DD9VAARTHA DESK
Telangana  హైదరాబాద్ 

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం హైదరాబాద్ డెస్క్ (డిడి9 వార్త)హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రికార్డు స్థాయిలో ముగిసింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ. 35.00...
Read...
Telangana  హైదరాబాద్ 

నిమజ్జనోత్సవంలో హైడ్రా..!

నిమజ్జనోత్సవంలో హైడ్రా..! హైదరాబాద్, సెప్టెంబర్ 06: నగరంలో శనివారం జరుగుతున్న గణపతి నిమజ్జనోత్సవంలో హైడ్రా భాగస్వామ్యం అయ్యింది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పర్యవేక్షించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు...
Read...
Telangana  భద్రాచలం 

కేటీఆర్ పర్యటన వాయిదా - రావులపల్లి రాంప్రసాద్

కేటీఆర్ పర్యటన వాయిదా  - రావులపల్లి రాంప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 6 (డిడి9 వార్త):బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భద్రాచలం పర్యటన వాయిదా పడిందని,ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటన అనివార్య కారణాల వలన వాయిదా వేయడం...
Read...
Telangana  భద్రాచలం 

భద్రాచలం ఏరియా వైద్య బృందాన్ని అభినందించిన - డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు.

భద్రాచలం ఏరియా వైద్య బృందాన్ని అభినందించిన - డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు. భద్రాచలం సెప్టెంబర్ 4 ( డిడి 9 వార్త) గర్భనిరోధకసాధకముతో బాధపడుతూ భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు జాయిన్ అయినా గిరిజన మహిళకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాపాయం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న ఏరియా ఆసుపత్రి డాక్టర్లను ఐటీడీఏ ప్రాజెక్ట్...
Read...
Telangana  భద్రాచలం 

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది భద్రాచలం, 3 సెప్టెంబర్ 2025 (డిడి9 వార్త): భద్రాచలం ప్రాంతంలోని గోదావరి నది ప్రస్తుతం పెరుగుతున్న నీటిమట్టంతో ప్రజల గమనానికి వచ్చింది. ఉదయం నుండి నదీ స్థాయి కొద్దికొద్దిగా పెరుగుతున్నది, అందువల్ల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 10.00 గంటలకు...
Read...
Telangana  భద్రాచలం 

ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి భద్రాచలం సెప్టెంబర్ 2 (డిడి9 వార్త)ఏజెన్సీ మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా సేవ, సంకల్ప, సమర్పణ అనే నినాదంతో వివిధ శాఖల అధికారులు గిరిజనులను చైతన్య పరిచి వారికి కావలసిన మౌలిక...
Read...

About The Author