భద్రాచలం
Telangana  భద్రాచలం 

భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్

భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్ భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్ ఇసుక లారీల‌ను అడ్డుకున్న క‌న్నాయిగూడెం గ్రామ‌స్తులు త‌మ రోడ్లు ధ్వంసం అవుతున్నాయ‌ని ఆగ్ర‌హం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన కన్నాయిగూడెం గ్రామస్తులు ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలు తిప్పొద్దని.. ఆందోళనకు దిగిన కన్నాయిగూడెం గ్రామస్థులు
Read More...
Telangana  భద్రాచలం 

BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.!

BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.! వాజేడు, అక్టోబర్ 18 (DD9 వార్త): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బీసీ డే బంద్ వాజేడు మండలంలో సంపూర్ణంగా విజయం సాధించింది.    బీసీ ఉద్యమ పిలుపుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు విశేష స్పందన తెలిపారు. వాజేడు మండలంలోని గొల్లగూడెం, జగన్నాధపురం, మండల కేంద్రంలో...
Read More...
Telangana  భద్రాచలం 

సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.?

సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.? అక్టోబర్ 13 ( DD9వార్త ) వెంకటాపురం : భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ రహదారులు దెబ్బతింటున్నాయంటూ  తెగింపుతో కూడిన ఉద్యమాన్ని చేశారు లారీలు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు అధికార దిగి వచ్చారు....
Read More...
Telangana  భద్రాచలం 

ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన 

ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన  దుమ్ముగూడెం,అక్టోబర్ 12,(డిడి9 వార్త)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్థులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపైకి దిగారు. గ్రామంలోని ప్రధాన రహదారి తీవ్రంగా అధ్వానంగా మారి, సాధారణ వాహనదారులు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని...
Read More...
Telangana  భద్రాచలం 

సారపక మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 

సారపక మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం     సారపక అక్టోబర్ 10 డిడి 9 వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపక మూల మలుపు వద్ద శుక్రవారం ఉదయం  రెండు ప్రభుత్వ  ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ బస్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ​స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలంలో దొంగల బీభత్సం

భద్రాచలంలో దొంగల బీభత్సం అక్టోబర్ 7, (డిడి 9 వార్త): ​భద్రాచలం పట్టణంలో దొంగల వరుస దాడులు స్థానికులను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో అమ్మవారి ఆలయాలు, మండపాలను లక్ష్యంగా చేసుకొని రెండు చోరీలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ​తాజాగా, భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలం లో విద్యుత్ అంతరాయం

భద్రాచలం లో విద్యుత్ అంతరాయం కుర్రాజుల గుట్ట సబ్స్టేషన్ పరిధిలో గల అశోక్ నగర్ ఫీడర్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటలు ట్రీ కటింగ్ మరియు మెయింటెనెన్స్ కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును. ఇండస్ట్రియల్ ఏరియా, డబల్ బెడ్ రూమ్ సైడ్, నన్నపనేని మోహన్ స్కూలు దగ్గర, వెన్నెల హాస్పిటల్ సైడ్, మరియు ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర వద్ద, గీతాంజలి హోటల్ వద్ద, మరియు బస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగును దయచేసి గమనించి, మా యొక్క సంస్థకు సహకరించగలరనీ అధికారుకు తెలిపారు.
Read More...
Telangana  భద్రాచలం 

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం భద్రాచలం సెప్టెంబర్ 27  డిడి 9 వార్త భద్రాచలం పట్టణం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం పెరుగుతుండగా, పట్టణంలోని రామాలయం విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం ముంపుకు గురైంది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా విమర్శించింది.పట్టణ కార్యదర్శి గడ్డం...
Read More...
Telangana  భద్రాచలం 

బెయిల్‌కు రూ. 40 వేలు డిమాండ్‌, ఎస్సై రంజిత్‌పై ఏసీబీ కేసు.

బెయిల్‌కు రూ. 40 వేలు డిమాండ్‌, ఎస్సై రంజిత్‌పై ఏసీబీ కేసు. ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సెప్టెంబర్  26 డిడి9 వార్త - మణుగూరు ​లంచం తీసుకుంటూ పట్టుబడిన మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నేడు రిమాండ్‌కు తరలించారు. ఒక కేసు విషయంలో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి ఎస్సై రంజిత్ ఏకంగా రూ. 40 వేలు డిమాండ్...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు భద్రాచలం, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన నేడు (గురువారం) శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.​చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుడు పై దాడి.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుడు పై దాడి. ​భద్రాచలం, సెప్టెంబర్ 25: (డిడి 9 వార్త)  భద్రాచలం గోదావరి స్నాన ఘాట్ వద్ద ఇవాళ ఉదయం అత్యంత దారుణమైన అమానుష ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే భద్రాచలం స్థాన ఘట్టాల వద్ద ఒక వృద్ధురాలితో దుకాణదారుడు సుధాకర్ అనే వ్యక్తి  మద్యం మత్తులో  దురుసుగా ప్రవర్తిస్తున్న సమయంలో అక్కడికి కుటుంబ సభ్యులతో వచ్చిన  ఆంజనేయులు...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలంలో 13 ఏళ్ల దివ్యాంగ చిన్నారికి ఆపన్నహస్తం.

భద్రాచలంలో 13 ఏళ్ల దివ్యాంగ చిన్నారికి ఆపన్నహస్తం. భద్రాచలం సెప్టెంబర్ 24 (డిడి 9 వార్త):భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో నివసిస్తున్న 13 ఏళ్ల దివ్యాంగురాలు చిట్టి కుటుంబం కనీస జీవనోపాధి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమవగా, అమ్మమ్మ అలిమా సంరక్షణలో ఆ చిన్నారి జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన చేతన మీసేవ నిర్వాహకుడు భూక్యా...
Read More...