<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/small-businessmen-who-have-been-hit-by-flods/tag-90" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>small-businessmen-who-have-been-hit-by-floods - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/90/rss</link>
                <description>small-businessmen-who-have-been-hit-by-floods RSS Feed</description>
                
                            <item>
                <title>వరదలలో నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలి</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.dd9vaartha.com/media/2025-08/ffe9a2ce-7e27-4200-ae86-c5293cb3b4ca.jpeg" alt="ffe9a2ce-7e27-4200-ae86-c5293cb3b4ca" width="1200" height="723" /></p>
<p>సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి</p>
<p>కొనసాగుతున్న సిపిఐఎం సమస్యల అధ్యయన యాత్రలు</p>
<p>భద్రాచలం,ఆగస్టు 31,(డిడి9 వార్త):గత రెండు నెలలుగా భద్రాచలం పట్టణంలో గోదావరి వరద ఉధృతి పెరిగి ఇప్పటికి మూడుసార్లు గోదావరి వరద పోటెత్తిన సందర్భంగా భద్రాచలం వచ్చే యాత్రికుల మీద ఆధారపడి జీవించే గోదావరి ఒడ్డున  ఉన్నటువంటి సుమారు 80 మంది చిరు వ్యాపారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారులను వారి పరిస్థితులను సిపిఎం బృందం మాస్ లైన్ ప్రోగ్రాంలో భాగంగా వెళ్లి వారిని అడిగి తెలుసుకున్న సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది వల్ల ఇప్పటికే మూడుసార్లు 45 అడుగుల ఒకసారి 52 అడుగులు ఒకసారి పైచిలుకు వరద వచ్చిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/small-businessmen-who-have-been-hit-by-floods/article-38"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-08/c675daf8-2b0a-48c2-8a81-b588b9e8cdea.jpeg" alt=""></a><br /><p><img src="https://www.dd9vaartha.com/media/2025-08/ffe9a2ce-7e27-4200-ae86-c5293cb3b4ca.jpeg" alt="ffe9a2ce-7e27-4200-ae86-c5293cb3b4ca" width="1600" height="723"></img></p>
<p>సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి</p>
<p>కొనసాగుతున్న సిపిఐఎం సమస్యల అధ్యయన యాత్రలు</p>
<p>భద్రాచలం,ఆగస్టు 31,(డిడి9 వార్త):గత రెండు నెలలుగా భద్రాచలం పట్టణంలో గోదావరి వరద ఉధృతి పెరిగి ఇప్పటికి మూడుసార్లు గోదావరి వరద పోటెత్తిన సందర్భంగా భద్రాచలం వచ్చే యాత్రికుల మీద ఆధారపడి జీవించే గోదావరి ఒడ్డున  ఉన్నటువంటి సుమారు 80 మంది చిరు వ్యాపారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారులను వారి పరిస్థితులను సిపిఎం బృందం మాస్ లైన్ ప్రోగ్రాంలో భాగంగా వెళ్లి వారిని అడిగి తెలుసుకున్న సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది వల్ల ఇప్పటికే మూడుసార్లు 45 అడుగుల ఒకసారి 52 అడుగులు ఒకసారి పైచిలుకు వరద వచ్చిన సందర్భంలో ఇప్పటికీ 47 అడుగుల పైచిలుకు వరద ఉన్నప్పటికీ గత రెండు నెలలుగా వారు యాత్రికుల మీద ఆధారపడి సాగిస్తున్న చిరు వ్యాపారాలు లేక అనేక ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ చూసేవారికి వీరు వరద బాధితుల కింద కనపడరని కానీ నిరంతరం వరదగా వరదలకు గురై ఇబ్బందులు పడుతున్నారని గోదావరి పెరిగినప్పుడల్లా వారి  దుకాణాలను పైకి మోసుకొస్తూ తగ్గినప్పుడల్లా మరలా కిందకి దించుతూ ఈ విధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వారికున్నటువంటి జీవనాధారం మొత్తం దెబ్బతిన్నదని దీని వలన కుటుంబాలు గ డవడం కూడా కష్టంగా మారి  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున ప్రభుత్వం వెంటనే వారికి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని అలాగే ఆర్థికం గా వేసులుపాటు  కల్పించాలని భద్రాచలంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా వారి 80 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు ఇచ్చే దానికి ప్రయత్నించాలని కోరినారు వాస్తవంగా వినాయక చవితికి నిమజ్జనానికి వచ్చే యాత్రికులతో వారి వ్యాపారాలు బాగా సాగేవని కానీ ఇప్పుడు గోదావరి పెరుగుతున్నందున యాత్రికులను గోదావరిలోకి దిగనివ్వకపోవటం వలన ఆ వ్యాపారాలు కూడా లేవని కావున వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు, ధనకొండ రాఘవయ్య, శాఖ కార్యదర్శి శ్రీను ,ఆది, పోసి, మరియు సభ్యులు రమణ ,వెంకన్న ,గంగ, భవాని, కుమారి, మరియు స్థానిక చిరు వ్యాపారులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/small-businessmen-who-have-been-hit-by-floods/article-38</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/small-businessmen-who-have-been-hit-by-floods/article-38</guid>
                <pubDate>Sun, 31 Aug 2025 20:16:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-08/c675daf8-2b0a-48c2-8a81-b588b9e8cdea.jpeg"                         length="176367"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        