసలైన రూపాన్ని బయటపెడతాం. ఇంటింటికీ వెళ్లి ఈ బకాయి కార్డులను అందించడం ద్వారా వారి వాస్తవ పరిస్థితిని చూపిస్తాం" అని అన్నారు.</p>
<p>ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం నేర్పుతాయని ఆయన స్పష్టం చేశారు. "ప్రచారం కోసం టూరిస్టు మంత్రులను పంపుతున్నారు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే వారు ఇక్కడ కనిపించరు. ప్రజలతో ఎలాంటి సంబంధం లేకుండా మాయమవుతారు" అని కేటీఆర్ విమర్శించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/districts/hyderabad/in-the-by-elections-the-congress-should-not-be-less/article-166"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-09/whatsapp-image-2025-09-28-at-12.39.49-pm.jpeg" alt=""></a><br /><p>భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు <strong>కేటీఆర్</strong> కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన, <strong>"కాంగ్రెస్ బకాయి కార్డు"</strong> పేరుతో ప్రత్యేక కార్డులను ప్రజలకు అందజేశారు. ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేర బకాయి పడిందో ఆ కార్డుల్లో స్పష్టంగా పొందుపరిచారు.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, "ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ గ్యారంటీల అసలైన రూపాన్ని బయటపెడతాం. ఇంటింటికీ వెళ్లి ఈ బకాయి కార్డులను అందించడం ద్వారా వారి వాస్తవ పరిస్థితిని చూపిస్తాం" అని అన్నారు.</p>
<p>ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం నేర్పుతాయని ఆయన స్పష్టం చేశారు. "ప్రచారం కోసం టూరిస్టు మంత్రులను పంపుతున్నారు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే వారు ఇక్కడ కనిపించరు. ప్రజలతో ఎలాంటి సంబంధం లేకుండా మాయమవుతారు" అని కేటీఆర్ విమర్శించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/districts/hyderabad/in-the-by-elections-the-congress-should-not-be-less/article-166</link>
                <guid>https://www.dd9vaartha.com/districts/hyderabad/in-the-by-elections-the-congress-should-not-be-less/article-166</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 12:43:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-09/whatsapp-image-2025-09-28-at-12.39.49-pm.jpeg"                         length="46889"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        