హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఘన స్వాగతం
On

కామారెడ్డి, జూలై 25(డిడి9 వార్త):
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవీ లతలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పూలమొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వారి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.
Views: 6
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

