#brs-party-under-the-auspices-of-the-brs-party-to

రైతులకు యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో

రైతులకు యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో    ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. భద్రాచలం – భూపాలపట్నం ప్రధాన రహదారిపై బైఠాయించి గంటల పాటు ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలతో...
Read More...