R.Suresh

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశం ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల...
Read...
Telangana 

దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!

దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు! గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడతాం : సీఎం రేవంత్ రెడ్డి
Read...
Telangana 

చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల చేతన్‌నగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. స్టార్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు వందలాది మంది గ్రామస్తులు తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకున్నారు. శిబిరంలో పాల్గొన్న...
Read...

పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం నిజామాబాద్ జిల్లా  పోతంగల్ మండల కేంద్రంలో శనివారం 14 గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫోరం...
Read...
Telangana 

భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం భీంగల్ పట్టణంలోని మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ బొదిరే గంగామణి స్వామి, మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న పాలకవర్గానికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్...
Read...
Telangana 

బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ వార్డు అభ్యర్థులు శనివారం కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో నూతన కౌన్సిలర్లచే ప్రమాణం చేయించారు. 33వ వార్డు కౌన్సిలర్‌గా...
Read...
Telangana 

కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ భీమ్గల్ మండలంలోని కారేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ...
Read...
Telangana 

పురాణే అజయ్ కుమార్ కు పంప మహాకవి పురస్కారం

పురాణే  అజయ్ కుమార్ కు  పంప మహాకవి పురస్కారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్ ఫౌండేషన్, అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ మరియు సీత చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంపా సాహితి పీఠం అధ్యక్షులు పురాణి అజయ్ కుమార్  ప్రతిష్టాత్మకమైన...
Read...
Telangana 

కెనాల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

కెనాల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి నిజామాబాద్ జిల్లాఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి హఫీజ్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద సదరు బాలుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా,...
Read...
Telangana 

హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం

హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి వీరశైవ లింగాయత్ సంఘం తన ఉదారతను చాటుకుంది. శనివారం ఆ సంఘానికి చెందిన రైతులందరూ కలిసి తమ పంట సాగు విస్తీర్ణం ఆధారంగా...
Read...
Telangana 

ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి : డీఎంహెచ్‌ఓ రాజశ్రీ

ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి : డీఎంహెచ్‌ఓ రాజశ్రీ నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లకు మలేరియా, ఫైలేరియా వ్యాధులపై శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా వైద్య...
Read...
Telangana 

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం నిజామాబాద్ జిల్లా సాలూర మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టారస్ లారీని శనివారం పోలీసులు పట్టుకున్నారు. బోధన్ రూరల్ సీఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం... అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి, లారీని...
Read...

About The Author