#the-younger-brother-who-killed-the-land-dispute
Telangana 

​భూ వివాదం: అన్నను చంపిన తమ్ముడు

​భూ వివాదం: అన్నను చంపిన తమ్ముడు వెంకటాపురం, సెప్టెంబర్ 22 (డీడీ 9 వార్త): భూమి విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రాణాలు తీసింది. వెంకటాపురం మండలం, చిరుతపల్లి గ్రామంలోని సొంత అన్నను ఇనుప గడ్డపారతో కొట్టి చంపిన తమ్ముడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ​వివరాల్లోకి వెళ్తే, చిరుతపల్లి గ్రామానికి చెందిన గొంది మాధవరావు (35), గొంది సాంబశివరావు (30)లు సవతి...
Read More...