Telangana
Telangana  హైదరాబాద్ 

తప్పుడు ప్రకటన సమర్పణపై హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం

తప్పుడు ప్రకటన సమర్పణపై హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం హైదరాబాద్, అక్టోబర్ 22 (డిడి9 వార్త ): రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెద్ద సంచలనం రేగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.    సల్మాన్ తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు, ఆ నామినేషన్‌ను చెల్లనిదిగా...
Read More...
Telangana  భద్రాచలం 

భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్

భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్ భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్ ఇసుక లారీల‌ను అడ్డుకున్న క‌న్నాయిగూడెం గ్రామ‌స్తులు త‌మ రోడ్లు ధ్వంసం అవుతున్నాయ‌ని ఆగ్ర‌హం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన కన్నాయిగూడెం గ్రామస్తులు ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలు తిప్పొద్దని.. ఆందోళనకు దిగిన కన్నాయిగూడెం గ్రామస్థులు
Read More...
Telangana  హైదరాబాద్ 

పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ కీలక అధినేత హిడ్మా?

పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ కీలక అధినేత హిడ్మా?       హైదరాబాద్,అక్టోబర్ 22,(డిడి9 వార్త):ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా వాసి అయిన హిడ్మా త్వరలోనే అధికారుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు చరిత్రలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (PLGA) కమాండర్‌గా పని చేస్తున్నాడు.    హిడ్మా పేరు అనేక ఘోర దాడుల్లో, ముఖ్యంగా సుక్మా...
Read More...
Telangana  భద్రాచలం 

BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.!

BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.! వాజేడు, అక్టోబర్ 18 (DD9 వార్త): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బీసీ డే బంద్ వాజేడు మండలంలో సంపూర్ణంగా విజయం సాధించింది.    బీసీ ఉద్యమ పిలుపుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు విశేష స్పందన తెలిపారు. వాజేడు మండలంలోని గొల్లగూడెం, జగన్నాధపురం, మండల కేంద్రంలో...
Read More...
Telangana  హైదరాబాద్ 

కాంగ్రెస్ నిజాయతీ లేకుండా బీసీలకు మోసం చేస్తోంది – ఈటల ఆగ్రహం

కాంగ్రెస్ నిజాయతీ లేకుండా బీసీలకు మోసం చేస్తోంది – ఈటల ఆగ్రహం హైదరాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వేడి చెలరేగింది. బీసీ బంద్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన బీసీలకు న్యాయం చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు. జూబ్లీ...
Read More...
Telangana  హైదరాబాద్ 

బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్

బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్ హైదరాబాద్‌లో జరిగిన బీసీ బంద్ సందర్భంగా అంబర్‌పేట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని, బంద్ విజయవంతంగా సాగిందని ప్రకటించారు. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయడం కాంగ్రెస్ పార్టీకి ఆనందదాయకమని ఆయన తెలిపారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,...
Read More...
Telangana  హైదరాబాద్ 

ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం

ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం హైదరాబాద్ అంబర్‌పేటలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో ర్యాలీ కొనసాగుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి మూర్ఛిపోయారు. అతని పక్కన ఉన్న నాయకులు...
Read More...
Telangana  హైదరాబాద్ 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం హైదరాబాద్,అక్టోబర్ 15,(డిడి9 వార్త): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నవంబర్‌ 6 నుంచి 11 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రచురణను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ECI) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా సహా అన్ని వేదికలకు వర్తిస్తుంది. ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడం,...
Read More...
Telangana  భద్రాచలం 

సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.?

సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.? అక్టోబర్ 13 ( DD9వార్త ) వెంకటాపురం : భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ రహదారులు దెబ్బతింటున్నాయంటూ  తెగింపుతో కూడిన ఉద్యమాన్ని చేశారు లారీలు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు అధికార దిగి వచ్చారు....
Read More...
Telangana  భద్రాచలం 

ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన 

ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన  దుమ్ముగూడెం,అక్టోబర్ 12,(డిడి9 వార్త)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్థులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపైకి దిగారు. గ్రామంలోని ప్రధాన రహదారి తీవ్రంగా అధ్వానంగా మారి, సాధారణ వాహనదారులు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని...
Read More...
Telangana 

ముదిగొండ లో ఘోర రోడ్డు ప్రమాదం 

ముదిగొండ లో ఘోర రోడ్డు ప్రమాదం     ముదిగొండ,అక్టోబర్ 11,(డిడి9 వార్త): మండలంలోని పెద్దమండవ గ్రామ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.    వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పెద్దమండవకు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ట్రాక్టర్ ఢీకొట్టింది దీంతో వారికి తీవ్ర గాయాలయి ఇద్దరూ...
Read More...
Telangana 

కోరుట్ల, మెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం....

కోరుట్ల, మెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం....    జగిత్యాల జిల్లా...    కోరుట్ల, మెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం....    చెట్టును ఢీకొన్న కారు ఏడుగురికి తీవ్ర గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం...    కోరుట్ల పట్టణానికి చెందిన ఏడుగురు యువకులు     కోరుట్ల నుండి మారుతీ నగర్ దాబా దగ్గర చాయ్ తాగడానికి వెళ్లడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది....    జగిత్యాల్, కరీంనగర్ ఆసుపత్రి లకు...
Read More...