#the-worst-road-accident-at-the-base-turn
Telangana  భద్రాచలం 

సారపక మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 

సారపక మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం     సారపక అక్టోబర్ 10 డిడి 9 వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపక మూల మలుపు వద్ద శుక్రవారం ఉదయం  రెండు ప్రభుత్వ  ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ బస్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ​స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న...
Read More...