DD9VAARTHA DESK
Telangana 

వాజేడు పుసూరు వంతెనపై సాయంత్రపు సూర్యాస్తమయ శోభ

వాజేడు పుసూరు వంతెనపై సాయంత్రపు సూర్యాస్తమయ శోభ   సూర్యాస్తమయ కాంతులు జలాలపై విరజిమ్మి ప్రకృతి రమణీయతను మరింత అందంగా ఆవిష్కరించాయి ఈ అద్భుత దృశ్యం వాజేడు మండలంలో పూసూరు బ్రిడ్జి వద్ద డిడి9 వార్త చరవాణి లో బంధించబడింది   
Read...
Andhra Pradesh 

ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు

ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందనకు సీనియర్ నటుడు, ప్రజా చిత్రకారుడు ఆర్. నారాయణ మూర్తి మద్దతు తెలిపారు. చిరంజీవి చెప్పింది 100 శాతం నిజం అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన వారిలో తాను...
Read...
Telangana  భద్రాచలం 

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం భద్రాచలం సెప్టెంబర్ 27  డిడి 9 వార్త భద్రాచలం పట్టణం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం పెరుగుతుండగా, పట్టణంలోని రామాలయం విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం ముంపుకు గురైంది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే...
Read...
Education & Career  Telangana 

'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ - ​తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజయం - 315వ ర్యాంక్ - ​ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అల్లెపు మౌనికకు అరుదైన గౌరవం ​ములుగు సెప్టెంబర్ 27 (డిడి 9 వార్త): పట్టుదల ముందు పేదరికం అడ్డంకి కాదని ములుగు జిల్లాకు...
Read...
Telangana  భద్రాచలం 

భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు భద్రాచలం, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన నేడు (గురువారం) శ్రీ మహాలక్ష్మి...
Read...
Crime  Telangana  హైదరాబాద్ 

కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్

కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్ మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భయానక హత్యకేసు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త, వెంటనే అక్కడి నుంచి పరారైన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. పోలీసులు...
Read...
Telangana  హైదరాబాద్ 

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం – మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం  – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్-సన్ సిటి,సెప్టెంబర్20,(డిడి9 వార్త):ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సన్ సిటీలోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన 3కే రన్ ను రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
Read...
Telangana 

ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.

ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం. వాజేడు,సెప్టెంబర్ 20,(డిడి9 వార్త): ములుగు జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటాపురం, పాతపురం గ్రామం నుండి టేకులబోరు గ్రామ శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు వెలిసినట్లు...
Read...
Telangana  భద్రాచలం 

భద్రాచలం స్థాన ఘట్టాల వద్ద 6 అడుగుల కొండచిలువ

భద్రాచలం స్థాన ఘట్టాల వద్ద 6 అడుగుల కొండచిలువ భద్రాచలం సెప్టెంబర్ 14 డిడి 9 వార్త వివరాల్లోకి వెళ్తే : ఆదివారం ఉదయం స్థాన ఘట్టాల వద్ద ఉన్న  దుకాణాలు తెరిచే సమయంలో 6 అడుగుల కొండచిలువ కనపడటం తో షాపు నిర్వాహకులు , భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....
Read...
Telangana  హైదరాబాద్  భద్రాచలం 

షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం వాజేడు,సెప్టెంబర్ 14,(డిడి9 వార్త)షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం అయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెలితే ములుగు జిల్లా,వాజేడు మండలం పరిధి లోని కొప్పుసూరు గ్రామంలో...
Read...
హైదరాబాద్  భద్రాచలం 

భద్రాచలం కరకట్ట సమీపంలో మృతదేహం లభ్యం

భద్రాచలం కరకట్ట సమీపంలో మృతదేహం లభ్యం భద్రాచలం కరకట్ట సమీపంలో మృతదేహం లభ్యం భద్రాచలం, సెప్టెంబర్ 12 (డిడి 9 వార్త) :భద్రాచలం కరకట్ట సమీపంలో ఈ రోజు ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం...
Read...
Telangana  హైదరాబాద్ 

బ్రేకింగ్ న్యూస్ - గ్రూప్–1పరీక్ష తీరుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్న టీజీపీఎస్సీ

బ్రేకింగ్ న్యూస్ - గ్రూప్–1పరీక్ష తీరుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్న టీజీపీఎస్సీ బ్రేకింగ్ న్యూస్ గ్రూప్–1పరీక్ష తీరుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్న టీజీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష తిరిగి నిర్వహించాలి లేదా రీవాల్యుయేషన్ చేయాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్...
Read...

About The Author