#a-brutal-murder-in-puthiyugudem
Telangana  భద్రాచలం 

కొత్తగూడెంలో దారుణ హత్య

కొత్తగూడెంలో దారుణ హత్య రిటైర్డ్ సింగరేణి కార్మికుడిని సుత్తితో తలపై మోదీ చంపిన ఆగంతకుడు  కొత్తగూడెం,సెప్టెంబర్ 23,(డిడి9 వార్త)కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో దారుణ హత్య కలకలం రేపింది. గౌతంపూర్ ఏరియాకు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు తన నివాసంలోనే హత్యకు గురైనట్లు గుర్తించారు. సమాచారం ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి,...
Read More...