#waste-of-public-money
Telangana 

ప్రజాధనం నిర్వీర్యం... నిరుపయోగం...

ప్రజాధనం నిర్వీర్యం... నిరుపయోగం... ఏటూరునాగారం,నవంబర్ 15(డిడి9 వార్త): ఏటూరునగారం మండల పరిధిలో గ్రామాభివృద్ధి కోసం తెచ్చిన జేసీబీ సుమారు ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వాడకుండా నిర్లక్ష్యంగా పడి ఉంది. వర్షాలు, ఎండల ధాటికి పరికరం పూర్తిగా తుప్పు పట్టి వాడుకోలేని స్థితికి చేరింది. పంచాయతీ ఆస్తులను ఇలా పక్కనపెట్టడం వల్ల ప్రభుత్వ నిధులకు నష్టం జరుగుతోందని...
Read More...