Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు
Published On
By R.Suresh
బోధన్ మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోటకు చేరి సంప్రదాయ పద్ధతిలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి వనభోజనం చేశారు. ఈ వేడుకల్లో వాసవి క్లబ్... బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
Published On
By R.Suresh
బోధన్ పట్టణంలో ఆషాఢ బోనాల కోలాహలం మిన్నంటింది. బురుడ్గల్లిలో మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని బోనాల పండుగను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాల నడుమ కాలనీ మహిళలు, చిన్నారులు పసుపు కుంకుమలు, వేపకొమ్మలతో శోభాయమానంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు.... మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
Published On
By R.Suresh
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అజ్మత్ నావజ్ వెల్లడించారు. తగ్గెల్లి వద్ద మంజీరా నది తీరం... బోధన్లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
Published On
By R.Suresh
బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం... జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి
Published On
By R.Suresh
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ... జయశంకర్ సార్ సిద్ధాంతాలే లేకుంటే... ‘ఎఫ్ఎఫ్ఎస్’ యాప్తో అక్రమాలకు చెక్
Published On
By R.Suresh
రోజూ నిల్వల వివరాలు అప్డేట్ చేయాలి: వ్యవసాయ అధికారులు ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం
Published On
By R.Suresh
బోధన్ నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగానికి ఆర్థిక ధైర్యాన్ని, భరోసానిచ్చేది ఒక్క చెరుకు పంట మాత్రమేనని... తల్లిపాలే బిడ్డకు తొలి టీకా... జీవితానికి రక్ష
Published On
By R.Suresh
సాలూర రైతువేదికలో ఘనంగా 'ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నవీపేట్ మండలంలో ప్రారంభానికి సిద్ధంగా హనుమాన్ ఫామ్ విద్యుత్ ఉపకేంద్రం
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం హనుమాన్ ఫామ్ గ్రామంలో టీజీ ఎన్పీడీసీఎల్ నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ చౌహాన్ జై వంతు రావు, జిల్లా ఎస్ఈ పీవీ రాజేశ్వరరావులు ఉపకేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి... అక్రమ ఇసుక ఆటో పట్టుబడి... వదిలేశారా?
Published On
By R.Suresh
స్థానికుల ఆరోపణలు.. పరిశీలిస్తామన్న సీఐ సాలూరలో ఘనంగా బోనాల సంబరాలు
Published On
By R.Suresh
సాలూర గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల శోభాయాత్ర సాగింది. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల జైజైధ్వానాలతో గ్రామం ఆధ్యాత్మిక... సీఎమ్ఆర్ ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు?
Published On
By R.Suresh
రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు 'కస్టమ్ మిల్లింగ్ రైస్' రూపంలో అప్పగించాల్సిన ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిధుల మళ్లింపు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సీఎంఆర్ నిల్వలపై పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది.... 
