#bansuwada-ellaiah-was-the-chief-engineer-who-inspected-the-pond
Telangana 

బాన్సువాడ ఎల్లయ్య చెరువును పరిశీలించిన చీఫ్ ఇంజనీర్

బాన్సువాడ ఎల్లయ్య చెరువును పరిశీలించిన చీఫ్ ఇంజనీర్  బాన్సువాడ, నవంబర్ 15(డిడి9 వార్త) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు క్రమంగా కబ్జాలకు గురవుతోందన్న ఫిర్యాదులపై జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు శనివారం పట్టణానికి విచ్చేసి చెరువును ప్రత్యక్షంగా పరిశీలించారు.స్థానిక బీజేపీ నాయకులు పలుమార్లు సాగునీటి, రెవెన్యూ, సబ్ కలెక్టర్ కార్యాలయాలకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు కనిపించకపోవడంతో, వారు ఇటీవల రాష్ట్ర...
Read More...