R.Suresh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
రాబోయే పండుగల దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి : సీపీ సాయిచైతన్య
Published On
By R.Suresh
రాబోయే పండుగల నేపథ్యంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ పి.సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహాలతో పనిచేయాలని సూచించారు. పాత... బోధన్ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లను నియమించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
Published On
By R.Suresh
అధ్యాపకులు లేక అల్లాడుతున్న విద్యార్థులు కన్నీటి ఏడారిలో.. కైలాష్ కథ ముగిసె
Published On
By R.Suresh
కళ్లముందే పెరిగి పెద్దవాడైన కొడుకు.. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా ఉంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లిన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్.. ఇప్పుడు... బోధన్లో ఘనంగా గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్లో గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మంగళవారం ఘనంగా జరిగింది. కాలనీకి చెందిన మహిళలు, కులస్తులు డప్పు వాయిద్యాల నడుమ బోనాలను నెత్తిన ధరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం... సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం : బోధన్ పట్టణ ఎస్సై హబీబ్
Published On
By R.Suresh
మన ఊరు - మన భద్రత – మన బాధ్యత’ అనే నినాదంతో పట్టణ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బోధన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలోని రద్దీగా ఉండే పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై హబీబ్... సర్కారీ బడుల్లో అందరికీ భోజనం..
Published On
By R.Suresh
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు సుమారు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం... రెంజల్ కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను గమనించి, పరిసరాలను వెంటనే... నకిలీ అక్రెడిటేషన్ కార్డుపై పోలీసులకు డీపీఆర్ఓ ఫిర్యాదు
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వాట్సాప్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పి.శ్రీనివాస్ అనే వ్యక్తి పేరిట నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డు చెలామణి అవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నకిలీ కార్డును... పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్
Published On
By R.Suresh
చికిత్సకు రూ.20 లక్షలు అవసరం.. భద్రత కవరేజ్ రాదన్న అధికారులు అంతర్ జిల్లా ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
Published On
By R.Suresh
ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి... బోధన్ డివిజన్లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష
Published On
By R.Suresh
బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా... బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి
Published On
By R.Suresh
ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం... 
