నూతన తహసీల్దార్ సవాయి సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రేస్ నాయకులు 

బీర్కూర్ :

బీర్కూర్ మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సవాయి సింగ్ ని బీర్కూర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆశయాన్ని వారు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు శశికాంత్, విఠల్, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, అవరి గంగారాం, ప్రశాంత్,వార్డు మెంబర్లు మహేష్, రఘు, ఆనంద్,హైమద్, మధు, శంకర్, అప్సర్ నాందేవ్ సర్, పృథ్వీ,మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.తహసీల్దార్ సవాయి సింగ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Views: 119
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు