Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
Published On
By R.Suresh
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడతాం : సీఎం రేవంత్ రెడ్డి చేతన్నగర్లో ఉచిత వైద్య శిబిరం
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల చేతన్నగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. స్టార్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు వందలాది మంది గ్రామస్తులు తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకున్నారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ అఖిల్, డాక్టర్ ఇర్ఫాన్ రోగులకు బి.పి, షుగర్ వంటి సాధారణ... భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం
Published On
By R.Suresh
భీంగల్ పట్టణంలోని మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే గంగామణి స్వామి, మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న పాలకవర్గానికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గంగామణి స్వామి మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సన్మానించిన మూడు గైండ్ల సంఘాల... బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
Published On
By R.Suresh
బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ వార్డు అభ్యర్థులు శనివారం కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో నూతన కౌన్సిలర్లచే ప్రమాణం చేయించారు. 33వ వార్డు కౌన్సిలర్గా గుత్తా అబ్బవ్వ, 29వ వార్డు కౌన్సిలర్గా రాజుల దేవి లక్ష్మీ పూజిత మరియు... కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
Published On
By R.Suresh
భీమ్గల్ మండలంలోని కారేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమ్గల్ జనసేన కోఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో... పురాణే అజయ్ కుమార్ కు పంప మహాకవి పురస్కారం
Published On
By R.Suresh
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్ ఫౌండేషన్, అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ మరియు సీత చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంపా సాహితి పీఠం అధ్యక్షులు పురాణి అజయ్ కుమార్ ప్రతిష్టాత్మకమైన పంప మహాకవి పురస్కారాన్ని అందజేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్... కెనాల్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లాఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి హఫీజ్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద సదరు బాలుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ,... హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి వీరశైవ లింగాయత్ సంఘం తన ఉదారతను చాటుకుంది. శనివారం ఆ సంఘానికి చెందిన రైతులందరూ కలిసి తమ పంట సాగు విస్తీర్ణం ఆధారంగా (ఎకరా చొప్పున) విరాళాలు సేకరించి, మొత్తం రూ. 3,02,850ల నగదును ఆలయ కమిటీకి... ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి : డీఎంహెచ్ఓ రాజశ్రీ
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లకు మలేరియా, ఫైలేరియా వ్యాధులపై శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ... ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా సాలూర మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టారస్ లారీని శనివారం పోలీసులు పట్టుకున్నారు. బోధన్ రూరల్ సీఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం... అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి, లారీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వాహనాన్ని బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు.... పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి : సీపీ పి.సాయి చైతన్య
Published On
By R.Suresh
రాబోయే ఉగాది, హోలీ, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ నందు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని మతాల పెద్దలతో ఆయన శాంతి కమిటీ... రోబోటిక్ ఇంజనీరింగ్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published On
By R.Suresh
కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఉచిత స్వల్పకాలిక కోర్సులను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.కోట్టి రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆటోమోటివ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్... 
