బరంగ్ ఎడ్గి గ్రామస్థుడు లింగమయ్య దుర్మరణం
On
బాన్సువాడ, నవంబర్ 06(డిడి9 వార్త): బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామానికి చెందిన ధమ్మని లింగమయ్య(65) పొలం వద్దకాలువలో పడి మృతిచెందారు. గ్రామస్థుల సమాచారం ప్రకారం, లింగమయ్య గన్నారం శివారులోని పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ అనుకోకుండా జారి కాలువలో పడిపోయింది.తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.పోస్టుమాస్టమ్ నిమిత్తం బోధన్ ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు.
Views: 245
Tags:
About The Author
Related Posts
Latest News
26 Dec 2025 09:53:21
బాన్సువాడ, డిసెంబర్ 26(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యాకర్త బొజ్జ (టోపీ మారుతీ) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు....

