Telangana
Telangana  హైదరాబాద్ 

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం హైదరాబాద్ డెస్క్ (డిడి9 వార్త)హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రికార్డు స్థాయిలో ముగిసింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ. 35.00 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ పవిత్ర లడ్డూ రూ. 30.01 లక్షలకు బాలాపూర్‌కు...
Read More...
Telangana  హైదరాబాద్ 

నిమజ్జనోత్సవంలో హైడ్రా..!

నిమజ్జనోత్సవంలో హైడ్రా..! హైదరాబాద్, సెప్టెంబర్ 06: నగరంలో శనివారం జరుగుతున్న గణపతి నిమజ్జనోత్సవంలో హైడ్రా భాగస్వామ్యం అయ్యింది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పర్యవేక్షించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. నేరుగా ఖైరతాబాద్...
Read More...
Telangana  భద్రాచలం 

కేటీఆర్ పర్యటన వాయిదా - రావులపల్లి రాంప్రసాద్

కేటీఆర్ పర్యటన వాయిదా  - రావులపల్లి రాంప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 6 (డిడి9 వార్త):బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భద్రాచలం పర్యటన వాయిదా పడిందని,ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటన అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగిందని భద్రాచలం నియోజకవర్గం పార్టీ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ తెలిపారు,తదుపరి పర్యటన వివరాలను...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలం ఏరియా వైద్య బృందాన్ని అభినందించిన - డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు.

భద్రాచలం ఏరియా వైద్య బృందాన్ని అభినందించిన - డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు. భద్రాచలం సెప్టెంబర్ 4 ( డిడి 9 వార్త) గర్భనిరోధకసాధకముతో బాధపడుతూ భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు జాయిన్ అయినా గిరిజన మహిళకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాపాయం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న ఏరియా ఆసుపత్రి డాక్టర్లను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ సూచనలు మేరకు ప్రత్యేకంగా అభినందించినట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది భద్రాచలం, 3 సెప్టెంబర్ 2025 (డిడి9 వార్త): భద్రాచలం ప్రాంతంలోని గోదావరి నది ప్రస్తుతం పెరుగుతున్న నీటిమట్టంతో ప్రజల గమనానికి వచ్చింది. ఉదయం నుండి నదీ స్థాయి కొద్దికొద్దిగా పెరుగుతున్నది, అందువల్ల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 10.00 గంటలకు నీటి మట్టం 39.5 అడుగులుగా నమోదు కాగా, ఒక్క గంటలోనే 39.6 అడుగులుగా...
Read More...
Telangana  భద్రాచలం 

ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి భద్రాచలం సెప్టెంబర్ 2 (డిడి9 వార్త)ఏజెన్సీ మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా సేవ, సంకల్ప, సమర్పణ అనే నినాదంతో వివిధ శాఖల అధికారులు గిరిజనులను చైతన్య పరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు....
Read More...
Telangana  భద్రాచలం 

గోదావరిలో నీటి మట్టం పెరుగుదల.. భద్రాచలంలో అప్రమత్తం

గోదావరిలో నీటి మట్టం పెరుగుదల.. భద్రాచలంలో అప్రమత్తం భద్రాచలం, సెప్టెంబర్ 2: గోదావరి జలస్థాయి భద్రాచలంలో క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (02-09-2025) మధ్యాహ్నం 3 గంటలకు నీటి మట్టం 41.60 అడుగులు నమోదైంది. ప్రస్తుతం గోదావరిలో 8,72,255 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.    హెచ్చరిక స్థాయిలు    అధికారుల సమాచారం ప్రకారం గోదావరి వరద హెచ్చరిక స్థాయిలు ఇలా ఉన్నాయి: • మొదటి హెచ్చరిక: 43 అడుగులు...
Read More...
Telangana  భద్రాచలం 

అశ్వారావుపేట నియోజకవర్గంలో జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కమల్లు పర్యటనను విజవంతం చేద్దాం

అశ్వారావుపేట నియోజకవర్గంలో జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కమల్లు పర్యటనను విజవంతం చేద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో సెప్టెంబర్ 3న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొనబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం. వీరయ్య పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా అన్ని నియోజకవర్గంలోని కాంగ్రెస్ కుటుంబ...
Read More...
Telangana  హైదరాబాద్ 

గెట్ అవుట్ కవిత..

గెట్ అవుట్ కవిత.. హైదరాబాద్‌:బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ బీఆర్‌ఎస్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అధిష్టానం తీవ్ర నిర్ణయం తీసుకుంటూ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్‌ చేసింది. తాజాగా కాళేశ్వరం అవినీతి, అంతర్గత కలహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీ నాయకత్వంపై నేరుగా విరుచుకుపడటం పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ పేరుతో కవితపై...
Read More...
Telangana 

పేద ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి - కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడం సాంబశివరావు

పేద ప్రజల ఆరాధ్య  దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి - కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడం సాంబశివరావు ములుగు జిల్లా వెంకటాపురం, సెప్టెంబర్ 2 (డిడి9 వార్త)మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటాపురంలో ఘనంగా నివాళి   వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాల నిశ్శబ్ధ ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ఆర్ ఈ...
Read More...
Telangana  భద్రాచలం 

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్. భద్రాచలం, సెప్టెంబర్ 2 (డిడి9 వార్త) ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ కు ఆలయఅధికారులు అర్చకులు ఆలయమర్యాదలతో గౌరవంగా స్వాగతం పలికారు.  తదుపరి సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.  లక్ష్మీ తాయారు అమ్మ వారి దేవాలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.  ఆలయ అధికారులు శాలువాతో...
Read More...
Telangana  హైదరాబాద్ 

"భావే కొంపముంచాడు"

భావ వల్లే బిఆర్ఎస్ బధనం, సీఎం ఆ ముగ్గురిని వెనకేసుకొస్తున్నాడు. ప్రభుత్వం తలుచుకుంటే అవినీతి బయటకు రాధా..? ఈ వయస్సులో నాన్న మీద సిబిఐ విచారణ, కడుపు రగిలి పోతుంది... ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత
Read More...