బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం
On
బాన్సువాడ,నవంబర్ 26(డిడి9 వార్త): భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణకర్త డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్ర పటానికి దండ వేశారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను పాల్గొనేవారు సామూహికంగా పఠించారు. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రజలకు గుర్తుచెప్పుతూ ఘనంగా ముగిసింది.
Views: 26
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

