రైతునగర్–వీరాపూర్ రోడ్డుపై పొదల తొలగింపు
On
బీర్కూర్, జనవరి 26(డిడి9 వార్త):
వాహనదారులకు మెరుగైన దృశ్యమానత, భద్రత
రైతునగర్ నుంచి వీరాపూర్ గ్రామ రోడ్డు వరకు రహదారి ఇరువైపులా పెరిగిన పొదలను సోమవారం ఎస్సై మహేందర్ తొలగించారు. ఈ రహదారిపై పొదలు అధికంగా పెరగడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక, ప్రమాదాల ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.పొదల తొలగింపుతో రహదారిపై దృశ్యమానత మెరుగుపడి, వాహనదారులకు భద్రత పెరిగిందని స్థానికులు తెలిపారు. ఈ పనుల వల్ల ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు.
Views: 31
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

