Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం
Published On
By Dd news
వాజేడు డిసెంబర్ 6 (డిడి9 వార్త):
పేరూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది గ్రామంలోని గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లగా సి రమేష్ అరికిల్ల వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ... పురుగుల మందుతో రోడ్డు పై బైఠాయించిన రైతులు
Published On
By Dd news
కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు రావాలని డిమాండ్
వెంకటాపురం,నవంబర్ 28,(డిడి9 వార్త)
రైతులు పురుగుల మందు రైతులు తో రోడ్డు పై బైఠాయించిన వినూత్న సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవాని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినకుండా కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు... ములుగు ఎస్పీగా రాంనాథ్ కేకన్
Published On
By Dd news
ఏటూరు నాగారం నవంబర్ 21(డిడి9 వార్త) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ రానున్నారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తుండగా అక్కడికి ములుగు ఎస్పీ శబరీష్ను బదిలీ చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్డీపీవోగా పనిచేస్తున్న అడిషనల్ ఎస్పీ శివం
ములుగు... జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
Published On
By Dd news
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ టి.శ్రీనివాసరెడ్డి జలాల్పూర్ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల విడుదల
Published On
By Dd news
బాన్సువాడ,నవంబర్ 21(డిడి9 వార్త): బాన్సువాడ నియోజకర్గంలోని వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోచారం... మెనూ ప్రకారం పోషకాహారం అందించాలి
Published On
By Dd news
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ని గురువారం నాడు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పిల్లలకు పోషకాహారం అందిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు, కోడి గుడ్ల నాణ్యత పరిశీలించారు. వసతి గృహ ఆవరణను కలియతిరిగి పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహ... పస్రాలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు
Published On
By Dd news
ములుగు క్రైమ్ బ్యూరో, డి డి 9 వార్త
పై అధికారుల ఆదేశాల మేరకు సెకండ్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పస్రా గ్రామంలో పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. గంజాయి రవాణా, నిల్వ, వినియోగం వంటి అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పిన్నర్ డాగ్తో కలిసి పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు... మట్టి ... ఇంటికి .... పుట్ట
Published On
By Dd news
పలిమెల నవంబర్ 19 ( డిడి 9వార్త) :
సాధారణంగా ఓ రాజకీయ నాయకుడు తమ కార్యకర్త, నాయకుడి ఇంట్లో జరిగే శుభ, అశుభ కార్యాల్లో పాల్గొనడం సహజం, కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా ఓ సాధారణ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దశదిన కర్మకు వందల కిలోమీటర్లు వెళ్లి ఆ కుటుంబాన్ని లారీ డ్రైవర్ల కు అవగాహన
Published On
By Dd news
మహాదేవపురం నవంబర్ 19 భూపాల పల్లి జిల్లా ( డి డి 9 వార్త ) :
మహదేవ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పలు ఇసుక రీచుల వద్ద లారీల డ్రైవర్లకు ఎస్ఐ పవన్ కుమార్ బుధవారం నాడు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో జరిగిన లారీ... మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఘన నివాళులు
Published On
By Dd news
మధిర ఆర్సీ,నవంబర్ 19,(డిడి9 వార్త):
మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరూంశెట్టి కిషోర్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ భారత రాజకీయాలలో అపూర్వమైన నాయకత్వం కనబరిచారను,దేశ... సైనిక స్కూల్ లో సీట్ సాధించిన విద్యార్థిని.
Published On
By Dd news
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని తేజాపూర్ గ్రామానికి చెందిన గడ్డం అజయ్ రెడ్డి, ప్రత్యుష ల కూతురు శాన్వి గుజరాత్ రాష్ట్రము లోని భ్రమ్మానంద విద్యామందిర్ సైనిక్ స్కూల్ లో సీటు సాధించినట్లు బుధవారం విలేకరుల సమావేశంలో విద్యార్థిని తల్లి తండ్రులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బోథ్ మండల కేంద్రం లోని... ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు
Published On
By Dd news
మహాదేవపురం నవంబర్ 19 (డి డి 9 వార్త )
భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం నాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి
ఈ... 
