హైదరాబాద్
Telangana  హైదరాబాద్ 

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం హైదరాబాద్ డెస్క్ (డిడి9 వార్త)హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రికార్డు స్థాయిలో ముగిసింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ. 35.00 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ పవిత్ర లడ్డూ రూ. 30.01 లక్షలకు బాలాపూర్‌కు...
Read More...
Telangana  హైదరాబాద్ 

నిమజ్జనోత్సవంలో హైడ్రా..!

నిమజ్జనోత్సవంలో హైడ్రా..! హైదరాబాద్, సెప్టెంబర్ 06: నగరంలో శనివారం జరుగుతున్న గణపతి నిమజ్జనోత్సవంలో హైడ్రా భాగస్వామ్యం అయ్యింది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పర్యవేక్షించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. నేరుగా ఖైరతాబాద్...
Read More...
Telangana  హైదరాబాద్ 

గెట్ అవుట్ కవిత..

గెట్ అవుట్ కవిత.. హైదరాబాద్‌:బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ బీఆర్‌ఎస్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అధిష్టానం తీవ్ర నిర్ణయం తీసుకుంటూ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్‌ చేసింది. తాజాగా కాళేశ్వరం అవినీతి, అంతర్గత కలహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీ నాయకత్వంపై నేరుగా విరుచుకుపడటం పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ పేరుతో కవితపై...
Read More...
Telangana  హైదరాబాద్ 

"భావే కొంపముంచాడు"

భావ వల్లే బిఆర్ఎస్ బధనం, సీఎం ఆ ముగ్గురిని వెనకేసుకొస్తున్నాడు. ప్రభుత్వం తలుచుకుంటే అవినీతి బయటకు రాధా..? ఈ వయస్సులో నాన్న మీద సిబిఐ విచారణ, కడుపు రగిలి పోతుంది... ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత
Read More...
Telangana  హైదరాబాద్ 

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఈ ఎనిమిది నెలల్లో.. 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఈ ఎనిమిది నెలల్లో.. 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్ తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా ముందుకెళుతోంది. గడచిన 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పటి వరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మొత్తం రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది. గత నెల ఆగస్ట్లో ఏసీబీ 31 కేసులు...
Read More...
Telangana  హైదరాబాద్ 

అమెరికా మేరీల్యాండ్‌లో గణేశ నిమజ్జన మహోత్సవం ఘనంగా

అమెరికా మేరీల్యాండ్‌లో గణేశ నిమజ్జన మహోత్సవం ఘనంగా హైదరాబాద్,ఆగస్టు31,(డిడి9 వార్త):అమెరికా యునైటెడ్ స్టేట్స్‌లోని మేరీల్యాండ్ రాష్ట్రం, ఐజమ్స్ విల్లేలో ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వినాయక నిమజ్జన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ శోభాయాత్రలో భక్తులు భక్తిగానాలు ఆలపిస్తూ, సంగీతం – నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు....
Read More...