#dharna-with-buckets-for-drinking-water-in-wajedu
Telangana  భద్రాచలం 

వాజేడు లో తాగునీటి కోసం బిందెలతో ధర్నా

వాజేడు లో తాగునీటి కోసం బిందెలతో ధర్నా వాజేడు,అక్టోబర్ 28,(డిడి9 వార్త): ములుగు జిల్లా వాజేడు మండలంలో గత ఇరువై రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరతతో విసిగిపోయిన మహిళలు, గ్రామ ప్రజలు బిందెలు, కుండలు చేతబట్టి ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా బి ఆర్ఆం ఎస్దో ఆధ్వర్యం లో ఆందోళన నిర్వహించారు     ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల...
Read More...