అన్నప్రసాద కార్యక్రమానికి 1,01,118 రూపాయల విరాళం అందించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
On
కామారెడ్డి, నవంబర్ 27(డిడి9 వార్త):
టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 36వ మండల పూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప ఆలయానికి చెందిన అయ్యప్ప స్వాములు బిక్ష నిర్వహిస్తున్న తరుణంలో, మహా కుంభాభిషేకం కోసం అయ్యప్ప స్వాముల విశేష అన్నప్రసాద ధాతగా ఆయన రూ.1,01,118 విరాళాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప కమిటీ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, పేపర్ శ్రీనివాస్, మానస రాజేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల అంజయ్య, నిమ్మ విజయ్ రెడ్డి, పంపరి శ్రీనివాస్, జూలూరు సుధాకర్, సాయిబాబా, సలీం, గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 24
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

