R.Suresh
Telangana 

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు పాల్గొన్న రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి
Read...
Telangana 

ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా
Read...
Telangana 

సేవా పథంలో లయన్స్ క్లబ్

సేవా పథంలో లయన్స్ క్లబ్  సామాజిక సేవలో తమకు సాటిలేరని లయన్స్ క్లబ్ సభ్యులు మరోసారి నిరూపించుకున్నారు. కమ్మర్‌పల్లిమండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్‌పల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై అనిల్ బుధవారం ఘనంగా ప్రారంభించారు....
Read...
Telangana 

తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు

తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్యాట్ పల్లి గ్రామంలో నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే అప్పగించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితులతో కలిసి ఆయన...
Read...
Telangana 

30న బోధన్‌లో మహనీయుల జయంతి ఉత్సవాలు

30న బోధన్‌లో మహనీయుల జయంతి ఉత్సవాలు ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్, న్యాయవాది నీరడి ఈశ్వర్ తెలిపారు. ఆదివారం బోధన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్...
Read...
Telangana 

​రైల్వే బాధితులకు 'ఇందిరమ్మ' ఇళ్లు ఇవ్వాలి

​రైల్వే బాధితులకు 'ఇందిరమ్మ' ఇళ్లు ఇవ్వాలి నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా...
Read...
Telangana 

ఉత్నూర్‌లో వైభవంగా పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం

ఉత్నూర్‌లో వైభవంగా పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ఉత్నూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి పరివార దేవతా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. చైత్ర మాస నవమిని పురస్కరించుకుని గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి...
Read...
Telangana 

పూలే ఆశయ సాధనకు కదలిరండి

పూలే ఆశయ సాధనకు కదలిరండి సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలను శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో...
Read...
Telangana 

అమ్దాపూర్‌లో భక్తిప్రపత్తుల మధ్య ‘హిందూ సమ్మేళనం’

అమ్దాపూర్‌లో భక్తిప్రపత్తుల మధ్య ‘హిందూ సమ్మేళనం’ భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
Read...
Telangana 

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి నిజామాబాద్‌ జిల్లాలో జూదగాళ్ల ఆటకట్టించేందుకు పోలీసులు కొరడా ఝుళిపించారు. జిల్లా పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య ఉత్తర్వుల మేరకు, సీసీఎస్ ఇన్‌ఛార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్...
Read...
Telangana 

రేషన్ బియ్యం మాఫియాపై 'సీసీఎస్' పంజా

రేషన్ బియ్యం మాఫియాపై 'సీసీఎస్' పంజా బోధన్‌లో పిడిఎస్ బియ్యం, వాహనాల పట్టివేత
Read...
Telangana 

హిందూ సమాజ సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం : సద్గురు మహదేవ్ స్వామీజీ

హిందూ సమాజ సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం : సద్గురు మహదేవ్ స్వామీజీ సనాతన ధర్మ రక్షణ కోసం హిందూ బంధువులంతా ఏకతాటిపైకి వచ్చి జాగృతం కావాలని గుడిమెట్ మహాదేవ్ ధర్మ పీఠం సద్గురు మహదేవ్ స్వామీజీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల అప్రతిహత ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా సాలూర...
Read...

About The Author