గాండ్ల కుల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
By R.Suresh
On
బోధన్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో బోధన్ సబ్డివిజన్ గాండ్ల కుల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నాగేశ్వర్రావు, అధ్యక్షుడిగా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, కోశాధికారిగా సురేష్లను ఎంపిక చేశారు. ఐటీ సెల్ బాధ్యతలు ప్రవీణ్, సందీప్లకు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గాండ్ల కులస్తుల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తామని, సంఘ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.
Views: 6
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

