నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్

నసురుల్లాబాద్, జనవరి 14(డిడి9 వార్త):

నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వ బుధవారం  మృతి చెందారు. ఈ విషాదవార్తను బీజేపీ నాయకుడు గార్గే శ్రీనివాస్ కి తెలియజేయగా, ఆయన తన వంతుగా ₹5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకున్నారు.ఈ సందర్భంగా ఆయన రుకవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు,
నేమలి సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ బండి సాయిలు,నసురుల్లాబాద్ మండల ఉపాధ్యక్షులు చందూరు సాయిలు,నెమ్లి బూత్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ నారాయణ,సుక్కన్న, తోటి సాయికుమార్, గడ్డం గంగాబోయి, గడ్డం దత్తాత్రి, గడ్డం గంగారం
మరియు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొని కుటుంబానికి అండగా నిలిచారు.

Views: 55
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు