<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries/tag-244" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/244/rss</link>
                <description>fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries RSS Feed</description>
                
                            <item>
                <title>35 మంది లబ్ధిదారులకు 2BHK ఇళ్ల నిధుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>కామారెడ్డి, నవంబర్ 13(డిడి9 వార్త):</p>
<p><br />రెండు పడక గదుల ఇళ్ల నిధులను 35 మంది లబ్ధిదారులకు కాంగ్రేస్ నాయకులు పంపిణీ చేశారు.ఈ పంపిణి కార్యక్రమం పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కాసుల బాలరాజ్ సూచనల మేరకు నిర్వహించబడింది.<br />ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పేద ప్రజల గృహ అవసరాలను తీర్చడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గత రాష్ట్ర ప్రభుత్వం అయములో 2BHK ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్ల బిల్లులను ఈ ప్రభుత్వంలో అందించడం జరిగింది.<br />లబ్ధిదారులు తమకు ఇళ్ల నిధులు అందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల కల తమ జీవితంలో నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల సహకారాన్ని కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు.<br />కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు,గోండ్ల శ్రీనివాస్,హవగిరిరావు దేశాయ్,పసుపుల రమేష్,వీరప్ప,నాచారం రమేష్, పార్టీ  కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries/article-209"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/whatsapp-image-2025-11-13-at-12.09.36-pm.jpeg" alt=""></a><br /><p>కామారెడ్డి, నవంబర్ 13(డిడి9 వార్త):</p>
<p><br />రెండు పడక గదుల ఇళ్ల నిధులను 35 మంది లబ్ధిదారులకు కాంగ్రేస్ నాయకులు పంపిణీ చేశారు.ఈ పంపిణి కార్యక్రమం పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కాసుల బాలరాజ్ సూచనల మేరకు నిర్వహించబడింది.<br />ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పేద ప్రజల గృహ అవసరాలను తీర్చడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గత రాష్ట్ర ప్రభుత్వం అయములో 2BHK ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్ల బిల్లులను ఈ ప్రభుత్వంలో అందించడం జరిగింది.<br />లబ్ధిదారులు తమకు ఇళ్ల నిధులు అందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల కల తమ జీవితంలో నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల సహకారాన్ని కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు.<br />కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు,గోండ్ల శ్రీనివాస్,హవగిరిరావు దేశాయ్,పసుపుల రమేష్,వీరప్ప,నాచారం రమేష్, పార్టీ  కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries/article-209</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries/article-209</guid>
                <pubDate>Thu, 13 Nov 2025 12:12:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/whatsapp-image-2025-11-13-at-12.09.36-pm.jpeg"                         length="101692"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        