#good-news-for-panchayat-secretaries
Telangana  హైదరాబాద్ 

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త 

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త  హైదరాబాద్, సెప్టెంబర్ 29 (డిడి 9 వార్త ) దసరా పండుగ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు మరికొద్దిసేపట్లో పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో...
Read More...