బీర్కూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ*
On
బీర్కూర్,మర్చి 02(డిడి9 వార్త): బీర్కూర్ కు చెందిన కొత్తపల్లి గంగామణికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,00,116 విలువైన చెక్కును సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని గంగామణికి అభినందనలు తెలిపారు. ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, యువజన నాయకులు మియాపురం శశికాంత్, వార్డు సభ్యులు రఘు, మహేష్, ఆనంద్, భాస్కర్, మద్నూర్ శంకర్, మెంటే మధు, అశోక్, పవన్, సత్యకిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వం ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని వారు పేర్కొన్నారు.
Views: 66
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

