R.Suresh
Telangana 

పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్

పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్ చికిత్సకు రూ.20 లక్షలు అవసరం.. భద్రత కవరేజ్ రాదన్న అధికారులు
Read...
Telangana 

అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్​ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి...
Read...
Telangana 

బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష

బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా...
Read...
Telangana 

బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి

బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం...
Read...
Telangana 

సాలూరలో ఘనంగా హరినామ సప్తాహ

సాలూరలో ఘనంగా హరినామ సప్తాహ నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరినామ సప్తాహ మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆరో రోజుకు చేరుకున్న వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read...
Telangana 

జానకంపేట్ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు

జానకంపేట్ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ఎస్సై ముత్యాల రామ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. పండుగ...
Read...
Telangana 

అక్రమ ఇసుక రవాణాపై నిఘా.. టిప్పర్‌ సీజ్

అక్రమ ఇసుక రవాణాపై నిఘా.. టిప్పర్‌ సీజ్ నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ మంజీరా నది ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక టిప్పర్‌ను గురువారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ విట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పర్గ నుంచి ఇసుకతో వెళ్తున్న టిప్పర్‌ను...
Read...
Telangana 

హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు

హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు సనాతన హిందూ సంప్రదాయాలు, నైతిక విలువలను కాపాడుకుంటూ, మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ ఉద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధన్ పట్టణంలో శనివారం...
Read...
Telangana 

బడిబాటతో.. ప్రభుత్వ బడుల్లోకి చేరికలు

బడిబాటతో.. ప్రభుత్వ బడుల్లోకి చేరికలు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించిన ఎంఈఓ నాగయ్య
Read...
Telangana 

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య, వసతులు : ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య, వసతులు : ఎడపల్లి  సర్పంచ్ కందగట్ల రామచందర్ ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ పిలుపునిచ్చారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్​ జిల్లా...
Read...
Telangana 

నేటి నుంచి జాన్కంపేట్‌లో పోలీస్ ఫైరింగ్ శిక్షణ

నేటి నుంచి జాన్కంపేట్‌లో పోలీస్ ఫైరింగ్ శిక్షణ పశువుల కాపరులు, రైతులకు ఎడపల్లి ఎస్సై, సర్పంచ్ హెచ్చరిక
Read...
Telangana 

సాలూర మండలంలో జోరుగా అక్రమ ‘ఇసుక’ రవాణా !

సాలూర మండలంలో జోరుగా అక్రమ ‘ఇసుక’ రవాణా ! సాలూర మండలం దాటి వెళ్తున్న వాహనాలను పట్టుకున్న బోధన్ తహసీల్దార్
Read...

About The Author