హైదరాబాద్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ICC మహిళల క్రికెట్ వరల్డ్ కప్ భారత జట్టు చరిత్ర సృష్టించింది
Published On
By Dd news
హైదరాబాద్,స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త):
ప్రపంచం ఎదురు చూసిన క్షణం వచ్చింది. మహిళల క్రికెట్లో భారత జట్టు తనదైన శైలి, ధైర్యం, పట్టుదలతో ICC Women’s World Cup ను గెలుచుకుని కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది కేవలం విజయం కాదు కోట్లు మంది భారతీయుల కల నెరవేర్చిన చారిత్రాత్మక క్షణం.
భారత్ మహిళల జట్టు... భారత స్త్రీ… ప్రపంచాన్ని జయించింది
Published On
By Dd news
హైదరాబాద్, స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త )
మహిళల క్రికెట్ ప్రపంచకప్ వేదికపై టీమ్ ఇండియా చరిత్రలో నాటి నాటి నుంచి అడ్డుకున్న బంధనాలన్నింటినీ చెరిపేసి ఘన విజయం సాధించింది. భారత స్త్రీ ‘ఇంట్లోనే ఉండాలన్న’ పాతవైఖరిని ధ్వంసం చేస్తూ—ప్రపంచం ముందు తన శక్తి, సామర్థ్యం, ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
ప్రపంచ కప్ ఫైనల్లో దూకుడుతో... మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం!
Published On
By Dd news
హైదరాబాద్ నవంబర్ 18 (డిడి 9 వార్త ) :
దేశ భద్రతా దళాలకు ఎన్నో ఏళ్లుగా సవాల్ విసురుతున్న మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ నాయకుడు హిడ్మా ఎట్టకేలకు హతమయ్యాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో అగ్ర నేత హిడ్మా... ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
Published On
By Dd news
హైదరాబాద్, నవంబర్ 10 (డిడి9 వార్త):
తెలంగాణ గీతం “జయ జయహే తెలంగాణ, జయ హో తెలంగాణ” రచయితగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం తన స్వగృహంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఉదయం 7.25 గంటలకు వైద్యులు... బోడుప్పల్లో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
Published On
By Dd news
మేడ్చల్,అక్టోబర్ 28,(డిడి9 వార్త):
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిలకనగర్ నుండి బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు హెచ్ఎండిఏ నిధులతో రూ.10 కోట్లు వ్యయంతో చేపట్టిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేసారు
మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ , బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ “ప్రజల సౌలభ్యం కోసం, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ చేపడుతున్నామని” అన్నారు
వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ “బోడుప్పల్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగానే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి” అన్నారు.
ఈ కార్యక్రమం లో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సుమన్ నాయక్, బొమ్మక్ కళ్యాణ్, కొత్త చందర్ గౌడ్, పులకండ్ల జంగారెడ్డి, కృపాసాగర్, చీరాల నర్సింహా, కంటెస్టెడ్ కార్పొరేటర్ హరినాథ్ రెడ్డి, తోటకూర రాజు యాదవ్ తదితరులు మరియు అధికారులు పాల్గొన్నారు. చట్ పూజ భక్తి, ఐక్యతకు ప్రతీక – మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్
Published On
By Dd news
మల్కాజ్ గిరి,అక్టోబర్ 28,(డిడి9 వార్త)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో బీహారులు ఆధ్యాత్మికంగా, భక్తిశ్రద్ధలతో కార్తీక మాస పర్వదినమైన చట్ పూజ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని భక్తులతో కలిసి పూజలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ పూజ అనేది భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికతకు ప్రతీక. వివిధ ప్రాంతాల వారు ఒకే వేదికపై చేరి సూర్యభగవానునికి పూజలు చేయడం మన సంస్కృతి వైభవానికి నిదర్శనం”అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సుమన్ నాయక్, కంటెస్టెడ్ కార్పొరేటర్ శివ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. తప్పుడు ప్రకటన సమర్పణపై హైసీ నేత సల్మాన్ నామినేషన్ను తిరస్కరించిన ఎన్నికల సంఘం
Published On
By Dd news
హైదరాబాద్, అక్టోబర్ 22 (డిడి9 వార్త ):
రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెద్ద సంచలనం రేగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న హైసీ నేత సల్మాన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
సల్మాన్ తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు, ఆ నామినేషన్ను చెల్లనిదిగా... పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ కీలక అధినేత హిడ్మా?
Published On
By Dd news
హైదరాబాద్,అక్టోబర్ 22,(డిడి9 వార్త):ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా వాసి అయిన హిడ్మా త్వరలోనే అధికారుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు చరిత్రలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (PLGA) కమాండర్గా పని చేస్తున్నాడు.
హిడ్మా పేరు అనేక ఘోర దాడుల్లో, ముఖ్యంగా సుక్మా... కాంగ్రెస్ నిజాయతీ లేకుండా బీసీలకు మోసం చేస్తోంది – ఈటల ఆగ్రహం
Published On
By Dd news
హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వేడి చెలరేగింది. బీసీ బంద్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన బీసీలకు న్యాయం చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు.
జూబ్లీ... బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్
Published On
By Dd news
హైదరాబాద్లో జరిగిన బీసీ బంద్ సందర్భంగా అంబర్పేట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని, బంద్ విజయవంతంగా సాగిందని ప్రకటించారు. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయడం కాంగ్రెస్ పార్టీకి ఆనందదాయకమని ఆయన తెలిపారు.
మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,... ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం
Published On
By Dd news
హైదరాబాద్ అంబర్పేటలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో ర్యాలీ కొనసాగుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి మూర్ఛిపోయారు.
అతని పక్కన ఉన్న నాయకులు... జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ నిషేధం
Published On
By Dd news
హైదరాబాద్,అక్టోబర్ 15,(డిడి9 వార్త):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నవంబర్ 6 నుంచి 11 వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్ (ECI) ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిషేధం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సహా అన్ని వేదికలకు వర్తిస్తుంది. ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించడం,... 
