అంగన్‌వాడీ కేంద్రానికి 15 కుర్చీలు విరాళంగా అందజేసిన బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్

బాన్సువాడ, జూలై 17(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామ అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నారుల సౌకర్యార్థం 15 కుర్చీలను బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్ విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగెళ్ల సాయికిరణ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్, బీజేపీ కార్యకర్తలు శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన సామగ్రిని అందించిన పుల్కాటి మల్లేష్‌కు అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 28
Tags:

About The Author

Related Posts

Latest News

అంగన్‌వాడీ కేంద్రానికి 15 కుర్చీలు విరాళంగా అందజేసిన బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్ అంగన్‌వాడీ కేంద్రానికి 15 కుర్చీలు విరాళంగా అందజేసిన బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్
బాన్సువాడ, జూలై 17(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామ అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నారుల సౌకర్యార్థం 15 కుర్చీలను బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్ విరాళంగా అందజేశారు.ఈ...
సర్ సర్వేను 100% పూర్తి చేసిన చించొల్లి గ్రామ బీఎల్వో కు అభినందించిన ఆర్డీవో రవీందర్ రెడ్డి.
రెవెన్యూ, పోలీస్ మా చేతుల్లోనే ఉన్నారు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మొరం మాఫియా దౌర్జన్యం..!
రాబోయే పండుగల దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి : సీపీ సాయిచైతన్య
బోధన్ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లను నియమించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
కన్నీటి ఏడారిలో.. కైలాష్‌ కథ ముగిసె
బోధన్‌లో ఘనంగా గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు