R.Suresh
Telangana 

టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు

టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ఓ...
Read...
Telangana 

ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు ఆర్మూర్ పట్టణంలోని రామ్ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రముఖ సామాజిక నాయకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ ప్రెసిడెంట్, జీజీ ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీకీ వారి అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి, మిఠాయిలు...
Read...
Telangana 

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో  ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్...
Read...
Telangana 

సర్కారు బడికి ‘రోటరీ’ చేయూత

సర్కారు బడికి ‘రోటరీ’ చేయూత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని ఎంఈఓ నరేష్ అన్నారు. డిచ్‌పల్లి మండలం దూస్గావ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో, కేర్ డిగ్రీ కళాశాల సహకారంతో బుధవారం విద్యార్థులకు బెంచీలను అందజేశారు....
Read...
Telangana 

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా సోదరభావానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సోదరీమణులకు ఏ ఆపద రాకుండా...
Read...
Telangana 

మలేషియాలో అదరగొట్టిన శస్వంత్‌కు ఘన సన్మానం

మలేషియాలో అదరగొట్టిన శస్వంత్‌కు ఘన సన్మానం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రామానికి, దేశానికి మంచి పేరు తెచ్చిన కమ్మర్‌పల్లి మండలం హాస కొత్తూరుకు చెందిన యంగ్ అథ్లెట్ చీర్లంచ శస్వంత్‌ను శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన చీర్లంచ వేణు -...
Read...
Telangana 

విచారణ నోటీసులపై ఆందోళన వద్దు: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్

విచారణ నోటీసులపై ఆందోళన వద్దు: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జారీ చేస్తున్నవిచారణ నోటీసుల విషయమై ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, అర్బన్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి దిలీప్ కుమార్ సూచించారు. 2002 ఓటరు...
Read...
Telangana 

శ్రీ విద్యా సాయి పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు

శ్రీ విద్యా సాయి పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు సమాజ రక్షణ, సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్మికులను నేరుగా...
Read...
Telangana 

ఇనాయత్‌నగర్‌లో అందుబాటులోకి ధాన్యం నిల్వ గోదాము

ఇనాయత్‌నగర్‌లో అందుబాటులోకి ధాన్యం నిల్వ గోదాము కమ్మర్‌పల్లి మండలంలోని ఇనాయత్‌నగర్ గ్రామంలో ధాన్యం నిల్వ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గోదామును గురువారం సర్పంచ్ బాణావత్ లలితా రాములు, ఉపసర్పంచ్ మకిలి అనిల్ కుమార్ కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన పంటను భద్రపరుచుకోవడానికి ఈ గోదాము ఎంతగానో ఉపయోగపడుతుందని...
Read...
Telangana 

తప్పుగా నమోదు కాబడితే నోటీసులు: కమ్మర్‌పల్లి తహసీల్దార్ నరేష్

తప్పుగా నమోదు కాబడితే నోటీసులు: కమ్మర్‌పల్లి  తహసీల్దార్ నరేష్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వివరాలు తప్పుగా నమోదైన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు కమ్మర్‌పల్లి తహసీల్దార్ నరేష్ తెలిపారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. కోణాసమందర్ గ్రామంలో సర్పంచ్ బెజ్జాల అధ్యక్షతన...
Read...
Telangana 

సాలూరలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన

సాలూరలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సాలూర మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక సవరణ ప్రక్రియపై గురువారం గ్రామసభను నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మెహర్ ఆనంద్ తెలిపారు....
Read...
Telangana 

సాలూర చెక్‌పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

సాలూర చెక్‌పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యల్లో భాగంగా సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద బోధన్ రూరల్ పోలీసులు గురువారం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం తాగి...
Read...

About The Author