కేటీఆర్ పర్యటన వాయిదా - రావులపల్లి రాంప్రసాద్

కేటీఆర్ పర్యటన వాయిదా  - రావులపల్లి రాంప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 6 (డిడి9 వార్త):
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భద్రాచలం పర్యటన వాయిదా పడిందని,ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటన అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగిందని భద్రాచలం నియోజకవర్గం పార్టీ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ తెలిపారు,తదుపరి పర్యటన వివరాలను త్వరలో వెళ్లడిస్తామన్నారు

Views: 21

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు