Gajula pandari

ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవికి ఘన సన్మానం

ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవికి ఘన సన్మానం బీర్కూర్, మే 31(డిడి9 వార్త): మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ డైరెక్టర్ సందుల రవికి శనివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. నిగర్వి స్వభావంతో,...
Read...

కుతాడి శంకర్ సేవలు ప్రజలకు ఉపయోగపడాలి – మియాపురం శశికాంత్

కుతాడి శంకర్ సేవలు ప్రజలకు ఉపయోగపడాలి – మియాపురం శశికాంత్ బీర్కూర్, మే 28(డిడి9 వార్త): బీర్కూర్ మండలానికి చెందిన కుతాడి శంకర్ ఆత్మకమిటీ సభ్యుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా బీర్కూర్ యువనాయకుడు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా...
Read...

బోధన్ గోశాలకు బీర్కూర్,పొతంగల్,కోటగిరి మిత్రబృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

బోధన్ గోశాలకు బీర్కూర్,పొతంగల్,కోటగిరి మిత్రబృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం బీర్కూర్, మే 10(డిడి9 వార్త) కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏకచక్రేశ్వర గోశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.4 లక్షల విలువైన గడ్డి కట్టలు (పశుగ్రాసం) అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.ఈ ఘటనను తెలుసుకున్న బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు,సామాజిక సేవకుడు,రక్తదాన...
Read...

వర్ని జాకోరా క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బస్సు-టిప్పర్ ఢీ, 25 మందికి గాయాలు

వర్ని జాకోరా క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బస్సు-టిప్పర్ ఢీ, 25 మందికి గాయాలు నిజామాబాద్ వర్ని 09 (డిడి9 వార్త); నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోరా క్రాస్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికుల కథనం ప్రకారం, బడాపహాడ్ నుంచి వర్ణి వైపు వస్తున్న బస్సును, ఎదురుగా వస్తున్న ఇసుక...
Read...

తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారులు వి.హెచ్. హనుమంతరావును కలిసిన అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్

తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారులు వి.హెచ్. హనుమంతరావును కలిసిన అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్ బాన్సువాడ, మే 08(డిడి9 వార్త): హైదరాబాద్‌లో నూతనంగా తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారుగా నియామకమైన వి.హెచ్. హనుమంతరావుని తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ప్రదీప్ పటేల్ కూడా పాల్గొన్నారు.నూతన బాధ్యతలు స్వీకరించిన...
Read...

బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు

బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు బీర్కూర్, మే 07(డిడి9 వార్త): కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏక చక్రేశ్వర గోశాల లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 వేల గడ్డి కట్టలు దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ ఘటన గురించి గోసేవకుడు సితలే రమేష్ ద్వారా తెలుసుకున్న బీర్కూర్...
Read...

ప్రారంభోత్సవానికే పరిమితమైన చలివేంద్రం..!

ప్రారంభోత్సవానికే పరిమితమైన చలివేంద్రం..! బీర్కూర్, మే 07(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మరుసటి రోజుకే నిర్లక్ష్యానికి గురైంది.కామప్ప చౌరస్తా సమీపంలో గ్రామ సర్పంచ్ ధర్మ తేజ ప్రారంభించిన ఈ...
Read...

గోశాలకు రూ.10 వేల పశుగ్రాసం అందజేత

గోశాలకు రూ.10 వేల పశుగ్రాసం అందజేత బీర్కూర్, మే 01(డిడి9 వార్త): బీర్కూర్ గ్రామానికి చెందిన యువకుడు పిట్లం అశోక్ (బంగారం)గొప్ప మనసు చాటుకున్నారు. రూ.10,000 విలువైన పశుగ్రాసాన్ని బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గోశాలకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు.పశుసంరక్షణకు యువత ముందుకు రావాలని, సమాజానికి...
Read...

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన బాధితులు

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన బాధితులు బాన్సువాడ, మే 01(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పరిధిలోని కంశెట్ పల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ గోడును వినిపించారు. గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై...
Read...

తిరుమలలో 11 ఏళ్లుగా పెళ్లిరోజు ప్రత్యేక దర్శనం భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న శ్రావణి దేవేందర్ రెడ్డి ఆచారం

తిరుమలలో 11 ఏళ్లుగా పెళ్లిరోజు ప్రత్యేక దర్శనం     భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న శ్రావణి దేవేందర్ రెడ్డి ఆచారం బాన్సువాడ, ఏప్రిల్ 29 (డిడి9 వార్త): తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భక్తులు ఎన్నో విధాలుగా తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలాంటి అరుదైన భక్తి సంప్రదాయాలలో ఒకటి బోర్లం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి...
Read...

బరంగేడ్గిలో దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజీలు – కాలనీవాసుల ఆగ్రహం

బరంగేడ్గిలో దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజీలు – కాలనీవాసుల ఆగ్రహం బీర్కూర్, ఏప్రిల్ 29(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో పారిశుధ్య పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలోని డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు...
Read...

గోవును జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ – బీర్కూర్‌లో సంతకాల సేకరణ, ర్యాలీ

గోవును జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ – బీర్కూర్‌లో సంతకాల సేకరణ, ర్యాలీ బీర్కూర్, ఏప్రిల్ 27 (డిడి9 వార్త): బీర్కూర్ మండలంలో గోసంరక్షణ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో గోవును జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్ని గ్రామాల్లో విస్తృతంగా సంతకాల సేకరణ చేపట్టారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.అనంతరం...
Read...

About The Author