Telangana
Telangana 

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్ నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అజ్మత్ నావజ్ వెల్లడించారు. తగ్గెల్లి వద్ద మంజీరా నది తీరం...
Read More...
Telangana 

బోధన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

బోధన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​అనంతరం...
Read More...
Telangana 

జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి

జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ... జయశంకర్ సార్ సిద్ధాంతాలే లేకుంటే...
Read More...
Telangana 

‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌తో అక్రమాలకు చెక్‌

‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌తో అక్రమాలకు చెక్‌ రోజూ నిల్వల వివరాలు అప్‌డేట్ చేయాలి: వ్యవసాయ అధికారులు
Read More...
Telangana 

ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం

ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం బోధన్ నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ​రైతాంగానికి ఆర్థిక ధైర్యాన్ని, భరోసానిచ్చేది ఒక్క చెరుకు పంట మాత్రమేనని...
Read More...
Telangana 

తల్లిపాలే బిడ్డకు తొలి టీకా... జీవితానికి రక్ష

తల్లిపాలే బిడ్డకు తొలి టీకా... జీవితానికి రక్ష సాలూర రైతువేదికలో ఘనంగా 'ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
Read More...
Telangana 

నవీపేట్ మండలంలో ప్రారంభానికి సిద్ధంగా హనుమాన్ ఫామ్ విద్యుత్ ఉపకేంద్రం

నవీపేట్ మండలంలో ప్రారంభానికి సిద్ధంగా హనుమాన్ ఫామ్ విద్యుత్ ఉపకేంద్రం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం హనుమాన్ ఫామ్ గ్రామంలో టీజీ ఎన్పీడీసీఎల్ నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ చౌహాన్ జై వంతు రావు, జిల్లా ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావులు ఉపకేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి...
Read More...
Telangana 

అక్రమ ఇసుక ఆటో పట్టుబడి... వదిలేశారా?

అక్రమ ఇసుక ఆటో పట్టుబడి... వదిలేశారా? స్థానికుల ఆరోపణలు.. పరిశీలిస్తామన్న సీఐ
Read More...
Telangana 

సాలూరలో ఘనంగా బోనాల సంబరాలు

సాలూరలో ఘనంగా బోనాల సంబరాలు సాలూర గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల శోభాయాత్ర సాగింది. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల జైజైధ్వానాలతో గ్రామం ఆధ్యాత్మిక...
Read More...
Telangana 

సీఎమ్‌ఆర్ ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు?

సీఎమ్‌ఆర్ ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు? రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు 'కస్టమ్ మిల్లింగ్ రైస్' రూపంలో అప్పగించాల్సిన ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిధుల మళ్లింపు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సీఎంఆర్ నిల్వలపై పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది....
Read More...
Telangana 

భారీ వర్షాలు నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్

భారీ వర్షాలు నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన, చరవాణి ద్వారా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ​మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విద్యుత్, వాటర్ సప్లై, ఆర్‌అండ్ బీ, జాతీయ...
Read More...
Telangana 

బోధన్‌లోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో 72 గంటల అఖండ రుద్రాభిషేకం

బోధన్‌లోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో 72 గంటల అఖండ రుద్రాభిషేకం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లిలో గల శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయం ప్రస్తుతం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సోమవారం ప్రారంభమైన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఆలయం మొత్తం ఓం నమఃశివాయ నామస్మరణతో, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మార్మోగుతోంది. రుద్రపారాయణాలతో పాటు స్వామివారికి నిర్వహిస్తున్న...
Read More...