బరంగ్‌ఏడ్గి గ్రామ కాంగ్రెస్ కార్యాకర్త మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం

బాన్సువాడ, డిసెంబర్ 26(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్‌ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యాకర్త బొజ్జ (టోపీ మారుతీ) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,గ్రామ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.

శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, మాజీ ఎంపీటీసీ లాలయ్యతో పాటు,బోయి లాలయ్య, బోయి సాయిలు,మేత్రి చాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 324
Tags:

About The Author

Related Posts

Latest News

బరంగ్‌ఏడ్గి గ్రామ కాంగ్రెస్ కార్యాకర్త మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం బరంగ్‌ఏడ్గి గ్రామ కాంగ్రెస్ కార్యాకర్త మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం
బాన్సువాడ, డిసెంబర్ 26(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్‌ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యాకర్త బొజ్జ (టోపీ మారుతీ) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు....
108 అంబులెన్స్‌పై ఆకస్మిక తనిఖీ వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి   మెడికల్ టెక్నీషియన్  కూడలి నారాయణ ను అభినందించిన మేనేజర్ జనార్ధన్ 
అనారోగ్య బాధితుడికి అండగా 'వెంకట్రావ్ పేట' యువత
వాజేడు మండలంలో రెండు కీలక పంచాయతీల్లో ఫలితాలు
కాకులమర్రి శ్రీలత భారీ విజయం
బరంగ్ ఎడ్గి గ్రామస్థుడు లింగమయ్య దుర్మరణం
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం