భద్రాచలం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం
Published On
By Dd news
వాజేడు డిసెంబర్ 6 (డిడి9 వార్త):
పేరూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది గ్రామంలోని గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లగా సి రమేష్ అరికిల్ల వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ... పురుగుల మందుతో రోడ్డు పై బైఠాయించిన రైతులు
Published On
By Dd news
కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు రావాలని డిమాండ్
వెంకటాపురం,నవంబర్ 28,(డిడి9 వార్త)
రైతులు పురుగుల మందు రైతులు తో రోడ్డు పై బైఠాయించిన వినూత్న సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవాని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినకుండా కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు... కాంగ్రెస్ కార్యాలయం అయితే అడిగితే ఆధారాలు చూపించి ఎవరిది అయితే వాళ్ళు తీసుకునే వాళ్లు : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.
Published On
By Dd news
తాను ఆ స్థలం పట్టా దారు దగ్గర నుంచి కొనుగోలు చేశాం. ఎవరి స్థలం ఇంకెవరో దానం చేసానని చెబితే ఎలా కుదురుతుంది. 2010 లో రూ. 2 లక్షలకు స్తలం కొనుగోలు చేశాం. 2023 లో చందా హరిక్రిష్ణ నుంచి కొనుగోలు చేయడానికి ఆ నాడు చందా హరిక్రిష్ణ ఎక్కడున్నాడు. ప్రజలకు తెలియదా... చేతగాకే... మణుగూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నిప్పు
Published On
By Dd news
మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ కు నిప్పు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు...
బీఆర్ఎస్ పార్టీ కబ్జా లో ఉన్న కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు... వాజేడు లో తాగునీటి కోసం బిందెలతో ధర్నా
Published On
By Dd news
వాజేడు,అక్టోబర్ 28,(డిడి9 వార్త):
ములుగు జిల్లా వాజేడు మండలంలో గత ఇరువై రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరతతో విసిగిపోయిన మహిళలు, గ్రామ ప్రజలు బిందెలు, కుండలు చేతబట్టి ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా బి ఆర్ఆం ఎస్దో ఆధ్వర్యం లో ఆందోళన నిర్వహించారు
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల... భద్రాచలం దగ్గర ఏపీ, తెలంగాణ బోర్డర్లో టెన్షన్
Published On
By Dd news
భద్రాచలం దగ్గర ఏపీ, తెలంగాణ బోర్డర్లో టెన్షన్ ఇసుక లారీలను అడ్డుకున్న కన్నాయిగూడెం గ్రామస్తులు తమ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆగ్రహం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన కన్నాయిగూడెం గ్రామస్తులు ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలు తిప్పొద్దని.. ఆందోళనకు దిగిన కన్నాయిగూడెం గ్రామస్థులు BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.!
Published On
By Dd news
వాజేడు, అక్టోబర్ 18 (DD9 వార్త):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బీసీ డే బంద్ వాజేడు మండలంలో సంపూర్ణంగా విజయం సాధించింది.
బీసీ ఉద్యమ పిలుపుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు విశేష స్పందన తెలిపారు. వాజేడు మండలంలోని గొల్లగూడెం, జగన్నాధపురం, మండల కేంద్రంలో... సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.?
Published On
By Dd news
అక్టోబర్ 13 ( DD9వార్త ) వెంకటాపురం :
భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ రహదారులు దెబ్బతింటున్నాయంటూ తెగింపుతో కూడిన ఉద్యమాన్ని చేశారు లారీలు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు అధికార దిగి వచ్చారు.... ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన
Published On
By Dd news
దుమ్ముగూడెం,అక్టోబర్ 12,(డిడి9 వార్త)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్థులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపైకి దిగారు.
గ్రామంలోని ప్రధాన రహదారి తీవ్రంగా అధ్వానంగా మారి, సాధారణ వాహనదారులు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని... సారపక మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By Dd news
సారపక అక్టోబర్ 10 డిడి 9 వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపక మూల మలుపు వద్ద శుక్రవారం ఉదయం రెండు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ బస్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న... భద్రాచలంలో దొంగల బీభత్సం
Published On
By Dd news
అక్టోబర్ 7, (డిడి 9 వార్త):
భద్రాచలం పట్టణంలో దొంగల వరుస దాడులు స్థానికులను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో అమ్మవారి ఆలయాలు, మండపాలను లక్ష్యంగా చేసుకొని రెండు చోరీలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా, భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న... భద్రాచలం లో విద్యుత్ అంతరాయం
Published On
By Dd news
కుర్రాజుల గుట్ట సబ్స్టేషన్ పరిధిలో గల అశోక్ నగర్ ఫీడర్ ఈరోజు
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటలు ట్రీ కటింగ్ మరియు మెయింటెనెన్స్ కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును. ఇండస్ట్రియల్ ఏరియా, డబల్ బెడ్ రూమ్ సైడ్, నన్నపనేని మోహన్ స్కూలు దగ్గర, వెన్నెల హాస్పిటల్ సైడ్, మరియు ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర వద్ద, గీతాంజలి హోటల్ వద్ద, మరియు బస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగును దయచేసి గమనించి, మా యొక్క సంస్థకు సహకరించగలరనీ అధికారుకు తెలిపారు.

