#the-farmers-of-narsing-rao-village-of-kamareddy-district-expressed
Telangana 

కామారెడ్డి జిల్లా నర్సింగ్ రావ్ పల్లి రైతులు రైస్ మిల్లర్ల అన్యాయం పై ఆవేదన

కామారెడ్డి జిల్లా నర్సింగ్ రావ్ పల్లి రైతులు రైస్ మిల్లర్ల అన్యాయం పై ఆవేదన కామారెడ్డి,నవంబర్ 13(డిడి9 వార్త) : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావ్ పల్లిలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటల పై రైస్ మిల్లర్ల ద్వారా నేరుగా దోపిడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం 615 బస్తాల సన్న రకం వరి ధాన్యాన్ని బీర్కూర్ సిద్ధి వినాయక రైస్ మిల్‌కి...
Read More...