#acb-aggression-in-telangana-is-arrested-by-167-government-employees
Telangana  హైదరాబాద్ 

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఈ ఎనిమిది నెలల్లో.. 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఈ ఎనిమిది నెలల్లో.. 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్ తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా ముందుకెళుతోంది. గడచిన 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పటి వరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మొత్తం రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది. గత నెల ఆగస్ట్లో ఏసీబీ 31 కేసులు...
Read More...