Gajula pandari
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఇంటిని జప్తు చేసింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నసురుల్లాబాద్ మండలం బస్వాయిపల్లికి... వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శనివారం లోక కళ్యాణార్థం వరుణ యాగం, సుదర్శన యాగం ఘనంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక... అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 29 (డిడి9 వార్త):
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన షేక్ ఫాతిమాబీ భర్త బాబుకు ఆపరేషన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం... అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శనివారం బీర్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితుల వివరాల ప్రకారం..... బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
Published On
By Gajula pandari
బీర్కూర్, ఆగస్టు 28(డిడి9 వార్త): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీర్కూర్ పోలీస్ ఠాణాలో శుక్రవారం రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్స్ పోలీస్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై వి.కే. రాములు, ఏఎస్సై అమృ, కానిస్టేబుల్స్ సంతోష్,శివకుమార్... నెల రోజులుగా నీళ్లు బంద్.. పోచారం కాలనీవాసుల ధర్నా
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 28(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారుల,పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం... లారీ ఢీకొని ఏడేళ్ల విద్యార్థిని మృతి
Published On
By Gajula pandari
బాన్సువాడ,ఆగస్టు 27(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను మహారాష్ట్రకు చెందిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.స్థానికుల వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ అతివేగంగా,... ఎస్ఐఆర్పై నిర్వహించే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Gajula pandari
కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 26(డిడి9 వార్త): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో గురువారం, ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా... ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 10(డిడి9 వార్త): బీర్కూర్ పట్టణంలోని స్మశాన వాటికలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మియాపురం శశికాంత్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే... తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
Published On
By Gajula pandari
కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 9(డిడి9 వార్త): ఆషాఢమాస బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రభుత్వ... బాన్సువాడలో కుక్కల బీభత్సం
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 9(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణంలోని వివిధ కాలనీల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.తాజాగా... మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
Published On
By Gajula pandari
బాన్సువాడ, ఆగస్టు 09(డిడి9 వార్త): బీర్కూర్ స్కూల్లో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు ఆరె అనిల్ తండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న మిత్రులు మానవత్వంతో ముందుకొచ్చారు.తమ వంతు సహాయంగా తోటి... 
