<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/grand-indiramma-jayanti-celebrations/tag-286" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>grand-indiramma-jayanti-celebrations - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/286/rss</link>
                <description>grand-indiramma-jayanti-celebrations RSS Feed</description>
                
                            <item>
                <title>ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>మహాదేవపురం నవంబర్ 19 (డి డి 9 వార్త )</p>
<p>భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం నాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.<br />    మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ  చిత్రపటానికి పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు ఇందిరా గాంధీ  అని, దేశానికి ఆమె  అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  కోట రాజబాబు,  నాయకులు కటకం అశోక్, రాఘవేంద్ర,తిరుపతిరెడ్డి ఎజాజ్ అహ్మద్,  కడార్ల నాగరాజు,  శివరాజ్,  కోట సమ్మయ్య,మోతే సాంబయ్య,  సమ్మయ్య,మహేష్ రెడ్డి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/grand-indiramma-jayanti-celebrations/article-256"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-11/whatsapp-image-2025-11-19-at-6.14.18-pm.jpeg" alt=""></a><br /><p>మహాదేవపురం నవంబర్ 19 (డి డి 9 వార్త )</p>
<p>భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం నాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.<br />  మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ  చిత్రపటానికి పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు ఇందిరా గాంధీ  అని, దేశానికి ఆమె  అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  కోట రాజబాబు,  నాయకులు కటకం అశోక్, రాఘవేంద్ర,తిరుపతిరెడ్డి ఎజాజ్ అహ్మద్,  కడార్ల నాగరాజు,  శివరాజ్,  కోట సమ్మయ్య,మోతే సాంబయ్య,  సమ్మయ్య,మహేష్ రెడ్డి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/grand-indiramma-jayanti-celebrations/article-256</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/grand-indiramma-jayanti-celebrations/article-256</guid>
                <pubDate>Wed, 19 Nov 2025 18:16:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-11/whatsapp-image-2025-11-19-at-6.14.18-pm.jpeg"                         length="296051"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        