లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోశాలకు పశుగ్రాసం విరాళం

బీర్కూర్, ఫిబ్రవరి 08(డిడి9 వార్త):
ఆదివారం బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోధన్ ఏకచక్రాపుర గోశాలకు పశుసేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుగునరాం, బొగడమీద శ్యామ్, రమేష్ డాక్టర్‌లు కలిసి గోశాలలోని గోవుల సంరక్షణకు అవసరమైన పశుగ్రాసం (వరిగడ్డి) కొనుగోలుకు రూ.5,225లను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, లయన్స్ సీనియర్ సభ్యులు హారిగే శ్రీనివాస్ (ఎండీఓ), మేకల కార్తీక్, బాలాజీ స్వీట్ హోం సుగునరాం, బొగడమీద శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గోసేవ చేయడం ద్వారా సమాజంలో మానవత్వం మరింత బలపడుతుందని వక్తలు పేర్కొన్నారు.

Views: 19
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు