నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

బీర్కూర్,జనవరి 18(డిడి9 వార్త): నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా తిమ్మాపూర్ ఎన్.టి.ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగాస్మరించుకున్నారు.ఈకార్యక్రమంలో అభిమాన సంఘ సభ్యులు శ్రీనివాస్, వీర్రాజు, వెంకటేష్, చరణ్ తేజ, శ్రీకాంత్, నాగేశ్వరరావు, రవి, ప్రసాద్, భాస్కర్, దయానంద్ తదితరులు పాల్గొని ఎన్.టి.ఆర్ సేవలను కొనియాడారు.

Views: 23
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు