రేవంత్పై భాజపా పరువునష్టం దావా – సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్
On
రాజకీయ ప్రసంగాలపై బీజేపీ తెలంగాణ వేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రేవంత్ రెడ్డి “బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది” అన్న వ్యాఖ్యలపై బీజేపీ పిటిషన్ వేసింది.
ఇదే కేసును గత నెలలో హైకోర్టు కూడా రద్దు చేసింది.
Views: 0
About The Author
Latest News
09 Sep 2025 11:37:17
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే...